ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జూపూడి ప్రభాకర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. చలనచిత్ర టీవీ నాటక …
Read More »గవర్నర్ ప్రసంగం హైలైట్స్..!
ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలను ప్రతీ ఇంటికి చేరుస్తామని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. కొత్తగా కొలువుతీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు 1. కొత్త …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి 6 మంది ఎమ్మెల్యేలు…రాజీనామా చేసి రమ్మన జగన్
శాననసభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి అన్యాయంగా ఉందని వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష నాయకుడు రాకపోవడంతో సభలో ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయితే గత శాసనసభలో అధికార టీడీపీ చేసిన అన్యాయాలకు దేవుడు, ప్రజలు కలిసి సరైన జడ్జిమెంట్ ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. …
Read More »చంద్రబాబు ఈరోజు సభలో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి సీఎం డిమాండ్
స్పీకర్ను గౌరవంగా తనసీట్లో కూర్చోబెట్టే విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని, ఆయన తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ ధన్యవాద సభలో జగన్ మాట్లాడుతూ స్పీకర్గా తమ్మినేనని ఏకగ్రీవంగా ఎన్నుకున్నతర్వాత అన్నిపార్టీల నేతలు వచ్చి స్పీకర్ను తన సీట్లో కూర్చోవాలని ప్రోటెం స్పీకర్ అప్పలనాయుడు కోరారు. తరువాత సాదరంగా నేనులేచి, మిమ్మల్ని ఆలింగనం చేసుకొని, మీ …
Read More »జైలుకు వెళ్ళే బ్యాచ్ లో ముందు వరుసలో ఉన్న మాజీ మంత్రి ఇతనే..?
చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సంబంధించిన అవినీతి డొంక కదిలేలా కనిపిస్తోంది. పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.. కానీ ఆయనకు పదవి వచ్చినప్పటినుంచీ అవినీతి కార్యక్రమాలకే పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో నీరు- చెట్టు పథకంలో మంత్రితోపాటు ఆయన అనుచరులు వందలకోట్లు తినేసారు. అలాగే అధికారం అండతో పత్తి కొనుగోలులో గోల్మాల్ చేసి …
Read More »గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై.. వైఎస్ జగన్ సిరియస్
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గుంటూరు జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించడం ద్వారా కోట్లు దండుకుంటుంటే… మరో ఎంపీ సోదరుని సంస్థ జీవీపీ ఇన్ఫ్రా 982 ఎకరాల అభయరణ్యానికే ఎసరు పెట్టేందుకు స్కెచ్ వేసి గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అయితే మరీ బరితెగించి లీజులు లేకుండానే సున్నపురాయిని అడ్డగోలుగా తవ్వించి పరిశ్రమలకు విక్రయించడం ద్వారా వందల కోట్లు దండుకుంటున్నారు. జాతీయ సంపదైన ఖనిజ నిక్షేపాలను …
Read More »బుద్ధా వెంకన్న సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రధాన అనుచరుల అరెస్ట్ కు రంగం సిద్ధమైందా.?
టీడీపీ విప్ బుద్ధా వెంకన్న.. అధికార తెలుగుదేశం అధిష్టానం అండ చూసుకుని యధేచ్చగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తి.. దౌర్జన్యాలు, వడ్డీ వ్యాపారాలతో విజయవాడ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కాల్ మనీ పేరుతో మహిళల మానాలతోనూ వ్యాపారం చేసిన ఘనుడు ఈయన.. గతంలో ఈయన అనుచరుడిని కాల్ మనీ, సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసారు. ఈ కేసులో రెండో నిందితుడు భవానీ శంకర్ను మాచవరం పోలీసులు …
Read More »కోడెల దుర్మార్గాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టిన బాధితులు.. పాపం పండిందా.?
టీడీపీ సీనియర్ నేత, మాజీస్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ దాష్టీకాలు బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరుజిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అధికారానికి భయపడి అణచివేతకు గురైన గొంతుకలు కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో తిరగబడుతున్నాయి. కే …
Read More »దౌర్జన్యం, బెదిరింపులు, రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నిటిపై బోండా ఉమకు చుక్కలే
అధికారంలో ఉన్నాం కదా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తె మమ్మల్ను ఎవరు ఏంచేయలేరులే అని అనుకున్న టీడీపీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలోఐపీఎస్ అధికారి, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో , రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు – స్కామ్ లు – కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో నేరాలకు మాజీ ఎమ్మెల్యే బోండా …
Read More »40ఏళ్ల రాజకీయ అనుభవశాలి తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారు
ఏపీ శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. అయితే ఈ కార్యక్రమంపై చంద్రబాబు తక్కసు వెళ్లగక్కుతూ సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మంత్రులతో సహా 30మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు..మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, తానేటి వనిత, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తో పాటు పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటరాగా తమ్మినేని శాసనసభ కార్యదర్శి …
Read More »