రాజకీయ పార్టీల్లో ఇలాంటివారు ఉండడం ఒక ఎత్తయితే.. ప్రజలు వారిని ఆదరించి గెలిపించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అసలు ఎవరీయన.? ఏమిటి ఈయన గొప్పదనం.? ఈయన పేరు ప్రతాప్ చంద్ర సారంగి, అలియాస్ మోడీ బాలాసోర్(ఒడీస్సా మోదీ), ఉండేది ఒడీస్సా రాష్ట్రంలో, పోటీ చేసింది బాలాసోర్ నియోజకవర్గం MPగా, ఈయన నేపధ్యం ఫోటోలు చూస్తే సరిపోతుంది.. ఫోటోలో ఉన్నది అయన ఇల్లు.. సరిగా ఇంటి పైన గడ్డికూడా లేదు.. భుజానికి సంచి, …
Read More »నడవలేని స్థితిలో మాజీ ఎంపీ.. పరామర్శించిన చిరు !
సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. మే 14న వారణాసిలో మురళీమోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలపడానికి వెళ్లారు. అక్కడ రెండు కాళ్లకు సమస్య వచ్చి నడవలేని స్థితికి చేరుకున్నారు. వారణాసి నుండి వెంటనే హైదరాబాద్ చేరుని కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చెకప్ చేసిన డాక్టర్స్ వెన్నెముకలోని ఎల్4, ఎల్5, ఎల్6 వద్ద నరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, తర్వగా ఆపరేషన్ చేయాలని సూచించారు. డాక్టర్స్ …
Read More »జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి
ఆంధ్రలో విడుదులైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు కొట్టుకుపోయారు.ఎక్కడ చూసిన వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి.జగన్ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం అని చెప్పాలి.దీనిపై ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇక ఆంధ్రలో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని,గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయని.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »మద్యపాన నిషేధంపై సంచలనమైన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను సూచించారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్షించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో …
Read More »నాగేశ్వరరెడ్డినే జగన్ ఎందుకు పీఏగా నియమించుకున్నారో తెలుసా.?
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కడపజిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్ ను నియమించారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరెడ్డి 2008నుంచి అంటే రాజశేఖరరెడ్డి చనిపోకముందు నుంచీ జగన్తోనే ఉంటున్నారు. నాగేశ్వరరెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి.. గతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన జగన్ కు విధేయుడిగా, నమ్మినబంటుగా ఉంటున్నారు. …
Read More »జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలివే
వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు భారీగా పెంచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చరిత్ర సృష్టించిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకున్న వారంతా సిగ్గుపడాలన్నారు. మాజీసీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. విజయసాయి ట్విటర్ ఇలా మాట్లాడారు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేశారు. …
Read More »ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన గౌతం సవాంగ్..!
ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. పోలీస్బాస్కు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. సవాంగ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్, స్టేషనరీ …
Read More »చంద్రబాబుకు ఊహించని షాక్…జగన్ సంచలన నిర్ణయం
అక్రమాలను సక్రమం చేసుకోవడం…తనకు నచ్చిన నిర్ణయాన్ని ఆహా ఓమో అని ప్రకటించడంలో ఆరితేరిపోయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగలనుందని తెలుస్తోంది. తన పదవి కాలంలో ఆయన చేసిన నిర్వాకానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగింపు పలకనున్నట్లు చర్చించుకుంటున్నారు. కృష్ణా నది కరకట్టపై లింగమనేని ఎస్టేట్ లో రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ కు, న్యాయస్థానం నదుల పరిరక్షణ విషయంలో ఇచ్చిన …
Read More »తండ్రి ఒక్క రూపాయి డాక్టర్.. తనయుడు ఒక్క రూపాయి సీఎం.. దేశంలోనే ఇది చరిత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాకముందే గుల్బార్గాలో డాక్టర్ చదివాడు.. ఎంబీబీఎస్ చేసిన ఆయన పులివెందులలో తన తండ్రి పేరుమీదుగా 70 పడకల ఆస్పత్రి ప్రారంభించి ఉచిత వైద్యం అందించారు. రూపాయి మాత్రమేఫీజుగా తీసుకునేవారు. ఇక 1978లో వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం నాటి అంజయ్య కేబినెట్ లో వైఎస్ వైద్యఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. నాడు రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడంతో రాయలసీమ వ్యథను …
Read More »జగన్ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రి ఇతడే.. ఫిక్స్
ఎమ్మెల్యే కాగానే కోట్లకు పడగలెత్తడం కొత్తేమీ కాదు. జీవితంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా వుంటే.. అయిదు తరాలకు సరిపడా సంపాదించుకోవడం నేటి రాజకీయ నీతి.కానీ, ఐదేళ్ళు ఎమ్మెల్యేగావుండి, సొంత ఆస్తుల్ని అమ్ముకొని అప్పులపాలైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ తాను అవేం పట్టించుకోకుండా జనం సేవలో తరించి, జన సంక్షేమమే ధ్యేయంగాముందుకు సాగాడు. జనంతో మమేకమై నియోజక వర్గం అభివద్ధి కోసం పాటుపడ్డాడు. తన నియోజకవర్గంలో రూ. 4 లకే …
Read More »