సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 10 గంటల సమయం మాత్రమే ఉంది. ఫలితాలపై అభ్యర్థులతోపాటు దేశ ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు, మీడియా రిపోర్టులు, ఎగ్జిట్ ఫలితాలు ఘంటాపథంగా చెప్పడంతో అభ్యర్థులు, వైసీపీ శ్రేణులు గెలుపుపై తమ ధీమాను వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే దరువు ఎక్సక్లూజివ్ 175 నియోజకవర్గాల మెజారిటీలతో …
Read More »పచ్చ మోజో టీవీ CEO రేవతి నిజ స్వరూపం!
ఎల్లో మీడియా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టే బ్యాచ్ అన్న ముద్ర పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ మోజో టీవీ పై సోషల్ మీడియాలో నేటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మోజో టీవీ CEO రేవతి పై ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం… ” రవిప్రకాశ్ టీవీ9 …
Read More »అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు
టీవీ9 మాజీ సీఈఓ, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు సైతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు అంటూ రవిప్రకాష్ పై ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం.. ” నాయినా.. …
Read More »మరో 24 గంటల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన …
Read More »వైసీపీకి 130 సీట్లు..!
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. …
Read More »కర్నూల్ జిల్లా డోన్లో టీడీపీ నేత దారుణ హత్య…
కర్నూల్ జిల్లాలో దరుణ హత్య జరిగింది. జిల్లాలోని తెలుగుదేశం నాయకుడు దారుణహత్యకు గురయ్యారు. డోన్ మండలం మల్లెంపల్లి గ్రామ సమీపంలో ఈరోజు అనగా( బుధవారం) రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. తాపలకొత్తూరు నుంచి బైక్ పై డోన్ వెళ్తుండగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శేఖరరెడ్డి ఇటీవలే కోట్ల వర్గం …
Read More »చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్కి కూడా తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలన్నీ తిరిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా చంద్రబాబే. కేవలం అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే ఆయనను 2014లో …
Read More »25 రాష్ట్రాలనుంచి వైఎస్ ప్రమాణస్వీకారోత్సవనికి వచ్చే నేతలు వీరే
ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ …
Read More »జగన్ సీఎం అయినప్పుడే నా పెళ్ళికి మంచి ముహూర్తం..
ఓ యువకుడు జగన్ పై ఉన్న అభిమానాన్ని చూపించడానికి తన పెళ్లి ఎన్నికల ఫలితాల రోజున పెట్టుకున్నాడు.23తేదీన జగన్ గెలవబోతున్నాడు,ఆరోజు నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం గుర్తుంటుందని అన్నాడు.గుంటూరు జిల్లాకు చెందిన రామకోటయ్యకు,మాదల గ్రామానికి చెందిన వేనీలతో ఈ నెల 23న పెళ్లి నిశ్చయించారు.ఇదే రోజున ఎన్నికల ఫలితాలు ఉండడంతో పెళ్లి మండపంలో అందరు ఫలితాలు చూసేలా టీవీలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాడు.ఇదే విషయాన్ని తన బంధువులకు శుభలేఖలు ఇస్తూ …
Read More »బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్యాబినెట్లో వీరికి చోటు
వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోక్క రోజులో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి …
Read More »