Home / ANDHRAPRADESH (page 535)

ANDHRAPRADESH

వైఎస్ జగన్ సాధించిన తొలి విజయం ఇదే..!

గ‌త ఎన్నిక‌ల్లో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్ధితుల్లోనూ అధికారాన్ని ద‌క్కించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంతో పాటు, అభ్య‌ర్ధుల ఎంపిక‌పై కూడా సరియైన నిర్ణయం తీసుకున్నాడు. గెలుపు గుర్రాల‌కే టికెట్లు కేటాయించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న జగన్ అదే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చాడు. పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న చోట్ల బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు ఇతర పార్టీలు …

Read More »

ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానం.. జాతీయ అధ్యక్షుడు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు తెలిపాయి. వైసీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైసీపీ అగ్ర స్థానంలో ఉంటుందని స్వరాజ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్‌∙ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్‌ మై …

Read More »

సముద్ర మార్గాన పడవల సహాయంతో నాటుసారా రవాణా చేస్తుండగా పట్టుబడ్డ టీడీపీ నేత

ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న నేరాలు అన్ని ఇన్ని కావు. నేరాల్లో ఎన్ని నేరాలు ఉంటే అన్ని టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఎన్నో సార్లు విమర్శించారు. హత్యలు, ఇసుక దందా, రౌడియిజం, భూ కుంభకోణం ఇలా ఎన్నో చేశారు. తాజాగా కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్‌ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా …

Read More »

“చిత్తూరు”జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ చిత్తూరు”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. చిత్తూరు జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి తిరుప‌తి : వైసీపీ శ్రీ‌కాళ‌హ‌స్తి : టీడీపీ …

Read More »

మరో ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే..వైఎస్ జగన్ పక్కా సీఎం..!

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్‌ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కంటే వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుటుందని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ …

Read More »

కాబోయే ముఖ్యమంత్రిగా జగన్ వారికి ఏం సమాధానం చెప్పారో తెలుసా.?

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్‌ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేయగా అన్ని వర్గాల్లోనూ జగన్‌ పట్ల ఎంతో ఆదరణ కనిపించింది. చంద్రబాబు …

Read More »

ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.ట్విట్టర్ ద్వారా ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ అని ప్రశ్నించాడు.అసలు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు?నవ్వే కదా ఇప్పుడు మల్ల ఇలా ఎలా మాట్లాడ్తున్నావ్ చంద్రబాబు,ఇంక నువ్వు ఎన్ని మాటలు మాట్లాడిన ఎవ్వరూ నమ్మరని అన్నారు.ఓటుకు నోటు …

Read More »

మే23 న ఖచ్చితంగా ఓడిపోయో టీడీపీ నేతలు వీరే..!

ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన తర్వాత తెలుగు తమ్ముళ్లందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది. అయినా ఎక్కడో చిన్న ఆశ, పసుపు-కుంకుమ పేరుతో ఓ భరోసా ఉండేది. ప్రస్తుతం ఆ ఆశ కూడ పటాపంచల్ అయ్యింది. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఉన్న ఆ కొద్ది నమ్మకం కూడా పోయింది. ఇక పూర్తిగా …

Read More »

ఎగ్జిట్‌ పోల్స్‌ షాక్‌…ఓట‌మిలో టీడీపీ నేత‌ల మాట‌లివే…

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అంతా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని వెల్లడించాయి. లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా కట్టాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. అన్ని ఎగ్జిట్‌ పోల్స్ వైసీపీదే అధికార‌మ‌ని తేల్చిన నేప‌థ్యంలో…తెలుగుదేశం పార్టీ నేత‌లు …

Read More »

ఎక్క‌డున్నావు ప‌వ‌న్‌…ఎగ్జిట్ పోల్స్ గాలి తీసేసినా స్పంద‌న లేదే…

హోరాహోరీగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి జాతీయ స్థాయిలోని పోల్ ట్రెండ్‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను కూడా ప్రకటించాయి. జాతీయ ఛానెళ్లతో పాటు, ఆంధ్ర ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్, ఇతర సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో లెక్కలు వేశాయి. కొన్ని సంస్థలు ఏపీలో మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చగా.. మరికొన్ని సంస్థలు ఈసారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat