డబ్బులు, పదవి ఎప్పటికీ శాశ్వతం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.ఇవాళ అయన తిరుపతిలో విద్యార్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. మనిషే శాశ్వతం కాదు…ఇంకా పదవి కూడా కాదనేది గుర్తు పెట్టుకో. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుపై ఒకసారి చెప్పాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు …
Read More »చంద్రబాబు పై మోహన్ బాబు సంచలన వాఖ్యలు..!!
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుపతిలో విద్యార్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు. చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం …
Read More »టీడీపీలో కలవరం….ఢిల్లీలో విజయసాయిరెడ్డి
వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోమారు తెలుగుదేశం పార్టీ అన్యాయాలపై గళం విప్పారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పలు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అనంతరం ఢిల్లీ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికలను పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు చేసిన అనేక అక్రమాల గురించి సాక్ష్యాధారాలతో పాటు చేశామని తెలిపారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకు తగిన ఏర్పాట్లు చేసు కున్నారని పేర్కొన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని …
Read More »వార్ వన్ సైడే..రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తున్న స్పష్టమైన వేవ్..130సీట్లు గెలుస్తామంటున్న వైసీపీ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నామినేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పులివెందులలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ అట్టహాసంగా సాగింది. వేలమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జగన్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అలాగే మసీద్లో దువా చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి …
Read More »ఉండిలో వైసీపీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా కదులుతున్న పార్టీ శ్రేణులు
రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ గతంలో టీడీపీ తీవ్ర ప్రభావం చూపి ఎక్కువ స్థానాలు గెలిస్తే ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలివనుందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో వైసీపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకు చంద్రబాబు జనసేనతో ఇక్కడ ఫోకస్ పెట్టించినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీ శ్రేణులు మరింత పగడ్బందీగా ముందుకెళ్తున్నారు. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లోని నియోజకవర్గాల్లో పార్టీ …
Read More »కృష్ణాజిల్లాలో ఇంకా కమ్మని రాజకీయమే నడుస్తుందా.? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా.?
ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు కష్టించి పనిచేసే మనుషులు.. ఒకప్పుడు రౌడీయిజానికి ఇప్పుడు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ విజయవాడ.. విద్య, సినిమా, పత్రికారంగం, వ్యాపారం అన్నిటికీ పుట్టినిల్లు మాత్రం కృష్ణాజిల్లానే.. అలాంటి జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుల సమీకరణాలు రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే కృష్ణాజిల్లాలో గెలుపెవరిది.. ఏపార్టీ ఎలా ముందుకెళ్తుంది.. ఓటరు ఎటువైపు నిలబుడుతున్నాడు అనే అంశాలపై దరువు రిపోర్ట్.. జిల్లాలో రెండు …
Read More »పులివెందులలో జగన్ నామినేషన్..భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి
ప్రతితిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం పులివెందుల్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దివంగత నేతలు వైఎస్ రాజారెడ్డి, వైఎస్రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇటీవల మరణించిన ఆయన చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి మృతికి నివాళులుగా రెండు నిమిషాల మౌనం పాటించి తన …
Read More »నీళ్లు నమిలిన లోకేష్..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన ఇవాళ తాడేపల్లిలో పర్యటిస్తుండగా… స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. సీతానగరంలో ప్రచారం నిర్వహిస్తుండగా లోకేష్ పై స్థానికులు సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీరేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారా? పేదలకు ఇళ్లు ఎక్కడ కట్టించారు? అసలు ఒక్క ఇల్లు అయినా కట్టారా? ఏం సమస్యలు పరిష్కరించారని మీకు …
Read More »టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తా..వైసీపీకి మద్దతు ఇస్తున్నడీఎల్ రవీంద్ర రెడ్డి
వైసీపీ పెట్టినప్పుడు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒకరు కడప జిల్లాకు చెదిన నేత డీఎల్. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నారు. విభేదాలను, శత్రుత్వాన్ని మరిచి గతంలో తాను తిట్టిన వైసీపీకి మద్దతు ప్రకటించారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామి రెడ్డి భేటీ అయ్యారు. వైసీపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా డీఎల్ …
Read More »వైసీపీలోకి ఏవీ సుబ్బారెడ్డి.. రెండుగా చీలిపోయిన టీడీపీ వర్గాలు..!
కొద్దిరోజులుగా కర్నూలు జిల్లాలో ఎండలతో పాటుగా ఆళ్లగడ్డ రాజకీయం వేడెక్కుతోంది. ఆధిపత్య పోరుతో ఈ వివాదం ముదిరింది. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనే వర్గపోరు తారాస్థాయికి చేరాయి. భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది అయితే , అప్పటివరకు భూమాకు అనుచరుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలవాలని ఆశించినా ఆయనకు టికెట్ దక్కలేదు. అప్పటినుంచి మళ్లీ …
Read More »