తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. రాజధాని అమరావతి ప్రాంతంలో తాము ఎంతో అభివృద్ధి చేశామని, తమకే ప్జలు అండగా నిలుస్తారని డబ్బా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమదే అధికారమని కూడా ఆ పార్టీ ప్రకటించుకుంటోంది. అయితే, ఈ మాటలను సామాన్యుల సంగతి దేవుడెరుగు..సొంత పార్టీ నేతలే నమ్మడం లేదనే విషయంలో స్పష్టమైంది. రాజధాని అమరావతికి చెందిన ముఖ్య నేత వైసీపీ గూటికి చేరారు. వైఎస్ఆర్సీసీ అధ్యక్షుడు వైఎస్ …
Read More »గెలిచేందుకు రౌడియిజం చేద్దాం..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు..!!
ఏపీలో అధికార తెలుగుదేశం,ప్రతిపక్ష వైసీపీ పార్టీల ప్రచారం హోరెత్తింది. మరికొన్ని రోజులే గడువు ఉండటంతో ఎలాగైగా మరోసారి గెలువాలని తెలుగుదేశం పార్టీ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తుంది.ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగింపు,కార్యకర్తలపై దాడి,అక్రమ కేసులు,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ,మరియు జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం..ఇలా ప్రతిపక్ష పార్టీ అధినేతపై,కార్యకర్తలపై తెలుగుదేశం దాడి చేస్తిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నేతలు తమ …
Read More »జగన్ ను తలుచుకుంటున్న రాధా అభిమానులు..!!
వంగవీటి రాధా గత కొన్ని రోజులక్రితమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పలు సంచలన ఆరోపణలు చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పెడన అసెంబ్లీ లేదా మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఆశించన వంగవీటి రాధాకు చంద్రబాబు షాకిచ్చారు.నిన్న రాత్రి చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితాలో రాధా పేరు లేదు. దీంతో రాధా అభిమానులు, కార్యకర్తలు తీవ్ర షాక్కు గురయ్యారు.అదే …
Read More »టీడీపీ పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి నిరసన..!
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజక వర్గంలో టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు. పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై హైకోర్టు సంచలన తీర్పు..వర్మ కళ్ళలో ఆనందం..!!
లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రాల విడుదలను నిలిపివేయాలని గత కొన్ని రోజుల క్రితం దాఖలైన పిటీషన్ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. వచ్చేనెల 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా జరగనున్న ఎన్నికల నేపధ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదలను ఆపాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలపై దాఖలైన …
Read More »బైరెడ్డి యూటర్న్…!!
బైరెడ్డి రాజశేఖర్రెడ్డి… రాయలసీమలో ఈ పేరు సుపరిచితం. తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అంటూ సొంత వేదిక ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తనకంటూ సొంత గుర్తింపు కోసం బైరెడ్డి ఐదేళ్ల పాటు నడిపిన ఈ వేదికను నడిపి అనంతరం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చాపచుట్టేసిన బైరెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ …
Read More »నారా లోకేష్ గెలుపు అసాద్యం..మంగళగిరి నుంచి షర్మిల బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేది దగ్గరవుతున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ తరుపున వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. విజయమ్మ, షర్మిల కోసం వేర్వేరు ప్రచార రథాలను వైసీపీ సిద్ధం చేస్తోంది. 27న మంగళగిరి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్న షర్మిల ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మొత్తం 10 జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్న షర్మిల దాదాపు 50 నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహించనున్నారు. అలాగే వైఎస్ విజయమ్మ 40 …
Read More »ఫలితాలు తలక్రిందులవనున్నాయా.? వైఎస్సార్సీపీ 9 సీట్లు గెలుస్తుందా.? బలాబలాలెలా ఉన్నాయి.?
ఏపీలో రాజకీయం మండే వేసవిని తలపిస్తోంది.. పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి.. అయితు గోదావరి జిల్లాల్లో హవా చూపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి పట్ల అందరూ ఈ సారి పశ్చిమవైపే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమలో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు దక్కించుకోనుంది.. జిల్లాలో జనసేన ఖాతా తెరుస్తుందా.. టీడీపీ గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. …
Read More »వైఎస్ జగన్ అవనిగడ్డ లో అడుగుపెట్టగానే..టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీలో ప్రస్తుతం అధికార టీడీపీలో అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. అవనిగడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తమకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే టీడీపీని వీడుతున్నట్టు తెలిపారు. 2014 ఎన్నికల్లో తనను కాదని మండలి బుద్ధప్రసాద్కు టికెట్ …
Read More »రాజీనామా చేసి…మీడియా ముందే పచ్చ చొక్కా విప్పి విసిరికొట్టిన టిడిపి మాజీ ఎమ్మెల్యే
ఏపీలో ప్రస్తుతం అధికార టీడీపీలో అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తొలిరోజే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానికులకు కాకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు టికెట్ ఇవ్వడంపై టీవీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు టికెట్ను …
Read More »