ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో కేటీఆర్ ని చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.ఆ పదవికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ పదవిని అధికార పార్టీ మిడిమిడి గ్యానం ఉన్న వ్యక్తికి కట్టబెట్టి ఆ శ్యాఖకు భ్రష్టు పెట్టేలా చేసింది.ఆ వ్యక్తి ఎవరో అందరికి తెలుసు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్.కనీసం ఇతను ఎమ్మెల్యే కూడా …
Read More »అమరావతి రోడ్డులో..ఓ ఫంక్షన్హాల్లో..ఏం జరిగిందో తెలుసా..!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలను విస్మరించి …
Read More »టీడీపీకి రాజీనామా చేసిన చల్లా రామకృష్ణా రెడ్డి.. అతి త్వరలో వైసీపీలోకి
అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. పదవులు ఎరవేసినా….ప్రయోజనాల పరంపర లోబర్చుకునే ప్రయత్నం చేసినా….ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇష్టపడటం లేదు. తమ పదవులకు టాటా చెప్తూ….ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చేరగా మరో ముఖ్య నేత టీడీపీకి గుడ్బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి …
Read More »జనసైనికులు….నేను రంగంలోకి దిగితే ఒక్కోక్కడికి తడిసిపోయిద్ది..శ్రీరెడ్డి
టాలీవుడ్ ప్రముఖ హీరో ,జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తకాదు. ఈసారి కూడా ఆమె మరోసారి విరుచుకుపడింది. జనసేన పార్టీలో చాలా మంది కుక్కలు ఉన్నారు, క్రిస్టియన్ ఓట్లు కూడా కావాలని నా పెళ్ళాం కూడా క్రిస్టియన్ ఏ అని పవన్ కళ్యాణ్ సోది కబుర్లు చెబుతున్నాడు. నేను రంగంలోకి దిగితే ఒక్కో నా కొడుక్కి తడిసిపోయిద్ది, జనసైనికులు నా ఈక కూడా పీకలేరు …
Read More »చంద్రబాబు బుజ్జగించిన వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ..!
చంద్రబాబే స్వయంగా పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్న ఏ ఒక్క నాయకుడు పట్టిచుకోవడం లేదు.బాబుతో మాట్లాడిన తర్వాతే పార్టీ మారిపోతున్నారు.ఇప్పటికే మేడా,ఆమంచి,అవంతి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైసీపీ పార్టీలో చేరారు. మరికొంద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నాయకులు వైసీపీలోకి జంప్ కు రెడీగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.వైసీపీలో …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి దెబ్బకు దెబ్బ కొట్టిన వైఎస్ జగన్..వైసీపీలోకి టీజీ వేంకటేష్
కర్నూల్ రాజకీయం మరింత రంజుకుంది. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి, ఈ పార్టీ నేతలు ఆ పార్టీలోకి చేరడంతో ఎప్పుడు ఎవరు ఏఏ పార్టీలో ఉంటారో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తో సహా ఆయన వర్గీయులు అసంతృప్తితో …
Read More »పశ్చిమలో జగన్ దెబ్బకు టీడీపీ విలవిల..!
పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైసీపీ పార్టీలో చేరారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో శనివారం పార్టీ చేరిన ఆయన.. మాట్లాడుతూ వైసీపీలో చేరడం తిరిగి సొంత గూటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. గతంలో కొన్ని మనస్పర్థల కారణంగా పార్టీ మారానని, ఇప్పుడు ఆ మనస్పర్థలు …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై భారీ, భారీ సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి
1982-84 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించానో తెలియాలంటే, నరేంద్ర మోదీ ‘మహానాయకుడు’ చిత్రాన్ని చూడాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై, కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్లు పెడుతూ, “మహానాయకుడు సినిమా చూస్తే తనేమిటో ప్రధానికి తెలుస్తుందట. మీ అవినీతి వివరాలన్నీ తన దగ్గరున్నాయని ప్రధాని చెప్పారు కదా? వెన్నుపోటు చరిత్రను వక్రీకరించడానికి సినిమాలు తీసి హింసించాలా? జనాలు నమ్మకే పోస్టర్ల ఖర్చులు కూడా …
Read More »టీడీపీకి తొత్తులుగా మారిన పోలీస్ వ్యవస్థ..దొంగలని కాపాడుతున్నారా?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది.తమకు పదవులు ఇచ్చే పార్టీకి నేతలు వెళ్తున్నారు.ఒకపక్క ఎమ్మెల్యేలు,ఎంపీలు జగన్ వద్దకు వేలిపోతుంటే చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారని తెలుస్తుంది.ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఎక్కడన్నా పోలీసులు దొంగల్నిపట్టుకునేందుకు ఉంటారు.కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దొంగల్ని రక్షిస్తున్నారు.ఆ దొంగలు మరేవేరో కాదు..బాబు, లోకేష్, దేవినేని, చింతమనేని, ప్రత్తిపాటి, సీఎం రమేష్, ఎట్సెట్రాల్ని వీళ్ళను రక్షించడానికే …
Read More »కర్నూలు రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్
చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్లో రైలింజన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్ రైలు …
Read More »