దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని దళితులను తీవ్రంగా అవమానించేలా నోరుజారిన విషయం అందరికి తెలిసిందే.మేము అగ్రకులాలకు వాళ్ళము,పెద్ద కులాలు మావే.మీరు దళితులు మీకెందుకు పదవులు అంటూ..దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.దీనిపై ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. “దళితులను దుర్భాషలాడిన చింతమనేనిని అరెస్టు చేయాల్సింది పోయి వీడియోను షేర్ చేసిన వారిపై అక్రమ కేసులు …
Read More »వైసీపీలో చేరనున్న టీడీపీ ఎంపీ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరో టీడీపీ ఎంపీ బిగ్ షాక్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాకినాడ నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఎంపీ తోట నరసింహులు ఈ రోజు మంగళవారం ఆయన స్వగ్రామం అయిన కిర్లంపూడి మండలం వీరవరంలో వైసీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి బోత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు.. వీరివురూ దాదాపు ఆర్ధగంట పాటు చర్చలు జరిపారు …
Read More »పదేళ్లనుంచీ ప్రజలకోసం కష్టపడుతున్న యువనేతకు ఒక్క అవకాశం ఇద్దాం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా ఊపందుకున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఒకేరోజు 500 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌస్లాజం ఆధ్వర్యంలో మైనారిటీలు పెద్దసంఖ్యలో వైసీపీలో చేరారు. వెలుగోడు పట్టణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరాయి. వీరికి పార్టీ నంద్యాల పార్లమెంటరీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి …
Read More »పవన్ కు భారీ షాక్..అడుగుపెట్టిన రేణూ..అసలు కారణం ఇదే!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆసక్తికరమైన పరిణామంతో తెరమీదకు వచ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛానల్ ప్రచార కార్యక్రమం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ …
Read More »భారీ ర్యాలీతో రేపు వైసీపీలోకి మాజీ మంత్రి ఆయన కొడుకు..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలకు వెళుతుంటే మరికొందరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల్లోకి వస్తున్నారు. కొన్ని రోజుల కిందట చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరారు. తాజాగా ఈ నెల 27న వైసీపీలో చేరనున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. …
Read More »సభలో ఓ రైతు వైఎస్ జగన్ పేరు ఎత్తగానే అర్థంతరంగా ఆపేసి వెళ్లి పోయిన పవన్ కళ్యాణ్
కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటించారు. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన అధోని పత్తి మార్కెట్ యార్డులో రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. రైతుల కష్టాలు ఏంటో చెబితే విందామని.. ఓ రైతును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పవన్ మైక్ ఇచ్చారు. అనంతం అక్కడున్న వారందరిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ‘ఒక్క నిమిషం. మీ అందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి వచ్చింది …
Read More »జగన్ ని గెలిపిస్తేనే రైతులకు మేలు.. పవన్ సభలో రైతు..!!
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రైతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకోగా… ఓ రైతు మాట్లాడారు. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని.. జగన్ ను గెలిపించాలని అన్నారు. దీంతో …
Read More »డియర్ లోకేష్..కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ను ఏకీపారేశారు..వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు. ” డియర్ లోకేష్, మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా… మాకు మోడీ, కెసిఆర్ లతో ఏంపని చెప్పు? తప్పమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!” “లోకేష్,నీకు జగన్ గారిలోనూ కెసిఆర్ గారిలోనూ మోడీ గారు …
Read More »సైరాపంచ్.. ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరిక్ ట్వీట్..!!
ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికే విలనే, హీరో కాలేడు” అంటూ వ్వే్ే్ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో ” గెలుస్తామనే …
Read More »మరోసారి చంద్రబాబు పై కేటీఆర్ ఫైర్..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకపక్క మమ్మల్ని తిడుతూనే.. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఫైర్ అయ్యారు.చంద్రబాబు, కేసీఆర్కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్ లో దేవరకద్ర కాంగ్రెస్ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో …
Read More »