ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరగా.. …
Read More »70మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..కారణం ఇదే!
వైసీపీలోకి టీడీపీ నేతలు క్యూ కట్టడం వెనుక అసలు కారణాలు బయటపడ్డాయి..రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సైకిల్ నిలబడదని తెలుస్తుంది.భారీ అంచనాలు లేకపోయినా ఎలాగైన గెలవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు.ఇలాంటి సమయంలో బాబు అందరికి ఒక వార్త చెప్పారు.ఆ వార్త విన్నవారంత తట్టా బుట్టా సర్దుకొని జంప్ అవుతున్నారు.ఆ వార్త ఏమిటీ అనుకుంటున్నారా.. చంద్రబాబు ఏకైక కుమారుడైన నారా లోకేష్ను రానున్న ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారట.ఈ వార్త విన్న …
Read More »వైఎస్ జగన్ ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్.. రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం
రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేయించి బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీల అభ్యున్నతికి తాము ఏం చేయబోతున్నామో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్ రాజకీయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం అని ఆ పార్టీ నేతు బొత్సా సత్యనారాయణ అన్నారు. ఏలూరు నగరంలో ఆదివారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బీసీ సామాజికవర్గాల ప్రజలతో …
Read More »ఈ నెల 20 లోపు 15 మంది టీడీపీ కీలకమైన నేతలు వైసీపీలోకి..!!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వలసలు జోరందుకున్నాయి.అయితే ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు,ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత వరం రోజులనుంచి చూస్తే.. మొన్న మేడా మల్లికార్జున రెడ్డి ఆ తరువాత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్నటికి నిన్న అవంతి శ్రీనివాస్ , దాసరి జై రమేష్.. ఈ విధంగా అధికార పార్టీ నేతలంతా వైసీపీ అధినేత …
Read More »ఆమంచి పంచ్కు బాబు దిమ్మతిరిగి పోవాల్సిందే
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఫిబ్రవరి 13న టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే ఆమంచి పార్టీ మారి కాపులకు ద్రోహం చేశారని ఏపీ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆమంచి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. …
Read More »బాబు మరో కాపీ..తెలంగాణ పథకం యథాతథంగా అమలు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు తెలంగాణను కాపీ కొట్టేశారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా, ఆయన తన విధానాన్ని తనే మార్చేశారు. అది కూడా స్వల్పకాలంలోనే కావడం గమనార్హం. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఇటీవల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల కేంద్రం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 3 విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. కేంద్రం ఇస్తున్న రూ. …
Read More »జంగా నేతృత్వంలో 136కులాలతో చర్చించి జగన్ కు నివేధిక.. రేపే డిక్లరేషన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం బీసీ గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ వర్గాలు తరలి రానున్నారు. ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిన మోసాలపై బీసీలు రగిలిపోతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోని ఏ హామీనీ నెరవేర్చకుండా మోసగించడంపై ప్రస్తుతం బీసీల్లో చర్చ సాగుతోంది. బీసీలను ఓటు బ్యాంకుగా …
Read More »బాబు బుజ్జగించినా పట్టించుకోని నేతలు..వైసీపీకే మద్దతు
2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రెండోసారి కూడా అధికారంలోకి రావాలని పట్టుదలతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సొంత పార్టీ నాయకులే జుంపింగ్ లు చేయడంతో ఇప్పుడు బాబుకు ఇది పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.చంద్రబాబే స్వయంగా పార్టీ నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్న ఏ ఒక్క నాయకుడు పట్టిచుకోవడం లేదు.బాబుతో మాట్లాడిన తర్వాతే పార్టీ మారిపోతున్నారు.ఇప్పటికే మేడా,ఆమంచి,అవంతి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు మరికొంద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర …
Read More »ఏపీ బీజేపీకి భారీ షాక్..వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి కావూరి
ఏపీలో అన్ని పార్టీల నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే, అధికారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గత వారం నుండి వైసీపీలోకి చేరుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీకి భారీ షాక్ తగలబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన రెండు మూడు రోజుల్లో …
Read More »చంద్రబాబు తెలుగుజాతిని అవమానిస్తున్నారు.. జగనే సీఎం..
వైఎస్ జగన్పై ప్రసంసల జల్లు కురిపించారు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జై రమేష్.రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజలకు మంచి పాలన అందిస్తారని అయన చెప్పారు.నిన్న లోటస్ పాండ్ లో జగన్ను కలిసిన రమేష్ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ వీస్తుందని ఆయనే సీఎం అవుతారని..చంద్రబాబు మోసం చేసినట్టు కాకుండా ఇచ్చిన హామీలను కచ్చితంగా నేరవేరుస్తారని చెప్పారు.ఆయన మాట ఇస్తే దానిపైనే ఉంటాడని అన్నారు.చంద్రబాబు పై విమర్శల జల్లు …
Read More »