Home / ANDHRAPRADESH (page 597)

ANDHRAPRADESH

టీడీపీ ఎమ్మెల్యే అనితపై క్రిమినల్‌ కేసు..కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ

ఏపీలో టీడీపీ నేతల బాగోతాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్‌ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్‌ తెలిపారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు . విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్‌ కాంట్రాక్ట్‌ పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే అనిత …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా..!

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. కడప ఎంపీ స్థానానికి ఆదినారయణ రెడ్డి వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. …

Read More »

మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ..పరిటాల రవి ముఖ్య అనుచరుడు వైసీపీలో చేరిక

ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీలో చేరాడు. కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్‌ …

Read More »

సీఎం రమేష్ వాట్సాప్ బ్యాన్.. దీని వెనుక కేంద్రం కుట్ర ఉందంటూ ఫన్నీ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌‌ వాట్సాప్ అకౌంట్‌పై వాట్సాప్ వేటు వేసింది. తాజాగా సీఎం రమేష్ వాట్సప్ ఖాతాను బ్లాక్ చేసింది. సీఎం రమేష్‌ ఇకనుండి వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని వివరించింది. కొన్నాళ్లుగా సీఎం రమేష్ వాట్సాప్ పనిచేయట్లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ ఆయన వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని ఈ కారణంతో సేవలు నిలిపివేశామని …

Read More »

యాత్ర సినిమా చాలా బాగుంది..ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన ‘పాదయాత్ర’ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ సినిమా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వైఎస్సాఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చాలాబాగుందని, వైఎస్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎస్-2 మల్టీప్లెక్స్ లో యాత్ర సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

బాబుకు మరో షాక్.. పార్టీని వీడే ఆలోచనలో ఆనం జయకుమార్ రెడ్డి..!!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది .ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో తిరుబాటు మొదలైంది. నెల్లూరు రూరల్ లో పార్టీ కీలకనేత ఆనం జయకుమార్ రెడ్డి తిరుగబడ్డారు. రూరల్ టీడీపీ టిక్కెట్ తనకు ఇస్తానని ఇంతకాలం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టి ఇప్పుడు తన భుజంపైనే తుపాకీ పెట్టి తనను …

Read More »

యాత్ర సినిమా చంద్రబాబుకు చూపించడం చారిత్రాత్మక అవసరమా.? హేం తమ్ముళ్లూ..

ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబుకు దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చూపించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైయ‌స్ఆర్‌ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి …

Read More »

చంద్రబాబుకు రక్తం మరుగుతుందట.. ఫన్నీ కామెంట్స్ చేసిన హీరో..ఎవరో తెలుసా?

కొన్ని రోజులుగా హీరో నాగబాబు రాజ‌కీయ నాయ‌కులపై కామెంట్స్ చేస్తు సంచ‌ల‌నం సృష్టిస్తున్న విషయం అందరికి తెలిసిందే.తన తమ్ముడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌ను ఏపీలో గెలిపించాలని క‌ష్ట‌ప‌డుతున్నాడు.ఈ మేరకు సోష‌ల్ మీడియాను బాగా వాడుకుంటున్నాడు.మొన్న జగన్,లోకేష్ ను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేస్తు ఓ వీడియోను విడుద‌ల చేశాడు.జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ స‌భ్యుల‌పై మండిపడి వాళ్ళ తీరు చూస్తుంటే రక్తం మరుగుతోందని …

Read More »

ప్రజల్ని ఉత్తేజ పరిచే గాయకులే కాదు.. ప్రజల్లో నిలబడి భరోసానిచ్చేవాడే నాయకుడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమర శంఖారావం నలుదిక్కులా ప్రతిధ్వనిస్తోంది. అన్నొస్తున్నాడని చెప్పండీ అంటూ జగన్ ఇచ్చిన పిలుపు లక్షలాది అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తమ నాయకుడు ప్రతిపక్ష నేత ఓ రాక్ స్టార్ లా ఉన్నాడంటున్నారు ఆయన అభిమానులు.. బహిరంగ సభలో వేలాది మంది ప్రజానీకం మధ్య నుంచి నడిచేలా, వారితో సంభాషించేలా ఏర్పాటు చేసిన కారిడార్ లో జగన్ నడుస్తూ ముందుకు వెళ్లడంతో …

Read More »

జైల్లోనే సేఫ్ బయటకు వస్తే డేంజర్ అంటున్నలాయర్.. ఎందుకో తెలుసా?

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై హ‌త్య‌య‌త్నం చేసి ఊసలు లెక్క‌పెడుతున్న జ‌నుమిల్లి శ్రీ‌నివాస‌రావు ప్ర‌స్తుతం జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో ఒంటరితనం భరించలేక బోరున విల‌పిస్తున్నాడ‌ని స‌మాచారం. శ్రీనివాస‌రావు లాయ‌ర్ అబ్దుల్ స‌లీమ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరోజు తనకి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి ఫోన్ రాగా.. శ్రీ‌నివాస‌రావు త‌నను బెయిల్‌పై బయటకు తీసుకురమ్మని కోరినట్లు చెప్పారు. అయితే శ్రీనివాసరావు బయట తిరిగేకన్నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat