Home / ANDHRAPRADESH (page 599)

ANDHRAPRADESH

చెవిరెడ్డిని చంపాలనుకున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో …

Read More »

నోరు అదుపులో పెట్టుకో జగన్‌..మంత్రి జవహర్

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి జవహర్ దారుణ వాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్‌ వ్యక్తిగత దూషణలు హేయమన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు జగన్‌ తన నోటిని శుద్ధి చేసుకోకపోతే ప్రజలే సంప్రోక్షణ చేస్తారన్నారు. అయితే ఈ వాఖ్యలపై సోషల్ వైసీపీ అభిమానులు మంత్రి జవహర్ …

Read More »

వైఎస్సార్ జిల్లాలో సమర శంఖం మోగించనున్న జగన్.. జిల్లాల వారీగా కేడర్

ప్రతిపక్ష వైసీపీ నేతృత్వంలో వైయ‌స్ఆర్ జిల్లాలో గురువారం సమరశంఖారావం నిర్వహించనున్నారు. మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే పార్టీ అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కడపలో ఇవాళ‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ నుంచి కడపకు విమానంలో రానున్న జగన్‌ ఉదయం 11 గంటలకు గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. …

Read More »

టీడీపీకి బాహుబలి దొరికాడు..అనే కామెడీ క‌థ‌!

తెలుగుదేశం పార్టీ ప్ర‌చారం గురించి, ఆ పార్టీ నేత‌లు చేసుకునే అతి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.సంద‌ర్భం ఏదైనా త‌మ గురించి తాము డ‌బ్బా కొట్టుకోవ‌డంలో టీడీపీ నేత‌ల‌ను మించిన వారుండ‌ర‌నేది టాక్‌. అలా తాజాగా త‌మ‌కు బాహుబ‌లి దొరికాడ‌ని ప‌చ్చ‌పార్టీ నేత‌లు ఖుష్ అవుతున్నారు. ఆ బాహుబ‌లి నిన్న‌గాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వ్యక్తి కావ‌డం ఇందులో కొస‌మెరుపు. వివ‌రాల్లోకి వెళితే…సంచ‌ల‌న, వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌లు చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా …

Read More »

ఆమంచి క‌ల‌క‌లం…మ‌రో ఎమ్మెల్యేతో క‌లిసి పార్టీకి గుడ్‌బై

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంపర కొన‌సాగుతోంది. ఒక‌రి వెంట మ‌రొక‌రు అన్న‌ట్లుగా ముఖ్య‌నేత‌లు టీడీపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే గుడ్‌భై చెప్పేయ‌గా, ఇంకొంద‌రు అదే దారిలో న‌డుస్తున్నారు. అయితే, పార్టీ వీడే నేత‌లే ఇంకొంద‌రిని త‌మ‌తో తీసుకువెళ్లే ఎపిసోడ్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే…చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమంచి పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వ‌గా…ఏపీ …

Read More »

 తిరుపతి సభలో చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న వైఎస్ జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదని. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయని, పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేలఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు …

Read More »

జీవితంలో మొదటిసారి తన అభిమానులను ఒక కోరిక కోరిన జగన్

తిరుమల శ్రీ వెంకటేశుని సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుకడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా …

Read More »

బాబుకు బిగ్ షాక్.. మరో భారీ హామీ ప్రకటించిన జగన్

పాదయాత్రకు ముందు వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన నవరత్నాలు ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్‌ తగిలింది.బుధవారం తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం జరిగింది ఈ సభలో ఆయన కీలక ప్రకటన చేశారు.తాము అధికారంలోకి రాగానే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామని ప్రకటించారు.అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు …

Read More »

అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తానంటూ జగన్ హామీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న పిలుపు తిరుపతిలో ముగిసింది. జగన్‌ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నపిలుపు నకు హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి …

Read More »

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి 100 వాహనాలతో కడపకు కోట్ల

ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూల్ జిల్లాలోని రాజకీయ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఈసారి జిల్లా వ్యాప్తంగా పట్టు సాధించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహలు రచిస్తుంటే మరోవైపు జిల్లాలో తాను పట్టు వదిలేదిలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇందుకు తగ్గట్లుగానే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat