Home / ANDHRAPRADESH (page 624)

ANDHRAPRADESH

మీ ‘బతుకులు చెడ’ అని సీఎం కేసీఆర్‌ ఊరికే అనలా !

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గత నెలలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కూటమిని ఉద్దేశించి ‘తూ మీ బతుకులు చెడ’ అని చేసిన వాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఇదే వాఖ్యలుపై ఒక వార్త మరో సంచలనంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. యూ-టర్న్ సీఎం చంద్రబాబు హైకోర్టు విషయంలో ప్లేటు మార్చారని ట్విటర్‌లో …

Read More »

100హామీల్లో ఈ యేడాది ఎంతవరకూ చంద్రబాబు పనులు చేసారు.? సంక్షేమం, అభివృద్ధి ఏవిధంగా నడుస్తోంది.?

2018 సంవత్సరం మరికొద్దిరోజుల్లో పూర్తి కావస్తోంది. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు పోలవరం సహా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 20శాతం కూడా నెరవేరలేదంటే ఆయన పాలన ఎంత అధ్వాన్నమో అర్థం చేసుకోవచ్చు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా దీక్షలు, కడప స్టీలుప్లాంటు విషయంలో కేంద్రం నుంచి అనుమతులు, రైల్వేజోన్ వంటి అతి ముఖ్యమైన విషయాల్లోనూ చంద్రబాబు ఒక్కచోట …

Read More »

టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోలకు ఎదురుగానే రాసలీలలు

టీడీపీ సీనియర్‌ నాయకుడు, మహా విశాఖ నగర టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి నెల్లి సాధూరావు అభం శుభం తెలియని ఓ బాలికతో రాసలీలలు జరిపిన వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. గాజువాక కైలాస్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోల సాక్షిగా మనమరాలి వయసున్న బాలికతో అశ్లీలంగా ప్రవర్తించిన దృశ్యాల వీడియో కలకలం రేపుతోంది. డాక్‌యార్డ్‌లో పనిచేసి రెండేళ్ల కిందటే రిటైర్‌ అయిన సాధూరావు.. 30 …

Read More »

జగన్ పాదయాత్ర ఫిబ్రవరిలో ముగియనుందా??

గత సంవత్సరం నవంబర్ నెలలో కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాల్టికి యాత్ర ప్రారంభించి 331 రోజులు అవుతోంది. ఇప్పటికే జగన్ 3500 కి.మీలకు పైగా పాదయాత్రను కొనసాగించారు.ఇది పూర్తయ్యే సమయానికి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది.ఏపీలో అన్ని జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకొని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో …

Read More »

మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …

Read More »

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ ..ఏంటో తెలుసా?

దేశమంతా శీతాకాలం కావడంతో మంచుతో చల్లగా ఉంది.కాని ఏపీ రాజకీయాలు మాత్రం వింట‌ర్ సీజ‌న్‌ అయినప్పటికీ హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి ముందే అధికార, ప్రతిప‌క్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆయా పార్టీలో అసంతృప్తులు ఎప్పుడెప్పుడు గోడ దూకేద్దామా అంటూ రెడీగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చి …

Read More »

చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఢిల్లీ లోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ దీక్ష చేపట్టారు.ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌ …

Read More »

తెలుగుదొంగ‌ల పార్టీ…విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేవారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీల అమలు నెరవేర్చాలంటూ పోరాటం చేస్తున్న వైసీపీ పోరును మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 27వ తేదీ గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట సభ నిర్వహించనుంది. డిసెంబర్ 26వ తేదీ బుధవారం వైసీపీ ఎంపీలు సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

వైఎస్సార్సీపీలోకి వెళ్లనున్న ద్వితియ శ్రేణి న్యాయకత్వం..

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుల రాజకీయం చేస్తున్నారట.. ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివ రామరాజు కుల రాజకీయం చేస్తున్నారనేది ప్రధాన విమర్శ.. ముఖ్యంగా శివ రామరాజు బీసీలను అణగదొక్కుతున్నారని, దీనిని అరికట్టాలంటే బీసీలు ఏకమవ్వాలని నిర్ణయించుకున్నారట.. తాజాగా గౌడసంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కట్టా గంగాధరరావు ఇంట్లోరహస్య సమావేశాలు ఏర్పాటు చేసారట.. తెలుగుదేశం నుండి బయటకు వచ్చే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీ మండల …

Read More »

ప‌వ‌న్ గుర్తుపై శ్రీ‌రెడ్డి సెటైర్లు..

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat