Home / ANDHRAPRADESH (page 665)

ANDHRAPRADESH

ఊపందుకుంటున్న చేరికలు..టీడీపీ గుండెల్లో రైళ్లు.. వైఎస్ వర్ధంతి రోజునా.? జగన్ పాదయాత్ర ‌శ్రీకాకుళం చేరిన రోజునా.? 

కొండ్రు మురళీ మోహన్.. ఈయన ఓ మాజీమంత్రి. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన నేపథ్యంలో డోలాయమాన స్థితిలో పడిపోయిన చాలామందిలో కాంగ్రెస్ లీడర్లలో ఈయన కూడా ఒకరు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి యువకుడు, విద్యావంతుడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన నియోజకవర్గాన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …

Read More »

చంద్రబాబుకు ఐదు పెళ్లిళ్లు..ఆరో పెళ్లికి సిధ్దం..జగన్ సంచలన వాఖ్యలు

కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ …

Read More »

చరిత్రలోనే మొదటి సారి….ఎవ్వరికి జరగలేదు… హాద్దులు లేవు…జగన్ అంటే మరీ ఇంత వీరాభిమానమా?

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటికి ఈ పాదయాత్ర 242వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలోని …

Read More »

కేంద్ర మాజీ మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలలో జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కోల్(శ్రీకాకుళం) జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ …

Read More »

గుంటూరునుంచి సచివాలయానికి తెగిపోయిన రాకపోకలు.. భయాందోళనలో రాజధాని ప్రజలు

ఏపీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ప్రధాన కాల్వలు పొంగుతున్నాయి. ఏపీ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగిపోయింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం చందాపురం నల్లవాగు బ్రిడ్జి మీదకు వర్షపునీరు చేరింది. దీంతో నందిగామ, చందర్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంచికచర్ల మండలం కీసర దగ్గర మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. …

Read More »

చంద్రబాబుకు సరికొత్త బిరుదునిచ్చిన జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత రెండు వందల నలబై ఒకటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నం లో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.కోటరపుట్ల లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ …

Read More »

జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చిన టీడీపీ ఎంపీ నాని.. కారణాలు కూడా..!

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్న, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నోరెట్లు బలవంతుడని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు కనీసం ఒక్కసీటైనా వస్తుందో రాదో తనకు అనుమానమేనన్నారు. చిరంజీవిపై ఎలాంటి వివాదాలు లేవని, కానీ పవన్ కళ్యాణ్ వివాదాల చుట్టే తిరుగుతున్నారని నాని అన్నారు. ఎంతో గొప్ప …

Read More »

ఇదేం ఖర్మరా బాబూ.. కోట్లు ఖర్చు పెట్టి కట్టారు.. మళ్లీ మరమ్మత్తులు చేసారు

ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్‌లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. మంత్రులు గంటా శ్రీనివాస్, అమర్‌నాథ్ రెడ్డి పేషీల్లో వర్షపు నీరు చేరడంతో కొద్దిరోజుల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా …

Read More »

మూడ్రోజులక్రితం కలతచెందుతూ జగన్ ట్వీట్.. నేడు ఆర్ధిక సాయం.. చంద్రబాబు ఎంతిచ్చారో తెలుసా?

గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు …

Read More »

నారా లోకేష్..అమెరికాలో ఎలా చదివావయ్యా ..ఎమ్మెల్యే బుగ్గన

ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ కు రుణానికి, గ్రాంట్ కు తేడా తెలియదా అని కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బాండ్లకు రెండువేల కోట్ల రూపాయల మొత్తం వసూలైందని సంబరపడుతూ లోకేష్ చేసిన ట్వీట్ గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్రం రాజదానికి 1500 కోట్ల నిదులు ఇస్తే తాము బాండ్ల ద్వారా 2వేల కోట్లు సాదించామని అన్నారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat