Home / ANDHRAPRADESH (page 669)

ANDHRAPRADESH

సీఎం సభలో దారుణం.. పోలీస్ చర్యలను వ్యతిరేకించే వారంతా షేర్ చేయండి.!

ఏపీ పోలీసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది.. తాజాగా శ్రీకాకుళంలో ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలను చూసేందుకు ఇద్దరు పిల్లలతో సహా వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వేడుకలకు వచ్చే ఓ మార్గాన్ని పోలీసులు మూసివేసారు. అటువైపు వచ్చే జనాన్ని పోలీసులు అదుపు చేసే క్రమంలో గందరగోళం నెలకొంది. దీంతో ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని ఫుట్‌పాత్‌పై నిలుచుని …

Read More »

వాజ్ పేయి మృతిపై లోకేష్ ట్విట్: తీవ్ర దుమారం !

దేశ రాజధాని ఢిల్లీలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం మరణించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి మృతిపై తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ పెట్టిన ట్వీట్ పై సోషల్ మీడియాలో తీవ్య ధూమారం రేపుతున్నాయి. “భారత మాత రాజకీయాల్లోనూ, దౌత్యం, సాహిత్యంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయనలాంటి …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆత్మహత్య..!

కర్నూల్ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత మరణించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని బనగానపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం డైరెక్టర్‌ పీఎల్‌ఎన్‌ కుమార్‌ (46) గురువారం తన ఇంటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత 6 నెలలుగా గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి అత్యంత దారుణంగా ఓడిపోతున్న మంత్రి ఎవరో తెలుసా…!

ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్ది ఫిరాయింపు రాజకీయాల సైడ్ ఎఫెక్ట్స్ టీడీపీని షేక్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీని సెటిల్‌ చేయలేక చంద్రబాబు సతమతమవుతుంటే.. ఇప్పుడు కడప జిల్లా జమ్మలమడుగులోనూ వివాదం రాజుకుంది. ఆదాయంలో 50-50గా పంచుకుని హ్యాపీగా ఉండండని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు, రామసుబ్బారెడ్డికి మధ్య సెటిల్‌ మెంట్‌ చేశారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ మధ్య చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల గోల …

Read More »

ఛీ ఇంతదారుణమా.? చనిపోయిన వ్యక్తిపైనా నీచ రాజకీయాలా.? అటల్ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా

మచ్చలేని నాయకుడు ,ఉత్తమ పార్లమెంటేరియన్, 3 సార్లు ప్రధాని అయిన అటల్ బిహారీ వాజపేయి మృతికి సంతాపసూచకంగా అన్ని రాష్ట్రాలు సెలవుదినంగా ప్రకటించాయి.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ సెలవు దినంగా ప్రకటించాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సెలవుగా ప్రకటించలేదు.. కారణం బీజేపీపై ఉన్న కోపంతోనేనని ఆపార్టీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చివరకు బీజేపీయేతర రాష్ట్రాలుగా ఉన్న డిల్లీ, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాలు సైతం ఇవాళ …

Read More »

వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో జ‌రుగుంటే..వ‌దిలిపెట్టేదేనా ? చీల్చి చెండాడి భ‌య‌క‌రంగా సీన్ క్రియేట్

భారత దేశమంతా జై భారత్ మాట నినాదం తో నిన్న స్వాతంత్ర దినోత్సవం పండగ చేసుకొన్నారు. పేద నించి గొప్ప వరకు తమకు తోచిన విధంగా జండా పండగ చేసుకున్న వేళ…రాజకీయ నేత లు మాత్రం చాలా బిజీ బిజీ గా గడిపారు. జండా ఎగరవేయటం లాంటి ప్రోగ్రాములతో గడిపారు.అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ ఆగ‌ష్టు 15వ తేదీ ఉద‌యం జెండా వంద‌నం చేయ‌టం వివాద‌మ‌వుతోంది. భారత స్వాతంత్ర్య …

Read More »

అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం..!

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్‌ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో …

Read More »

ల‌క్ష్మీదేవి మాట‌లు విన్న జ‌గ‌న్‌.. ఏం చెప్పారంటే.. ?

కూలీ చేస్తేగానీ.. పూట‌గ‌డ‌వ‌ని చోట ఏ ఒక్క‌రికీ అనారోగ్యం చేసినా.. ఆ కుటుంబ ప‌రిస్థితి తిర‌గ‌బ‌డిన‌ట్టే. అలాంటిరికి అండ‌గా నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న‌తోనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఎంతోమంది ప్రాణాల‌ను నిల‌బెట్టి.. ఎన్నో గ‌డ‌ప‌ల్లో సంతోషాల‌ను నింపారు. అదే ల‌క్ష్యంతో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో.. ప్ర‌జ సంక్షేమం కోసం పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను దారి పొడ‌వున ఎంతో మంది క‌లుస్తున్నారు. దివంగ‌త …

Read More »

ఇంటెలిజెన్స్ రిపోర్టుతో చంద్ర‌బాబు, య‌న‌మ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు..!

ఏపీ ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం తునిలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దృశ్యాలను చూస్తే.. మాట వ‌ర‌స‌కు చెప్ప‌డం కాదు.. నిజంగానే ఇసుకేస్తే రాల‌నంత‌గా ప్ర‌జ‌లు అసాధార‌ణ స్థాయిలో పోటెత్తారు. ఇలా పోటెత్తిన అఖండ జ‌న‌స‌ముద్రాన్ని చూడ‌గానే టీడీపీలో తీవ్ర స్థాయిలో క‌ల‌క‌లం మొద‌లైన‌ట్టు స‌మాచారం. మంత్రి య‌న‌మ‌ల‌ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌న‌డానికి ఈ పోటెత్తిన జ‌న‌మే నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ పండితుల‌తోపాటు టీడీపీ వ‌ర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. …

Read More »

బీకాంలో ఫిజిక్స్‌.. జ‌యంతికి.. వ‌ర్ధంతి శుభాకాంక్ష‌లు త‌ర‌హాలో.. మరో కొత్త‌..!

దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిని తానే అంటాడు.. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ చేతికి మైక్ దొరికిన‌ప్పుడ‌ల్లా ప్ర‌సంగాల‌తో ఊద‌ర‌గొడుతుంటారు.. అంతేకాడు, అంత అనుభ‌వాన్ని మాట‌లు మార్చ‌డంలో ఉప‌యోగిస్తుంటారు.. ఆ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదా విష‌యంలో నాలుగేళ్లలో 40 మాట‌లు మార్చారు.. సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టారు.. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.? సీఎం చంద్ర‌బాబు అనే స‌మాధానం ఇస్తున్నారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat