Home / ANDHRAPRADESH (page 674)

ANDHRAPRADESH

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..సవాల్

తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సవాల్ చేశారు. తునిలో అధికారంలో టీడీపీ పార్టీ అభివృద్ది చేపట్టిందని రుజువు చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని ఆమర విమర్శించారు. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం …

Read More »

టీడీపీ కంచుకోట కూలగొడతా..చెరుకులపాడు నార‍యణ రెడ్డి భార్య..!

ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించడమే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీ మొత్తం జిల్లాలో.. గ్రామాల్లో వైసీపీ నేతలు గడపగడపకు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని తగిన న్యాయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే గడపగడపకు వైసీపీ పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లిన చెరుకులపాడు నారాయాణ రెడ్డి క‌ర్నూలు జిల్లావ్యాప్తంగా వైసీపీ త‌ర‌పున బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఆయనను రాజ‌కీయంగా …

Read More »

చంద్ర‌బాబు అండదండ‌ల‌తో టీడీపీ ఎమ్మెల్యే రూ.500 కోట్ల భారీ కుంభ‌కోణం.. ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

పిడుగురాళ్ల అక్ర‌మ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ కేసులో అక్ర‌మ మైనింగ్ డాన్‌, గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావును ర‌క్షించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో..అవ‌న్నీ చేస్తోంది. అక్ర‌మ మైనింగ్ కేసులో అస‌లు దొంగ‌ల‌ను వ‌దిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్ల‌ర్ల‌కు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అస‌లు ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిని ప్ర‌భుత్వం ఈ కేసును ఎలా బ‌య‌ట ప‌డేస్తుంది…? ఈ కేసును ఎలా …

Read More »

నా జీవితంలో ఇంతటి దారుణం చూడలేదన్న బొత్స.. అరెస్ట్, పీఎస్ కు తరలింపు..

ఆంధ్రప్రదేశ్‌ లో అసలు ప్రజాస్వామ్యమే లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్‌ పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే వైసీపీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. బొత్సను కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీసు …

Read More »

చంద్ర‌బాబు అండదండ‌ల‌తో టీడీపీ ఎమ్మెల్యే రూ.80 కోట్ల భారీ కుంభ‌కోణం.. ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

పిడుగురాళ్ల అక్ర‌మ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ కేసులో అక్ర‌మ మైనింగ్ డాన్‌, గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావును ర‌క్షించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో..అవ‌న్నీ చేస్తోంది. అక్ర‌మ మైనింగ్ కేసులో అస‌లు దొంగ‌ల‌ను వ‌దిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్ల‌ర్ల‌కు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అస‌లు ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిని ప్ర‌భుత్వం ఈ కేసును ఎలా బ‌య‌ట ప‌డేస్తుంది…? ఈ కేసును ఎలా …

Read More »

వైఎస్ జగన్ 236వ రోజు పాదయాత్ర ..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. పాదయీత్రలో జగన్ తో పాటు నడిచేందుకు వేలాది మంది వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. తాటిపాక, బిళ్లనందూరు క్రాస్‌, బొడ్డువరం క్రాస్‌, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ …

Read More »

ఆత్మహత్యకు ముందు ఎస్వీ మెడికల్ గీతిక రాసిన సూసైడ్‌ నోట్

ఎస్వీ మెడికల్ లో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న పుట్లూరు గీతిక తిరుపతి శివజ్యోతినగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యువతి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తుండగాజజ పోలీసుల చేతికి మెడికో గీతిక సూసైడ్‌ నోట్‌ దొరికింది. గీతిక ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పాదయాత్రలో వైఎస్ జగన్ ను కలవనున్న భూమా అఖిల ప్రియ

ఏపీలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి గెలిచి అధికారంలో ఉన్నతెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన భూమా అఖిలప్రియ ప్రతి పక్షంలో ఉన్నవైయస్ జగన్ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జగన్ జైల్లో ఉన్న సందర్భంలో అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి వైయస్ జగన్ తల్లి విజయమ్మ వెనకనుండి పార్టీని ముందుకు నడిపించారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని రాత్రివేళ ఇంటికి …

Read More »

ఉరవకొండలో ఎవరు.? పయ్యావులకు పట్టమా.? విశ్వేశ్వరరెడ్డిదే విజయమా.?

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం.. లక్షా 96వేలమంది ఓటర్లుండగా.. వజ్రకరూరు, బెళగుప్ప, ఉరవకొండ, కూడేరు, విడపనగళ్లు మండలాలున్నాయి. మొత్తం 12సార్లు ఎన్నికలు జరగగా.. 5సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు రెండుసార్లు, ఒకసారి వైసీపీ గెలిచాయి. ఎక్కువశాతం కుటుంబాలు కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడ్డాయి..   అయితే ఇక్కడి ఎమ్మెల్యేకు ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోయినా పోరాడి అభివృద్ధి చేస్తున్నారు వైవీరెడ్డి. ప్రజలకు మేలు జరగడమే తనకు ముఖ్యమంటూ వైవీ …

Read More »

ప్రజల్లో కొత్త ఆశ చిగురించేలా వైఎస్ జగన్ మరో సరికొత్త హామీ..!

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తునిలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్, ఈసారి తన శైలికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మాట్లాడారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నాను. చంద్రబాబు పాలనలో ఈ నాలుగేళ్లలో మనం చూసిందేమిటంటే అబద్ధం, మోసం, అవినీతి, అన్యాయం తప్ప మరొకటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat