Home / ANDHRAPRADESH (page 710)

ANDHRAPRADESH

పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను క‌లిసిన అలీ..!

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గం పెర‌వ‌ల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ క‌లిసింది. అయితే, ఒక్క ప్ర‌మాదం బాధితుడి జాత‌కాన్నే కాదు.. కుటుంబ త‌ల‌రాత‌నే మార్చేస్తుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి జీవితాంతం విక‌లాంగుడిగా ఉండేట‌టువంటి వారి ప‌రిస్థితి గురించి ఇక …

Read More »

ఒక్క జిల్లా..ఒక్క పర్యటనతో ఓటమీకి దారి చూపిన నారా లోకేష్..రాష్ట్రమంతా చేస్తే..గోవిందా

కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రజలందరి సాక్షిగా బట్టబయలు అయ్యాయి. మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. నారా లోకేష్‌ జిల్లా పర్యటనలో బాగంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి, ఎంపీ స్థానానికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. …

Read More »

రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ బిగ్ షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి.అనంతపురం పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు …

Read More »

కర్నూల్ పర్యటనలో నారా లోకేష్ దెబ్బకు..వైసీపీలోకి టీజీ వెంకటేష్‌..!

కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. మంత్రి నారా లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి, …

Read More »

ఆయనోక దద్దమ్మా..టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు వెదవలు..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్తారు అని మనందరికీ తెల్సిందే.తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దద్దమ్మాలా అనుకోని ఎమ్మెల్యేలు,మంత్రులు వెదవలు మాదిరిగా …

Read More »

ఐజయ్య ఎవరో మీ నాన్న అడుగు నారా లోకేష్ ..!

‘నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలన గురించి ధైరంగా ప్రజలకు వివరిస్తుండగా పరువుపోతుందన్న బాధతో మైక్‌ కట్‌ చేసిన మీ నాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగు ఎమ్మెల్యే ఐజయ్య అంటే ఎవరో చెబుతారు’ అని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మంత్రి లోకేష్‌కు హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరుకు వచ్చిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్థానిక ఎమ్మెల్యే …

Read More »

ఏపీలో రానున్న ఎన్నికల్లో 2004 ఎన్నికల ఫలితాలే -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన నేతలకంటే..కార్యకర్తల కంటే సర్వేలను..తన అస్థాన మీడియాను నమ్ముతాడంటే అతిశ్యయోక్తి కాదేమో.అంతగా ఆయన సర్వేలను ,పచ్చ మీడియాను నమ్ముతారు..తాజాగా తన ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వే బాబు గుండెల్లో రైళ్ళను పరుగెట్టిస్తుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన,బీజేపీ పార్టీలతో కూటమీగా ఏర్పడి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …

Read More »

వైసీపీలో చేరిన మాజీ సీనియర్ మంత్రి..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది..ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.అప్పటి ఉమ్మడి ఏపీ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీలో చేరారు.ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి …

Read More »

జనసేనలో చేరిన వైసీపీ నేత ..!

ఏపీలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి కూడా వలసలు పర్వం కొనసాగుతుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సారి నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్త ఊపు …

Read More »

2019లో జగనే సీఎo..!

సూర్యుడు తూరుపునే ఉద‌యిస్తాడు అన్ని ఎంత స‌త్య‌మో.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌న్న‌ది కూడా అంతే స‌త్య‌మ‌ని ఆ పార్టీ కుర‌పాం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ‌వాణి అన్నారు. కాగా, సోమ‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన చెరుకు రైతుల ధ‌ర్నాలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ‌వాణి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంత‌రం మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్ చెరుకు రైతుల‌కు చేస్తున్న అన్యాయాల‌పై ప్ర‌శ్నించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat