Home / ANDHRAPRADESH (page 715)

ANDHRAPRADESH

ప్ర‌త్యేక హోదాపై వైసీపీ పోరాటం అద్భుతం.. అందుకే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి..!

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్ర‌ప్రదేశ్‌కు సంజీవ‌నితో స‌మాన‌మైన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం కేంద్ర ప్ర‌భుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత చేస్తున్న పోరాటం అద్భుతం.. అలాగే, నాలుగేళ్ల‌పాటు కేంద్ర ప్ర‌భుత్వంలో మంత్రుల స్థానంలో ఉండి అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం మంటూ క‌ప‌ట‌మాలు చెబుతూ.. ధ‌ర్మ‌పోరాటం పేరుతో దీక్ష‌లు చేయ‌డం సీఎం చంద్ర‌బాబుకే చెల్లింద‌ని నందికొట్కూరు రాజ‌కీయ యువ‌త నేత …

Read More »

వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట తప్పరు..అధికారంలోకి వస్తే..!

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట తప్పరని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ఆటో కార్మికులను ఆదుకుంటారని భూమన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో భూమన పాల్గొన్నారు. ఆటో కార్మికులతో భూమన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆటో కార్మికులు ఏనాడూ ఇబ్బందులు …

Read More »

ఏపీలో రూ.30,000 కోట్ల కుంభ కోణం ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా గత నాలుగు ఏళ్ళుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో టీడీపీతో దోస్తానం చేసిన బీజేపీకి చెందిన నేతలు రాష్ట్ర హౌజింగ్ …

Read More »

మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు ..!

ఏపీలో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ అధికార తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గానికి సంబంధించిన కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిట్టినేని శివరామకృష్ణకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవటం పట్ల నిరసనగా నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొట్లూరి సత్యనారాయణ ,ఆగిరిపల్లి మండల అధ్యక్షులు కొండా మంగయ్య ,నూజివీడు పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గోపిశెట్టి కుమార్ …

Read More »

జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకే.. 4వేల మందితో వైసీపీలో చేరా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, పీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌ను త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా చూడాన్న ల‌క్ష్యంతో, ధ్యేయంగా.. జ‌గ‌న్ కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో వైసీపీ కండువాక‌ప్పుకున్న‌ట్టు క‌ర్నూలు జిల్లో మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం …

Read More »

లోకేష్ ర‌హ‌స్య స‌ర్వేలో.. టీడీపీ మంత్రికి భారీ షాక్‌..!

2019లో టీడీపీ ఓడిపోతుంద‌ని తెలిసి .. నూజివీడు నుంచి బ‌రిలో దిగ‌నున్న టీడీపీ మంత్రి..! ఏపీ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తూ నిత్యం మీడియాలో క‌నిపించేందుకు కుతూహ‌లం చూపే ఏపీ మంత్రుల్లో మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఒక‌ర‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల సైతం పేర్కొంటుంటారు. అంతేకాకుండా, ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల చేప‌ట్టిన …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్‌..!

అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆయ‌న‌. వివాదాల‌కు కేరాఫ్‌. ఖ‌రీదైన స్థ‌లం క‌నిపిస్తే చాలు ఇట్టే వాలిపోతాడు. క‌బ్జా చేసేయ్..! అంటూ త‌న అనునాయుల‌ను పురిగొల్పుతాడు. ఎవ‌రైనా ఎద‌రుతిగిరి ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు. ఇటీవ‌ల రూ.10 కోట్ల విలువైన భూములను కూడా క‌బ్జా చేశాడు. ఈ విష‌యం తెలిసినా అధికార పార్టీ అధిష్టానం.. చేసింది మ‌నోడేగా అన్న రీతిలో మిన్న‌కుండి పోయింది. ఇంత‌కీ అత‌నెవ‌ర‌నుకుంటున్నారా..? అత‌నే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ …

Read More »

వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఇలా త‌న …

Read More »

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి

రాయ‌ల‌సీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీల‌కు అతీతంగా జానాక‌ర్ష‌న క‌లిగిన కుటుంబం వారిది…రాజ‌కీయాల్లో కాస్త పేరొందిని నాయ‌కుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి పేరును ఆయ‌న త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కూడా వార‌స‌త్వంగా నిల‌బెట్టారు. అయితే ఏపీలో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం రావ‌డం, తెలంగాణ రాష్ట్రంగా అవ‌త‌రించ‌డం విభ‌జిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని …

Read More »

207వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 207 రోజు అశేష ప్రజానీకం మధ్య ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ జగన్ చేపట్టిన పాదయత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహాల మధ్య శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. జగన్నాయకపాలెం శివారు నుంచి వైఎస్‌ జగన్ ప్రజాసంకల్పయత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat