Home / ANDHRAPRADESH (page 726)

ANDHRAPRADESH

ఐదు కేజీల బరువు త‌గ్గాల‌నుకుంటున్నాను.. రేప‌ట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహ‌న్‌

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీరియ‌స్‌గా ఫైట్ చేస్తున్న‌ట్టు రాష్ట్రంలో చెబుతున్న టీడీపీ నేత‌లు ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల సంక్షేమానికి ఎంతో అవ‌స‌ర‌మైన సీరియ‌స్ అంశాల‌పై టీడీపీ ఎంపీలు వేసిన జోక్‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు వారు ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ సాక్షిగా.. ఏపీ ప్ర‌జ‌లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అంశాల‌పై వేసిన జోక్‌ల …

Read More »

మాజీ జడ్పీ చైర్మన్ తో సహా టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు 50 మంది వైసీపీలో చేరిక

జన సామాన్యంలోకి దూసుకెళ్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కోనసీమలో ప్రకృతి పలకరించింది. ఆకు పచ్చని అరటి చెట్లు.. ఆకాశాన్నంటేలా ఉన్న కొబ్బరాకులు సాదర స్వాగతం పలికాయి. కారుమబ్బుల్లోంచి నీలి మేఘాలు సంకల్ప సిద్ధిని చల్లటి మనసుతో దీవించాయి. జగన్‌ పాదయాత్రలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అదికార పార్టీల నుండి అనేక మంది వైసీపీలో చేరారు. see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ …

Read More »

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్

ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …

Read More »

జనసేనలో చేరిన టీం ఇండియా మాజీ క్రికెటర్

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. అయితే గత ఎన్నికల్లో బరిలోకి దిగని అక్కడ ఏపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ,బీజేపీ మిత్రపక్షాలకు మద్ధతు ఇచ్చాడు పవన్.అయితే తాజాగా పవన్ స్థాపించిన జనసేన పార్టీలోకి టీం ఇండియా మాజీ క్రికెటర్ యాలక వేణుగోపాల్ రావు చేరారు. see also:ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ …

Read More »

టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే తరిమి…తరిమి కోట్టండి..ఎమ్మెల్యే రోజా..!

గత ఎడాది నవంబర్ లో ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. హైదరాబాద్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. 2014లో మహిళలపై వేధింపులలో దేశంలో ఏపీ9వ స్థానంలో ఉంటే.. నేడు ఏపీ 4వ స్థానానికి వచ్చిందంటే చంద్రబాబు ఎంత గొప్పగా …

Read More »

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు “కన్నా లక్ష్మీ నారాయణ”పై హత్యాయత్నం..!

ఏపీలో సామాన్య ప్రజానీకానికే కాదు సాక్షత్తు జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షులకు కూడా రక్షణ కరువు అవుతుందా..?.పగలు అనక రాత్రి అనక మహిళలపై ఏకంగా అధికార టీడీపీ నేతలే అఘాత్యాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో ఆర్ధం కానీ పరిస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారా అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలను చూస్తుంటే. see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..! తాజాగా రాష్ట్ఱంలో అనంతపురం …

Read More »

బీపీ, షుగర్‌ ఉన్న సీఎం రమేష్‌ దీక్ష ఎలా చేస్తున్నారో తెలుసా..!

విభజన హామీల అమలుకై ప్రతిపక్ష నేతలు, వైసీపీ నేతలు పోరాటం ఉదృతం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ కోసం జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపట్టారు. ఉక్కు మహా ధర్నాలు, బంద్‌లు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యలోనే గురువారం కూడా తమ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నేతలు ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఓట్ల కోసమే జిల్లా …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న “టీడీపీ ఎమ్మెల్సీ కుటుంబం”..!

ఏపీ రాజకీయాల్లో ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది.ఇటు ప్రకాశం అటు నెల్లూరు జిల్లాలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన కానీ వారింటి తలపునే తడ్తారు. తమ దగ్గరకు వచ్చిన ఏ ఒక్కర్ని కాదనకుండా వారి సమస్యలను తీర్చి మేమున్నామనే భరోసానిస్తారు.వారే మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబం.ఆయన ఆయన సతిమణీ పార్వతమ్మ,తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. see also:బీపీ, షుగర్‌ …

Read More »

బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం ఏపీలోని బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్ళిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు మొక్కుకున్నారు. see also:బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఆ మొక్కును తీర్చుకోవడం కోసం ఆయన ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్ళారు.ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat