Home / ANDHRAPRADESH (page 738)

ANDHRAPRADESH

నీరు-చెట్టు,హౌజింగ్ స్కీం పథకాల్లో 30000కోట్ల అవినీతి ..!

అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .తాజాగా గత నాలుగు ఏండ్లుగా మిత్రపక్షంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీ పార్టీ నేతలు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ఏండ్లుగా ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని డ్రామాలు ఆడిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయి అని స్పెషల్ స్టేటస్ అంటున్నారు . …

Read More »

ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబుకు.. ఏపీ ఇంటెలిజెన్స్ బిగ్ షాక్‌..!

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ పెరుగుతోందా..? గుంటూరు, కృష్ణా జిల్లాలతో పోల్చితే గోదావ‌రి జిల్లాల్లోనే వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోందా..? వైఎస్ఆర్‌సీపీ ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఇస్తున్న నివేదిక‌లు అధికార టీడీపీలో గుబులు రేపుతున్నాయా..? ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకు వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నం …

Read More »

ఏపీలో యాంక‌ర్ తేజస్విని ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలంలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మట్టపల్లి పవన్‌కుమార్, తేజస్విని (25) ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిపించారు. వీరికి ఒక పాప. కొద్ది కాలంగా ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. …

Read More »

అదిగో వైఎస్ జ‌గ‌న్ ..ప్ర‌తి వైసీపీ అభిమాని..షేర్లు కొట్టండి ..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. అశేశ జ‌నవాహిని మ‌ద్య పాద‌యాత్ర జ‌రుగుతుంది. గ‌త ఎడాది న‌వంబ‌ర్ నెలలో క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. వైఎస్ జ‌గ‌న్ 192వ రోజులుగా పాద‌యాత్ర చేస్తున్నాడు. పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ తో పాటు ప్ర‌తి రోజు వేలాది మంది ప్ర‌జ‌లు అడుగులో అడుగు …

Read More »

ప‌చ్చ‌బ్యాచ్‌కు దిమ్మ తిరిగేలా.. సామాన్యుడి 10 ప్ర‌శ్న‌లు..!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత నాలుగేళ్ల‌పాటు బీజేపీతో క‌లిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివ‌ర‌కు బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేసింద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. ఇదే క్ర‌మంలో వైసీపీపై బుర‌ద‌జ‌ల్లేందుకు టీడీపీ …

Read More »

ఏపీ ఎన్జీవో నేతపై దాడి..చొక్కా చినిగి..స్వల్ప గాయాలు

ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆదివారం గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్‌ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సొసైటీలో అవకతవకలపై చర్చించారు. అయితే చర్చ జరుగుతుండగానే ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు అశోక్‌బాబు, …

Read More »

వైఎస్‌ జగన్‌ 192వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 192వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో గంటి గ్రామ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. బోడపాటివారి పాలెం మీదుగా పీ …

Read More »

2019లో జ‌గ‌నే సీఎం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 192వ రోజు తూర్పు గోడావ‌రి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాద‌యాద్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై

ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంత‌పురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిప‌త్రి..నియోజక వర్గం అనంత‌పురంలో త‌మ‌కు తిరుగులేదు అంటారు జేసి బ్ర‌ద‌ర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయ‌డం …

Read More »

పట్టపగలు అందరూ చూస్తుండగానే..ఏపీలో మరో దారుణ హత్య..వీడియో హల్ చల్

అందరూ సంతోషంగా రంజా న్‌ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్‌ వద్ద ఉన్న సప్తగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్‌ సాయి(30) అనే రౌడీషీటర్‌పై పలు హత్యలు, దొంగతనాలు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat