Home / ANDHRAPRADESH (page 742)

ANDHRAPRADESH

ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై చంద్ర‌బాబు ర‌హ‌స్య స‌ర్వే..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తోన్న త‌రుణంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో పార్టీల అధినేత‌లు 2019 గెలుపు గుర్రాల‌ను నిర్ణ‌యించే ప‌నిలో ముమ్మ‌రంగా ఉన్నారు. అందులో భాగంగా స‌ర్వేలు కూడా నిర్వ‌హిస్తున్నారు. స‌ర్వేల్లో ప్ర‌జా మ‌ద్ద‌తు ఎవ్వ‌రికైతే ఎక్కువ‌గా ఉంటుందో.. వారికే టిక్కెట్ కేటాయించేందుకు పార్టీల అధినేత‌లు మొగ్గు చూపుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి మ‌రీ తారుణంగా ఉందంటున్నారు …

Read More »

జ‌గ‌న్ చేసిన ఆ ఒక్క ప‌నికి.. ప‌చ్చ మీడియా సైతం జై కొట్టింది..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొని వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఎంతో స‌హ‌నంతో, సానుకూలంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, మీకు నేనున్నాను అన్న భ‌రోసాను ప్ర‌జ‌ల‌కు క‌ల్పిస్తూ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. see also:చంద్ర‌బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై.. సినీ న‌టుడు విజ‌య్‌చంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు జ‌గ‌న్ అడుగులో అడుగుల వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. …

Read More »

300 ప‌డ‌వ‌ల‌తో జ‌గ‌న్‌కు మ‌త్స్య‌కారులు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారమే ధ్యేయంగా చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 188 రోజుల‌కు చేరుకుంది. ఇప్ప‌టికే క‌డ‌ప‌, కర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్రను పూర్తి చేసుకుని, …

Read More »

లక్ష మంది ఒకేసారి రాజమండ్రి వంతెన పైకి రావడంతో..ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జి ఊగిపోయింది..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. see also;300 ప‌డ‌వ‌ల‌తో …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు.. వైఎస్ జ‌గ‌న్ ఊహించ‌ని ట్విస్ట్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, కృష్ణా, ప‌శ్చి మ‌గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకుని కొద్ది సేప‌టి క్రిత‌మే తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. జ‌గ‌న్ …

Read More »

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర – రాజ‌మండ్రి బ్రిడ్జీపై ఎవ‌రూ చూడ‌ని దృశ్యం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర కాసేప‌టి క్రిత‌మే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి రైలు క‌మ్ రోడ్ వంతెన‌కు చేరుకుంది. అక్క‌డ్నుంచి వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌తో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించారు. see also;చంద్ర‌బాబు స‌ర్కార్‌కు.. …

Read More »

వైఎస్ జ‌గ‌న్ కోసం.. ఈ మ‌హిళ ఏం చేసిందో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే జ‌గ‌న్ పాద‌యాత్ర రాజ‌మ‌హేంద్రం వ‌ద్ద‌గ‌ల లు క‌మ్ రోడ్డు వంతెన‌పై నుంచి తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించారు. అయితే, జ‌గ‌న్ కోసం ఎదురు చూస్తున్న తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు .. జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌రో …

Read More »

లక్ష మందితో రాజమండ్రిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా నేడు మంగళవారం రాజమండ్రి సాక్షిగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో అడుగు పెట్టారు .అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది .ఈ క్రమంలో జగన్ పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి …

Read More »

రాజ‌మండ్రి వంతెన‌పై జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లికింది ఎవ‌రో తెలిస్తే షాక్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర కాసేప‌టి క్రిత‌మే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి రైలు క‌మ్ రోడ్ వంతెన‌కు చేరుకుంది. అక్క‌డ్నుంచి వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌తో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించారు. see also:రాజ‌మండ్రి బ్రిడ్జీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat