గాలివీడు మండలంలోని గోపనపల్లె గ్రామ పంచాయతీ సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్సైకిల్పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, …
Read More »వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు విడుదల..!
ఖైదీల విడుదలను కూడా ఏపీ ప్రభుత్వం రాజకీయం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన ఖైదీలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాజకీయ సిఫారసుల ఆధారంగా ఖైదీలను విడుదల చేస్తున్నారనడానికి తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోనే నిదర్శనం. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..! రిజబ్లిక్డే రోజు సందర్బంగా ఖైదీలను విడుదల చేయాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడే …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …
Read More »వెలుగులోకి సంచలన నిజాలు..!
హత్యా రాజకీయాలు, ఆర్థిక నేరాలు చేసింది ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమానే. స్వర్గీయ వంటవీటి మోహన రంగా హత్య కేసులో మంత్రి దేవినేని ఉమాను ముద్దాయిగా చేర్సాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రణీతను సైతం చంపి రాజకీయాల్లోకి వచ్చావు అంటూ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై మాజీ హోం మంత్రి వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. see also:వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ …
Read More »వైఎస్ జగన్ ఎప్పుడూ చేయని విధంగా..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో నడించేందుకు ప్రజలు వారంతగా వారే ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో 184వ రోజు కొనసాగుతోంది. see also:వైఎస్ రాజారెడ్డి హత్య కేసు నిందితుడు విడుదల..! అయితే, జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ఎప్పుడూ చేయని …
Read More »వైఎస్ జగన్ తో ..జూనియర్ ఎన్టీఆర్ రెండు నిమిషాలు ..ఏం మాట్లాడుకున్నారో తెలుసా..!
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ , ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ అస్సలు ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. రాజకీయంగా చూస్తే ఎన్టీఆర్ పక్కా తెలుగుదేశం. తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి దగ్గరుండి మరీ ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు …
Read More »పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానుల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించేలా నిర్ణయించిన విషయం తెలిసిందే. జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న ఆద్యాంతం ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలను …
Read More »వైఎస్ జగన్ నిడదవోలులో భారీ బహిరంగ సభ..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర మే నెల 13వ తేదీన పశ్చిమలోకి ప్రవేశించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 11నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. దెందులూరు నియోజకవర్గం పెదఅడ్లగాడ గ్రామం వద్ద వైఎస్ జగన్ …
Read More »వైఎస్ జగన్ 184వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్, కల్వచర్ల, డి ముప్పవరం చేరుకుని వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. see also;వైఎస్ జగన్ నిడదవోలులో భారీ బహిరంగ సభ..! …
Read More »జగన్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్షణ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వెంటే మేమంటూ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో నడుస్తున్నారు. see also: అంతేకాకుండా, ఇటీవల కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో.. పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోనూ పలు …
Read More »