Home / ANDHRAPRADESH (page 772)

ANDHRAPRADESH

చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సీబీఐ ఎటాక్‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై సీబీఐ ఎటాక్‌, సీబీఐ మొద‌టి ఎటాక్ ఆ ఐదుగురి పైనే. అదేంటి నిప్పున‌ని చెప్పుకునే చంద్ర‌బాబుపై సీబీఐ ఎటాక్ చేయ‌డ‌మేంటి అనుకుంటున్నారా..? అవును, ఇప్పుడు ఏ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ బ్లాగ్‌లో చూసినా ఈ వార్తే వైర‌ల్ అవుతోంది. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారుల‌పై సీబీఐ ముందుగా డేగ క‌న్ను ఉంచింది. గ‌త సంవ‌త్స‌రం రోజులుగా …

Read More »

రమణ దిక్షీతులను బొక్కలో వేసి నాలుగు తంతే ..!

ఏపీలోని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దిక్షీతులుపై ఏపీ మంత్రి ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్తానం మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులును బొక్కలో తోసి నాలుగు తగిలించాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎవరా రమణ దీక్షితులు..ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అంత భయం లేదా? …

Read More »

2019లోనూ చంద్ర‌బాబే సీఎం అవుతారు..!!

2019లో మా నాయ‌కుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబే 2019 ఎన్నిక‌ల్లోనూ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని పేర్కొన్నారు ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాకుండా ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు అడ్డుకుంటున్నార‌న్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడ‌దారులు ప‌ట్ట‌డానికి ముఖ్య కార‌ణం ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ‌ల్లేన‌న్నారు. ఇలా అయితే, జ‌గ‌న్ …

Read More »

వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.అందులో భాగంగా ఒంగోలు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ,టీడీపీ పార్టీ సీనియర్ నేత మన్నే రవీంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ప్రత్యేక కథనం …

Read More »

అందుకే జగన్ను కలిశా .అసలు కారణం చెప్పిన పోసాని ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ రచయిత ,నిర్మాత ,దర్శకుడు ,నటుడు పోసాని కృష్ణమురళి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కల్సి పాదయాత్రలో అడుగు కలిపారు.ఈ క్రమంలో ఉన్నట్లు ఉండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలవడం.. అయన అడుగులో అడుగేసి పాదయాత్ర చేయడం …

Read More »

ఇలాంటి వ్య‌క్తిని ప్ర‌జ‌లు వ‌దులుకోరు – సినీన‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఒక ప‌క్క మొఖాన ఎర్ర మ‌ట్టి కొడుతోంది. మ‌రో ప‌క్క సూర్యుడు స‌రిగ్గా క‌ళ్ల‌ల్లో త‌న ఎండను జిమ్మిస్తున్నాడు.. అయినా లెక్క చేయ‌డు. అటువంటి ఆయ‌న‌తో ఒక ఊరిలో ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు క‌నీసం 3 కిలో మీట‌ర్లు న‌డ‌వ‌లేక పోయా.. అటువంటిది ఆయ‌న రెండు వేల పాద‌యాత్ర‌ను పూర్తి చేశాడు.. నిజంగా ఆయ‌న ప్ర‌జ‌ల కోస‌మే పుట్టాడు అంటూ ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ …

Read More »

రాజకీయాల్లో నాకు వైఎస్సార్ ఆదర్శం-టాలీవుడ్ సీనియర్ హీరో ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి .. తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని …

Read More »

టీడీపీలో చేరిన బుట్టా రేణుకకు బిగ్ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఇటివల ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ..ప్రలోభాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే . అయితే నమ్మి ఓట్లేసి గెలిపించిన …

Read More »

జగన్ సత్తా ..బాబు అసమర్థత అందరికి తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు దిగొచ్చింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతులతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .ఈ సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను గురించి,ఆర్థిక ఇబ్బందుల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో పాల్గొన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వాటి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ ఏపీ భ‌విష్య‌త్ త‌రాల‌ నేత‌గా మ‌రింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌నే. అయితే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat