Home / ANDHRAPRADESH (page 793)

ANDHRAPRADESH

కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలిపించి..వైఎస్ జగన్ కు కానుక ..

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు బూత్‌ కమిటీల పాత్ర కీలకమన్నారు. వైసీపీ బూత్‌ కమిటీలకు రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం కర్నూలులో ప్రారంభమయ్యాయి. మొదటిరోజు కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీలకు శిక్షణ తరగతులను కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై …

Read More »

పట్టిసీమలో పనికిరాని మంత్రి దేవినేని ఉమా గాడు: కొడాలి నాని సంచలన వాఖ్యలు

ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రౌచౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పేదల గురించి ఆలోచించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో పేదల కోసం 5 వేలకు పైగా ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్‌దేనని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించడం …

Read More »

రైతులకు..పేదవారికి వైఎస్ జగన్ మరో భారీ హామీ..!

ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో గుంటూరు జిల్లాలో 993, పశ్చిమ గోదావరి జిల్లాలో 368, తూర్పు గోదావరిలో 416, అనంతపురంలో 121, నెల్లూరులో 255, కర్నూలులో 333, శ్రీకాకుళంలో 130, విజయనగరంలో 120, చిత్తూరులో 204, ప్రకాశంలో 86 మంది మహిళలపై నేరాలు జరిగిన కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద 3026 కేసులు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. నేరగాళ్లపై చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి కొవ్వొత్తి పట్టుకుని నడుస్తాడట …

Read More »

రాజంపేటలో టీడీపీ షాక్ ..వైసీపీలో చేరిన అధికార ప్రతినిధి నేత

రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్‌నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే …

Read More »

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,షర్మిల..నేడు వైఎస్ జగన్

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను దాటనుంది. ఈ నెల 14వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు దాటుతుండటంతో వైసీపీ …

Read More »

టీడీపీకి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఎంపీ క‌విత‌

ఇప్ప‌టికే చిక్కి శ‌ల్య‌మై..భ‌విష్య‌త్ మృగ్య‌మై పోయిన తెలంగాణ టీడీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో కోరుట్ల టీడీపీ ఇంచార్జి సాంబారి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. వారందరికి ఎంపీ కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన  ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత …

Read More »

చంద్రబాబుకు కొత్త‌భ‌యం..??

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త టెన్ష‌న్ మొద‌లైందా? త‌న అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆయ‌న‌లో ఆవేద‌న మొద‌ల‌యిందా?అందుకే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి లేఖ రాశారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి సీఎం చంద్ర‌బాబు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్న … ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశం అభ్యంతరకరమని ఏపీ సీఎం ప్రధాని …

Read More »

ధర్మవరంలో టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత..హుటాహుటినా ఆస్పత్రికి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీలో మరో అపశృతి చోటు చేసుకుంది. ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూలారు. హుటాహుటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఉదయం ఆయన పోతుకుంట నుంచి ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. యాత్ర చేస్తుండగా …

Read More »

టీడీపీకి షాక్ న్యూస్ ..నారా లోకేష్..ఇంట్లో పనిమనిషితో అసభ్యకరంగా పవర్తన

టీడీపీ సీనియర్ నేత – ప్రస్తుత ఎమ్మెల్సీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటంబానికి వీరవిధేయుడిగా ప్రకటించుకునే వ్యక్తి బుద్దావెంకన్న . చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను పొగడటంలో ముందుంటారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందనేది కొందరి వాదన. ఆ విషయం అలా ఉంచితే…మహిళలను తాము గౌరవిస్తామని – సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తామని ప్రకటించుకునే టీడీపీకి చెందిన ఈ నాయకుడు మహిళలపై స్పందించిన తీరును …

Read More »

ఏపీలో మరో దారుణం..యాంకర్ మృతి

ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి గుర్తు తెలియని వ్యక్తులు, మృతదేహాన్ని దహనం చేశారు. ఆమె అందంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో కలసి మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తుండేది. స్వయంగా యాంకరింగ్ చేసేది. అంతలోనే భర్తతో విభేదాలు వచ్చాయి. విసుగుతో అతనికి దూరం జరిగింది. విడిగా, ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఇంటి అద్దెకు డబ్బుల్లేక ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి చేరింది. ఏం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat