Home / ANDHRAPRADESH (page 801)

ANDHRAPRADESH

కార్మికులంద‌రికీ జ‌న‌నేత జ‌గ‌న్ మేడే శుభాకాంక్ష‌లు

మే 1వ తేదీన కార్మిక దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కార్మికులంద‌రికీ మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. మేడే సంద‌ర్భంగా కార్మికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన జ‌గ‌న్ పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. కాగా, జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 150వ రోజుకు చేరుకుంది. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌ర‌ణాభిమానాల‌తో …

Read More »

బండారం బయటపడుతుందనే..తిరుప‌తి సభలో బాబు దాచిపెట్టిన అస‌లు వీడియోలు ఏంటో తెలుసా?

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు బుక్ అయిపోయారు. ఈ ద‌ఫా పార్టీ నేత‌ల దృష్టిలోనే ఆయ‌న చుల‌కన అయిపోయార‌ని అంటున్నారు. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి అట్ట‌హాసంగా స‌భ పెట్టుకుంటే.,.అది కాస్త త‌న‌కే కౌంట‌ర్ అయింద‌ని మ‌థ‌న‌ప‌డుతున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చ‌ర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్ల‌న్నీ. ధ‌ర్మ‌పోరాట …

Read More »

ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ నుంచి జ‌గ‌న్‌ 2019 ఎన్నిక‌ల స్కెచ్ అదుర్స్‌

తన సొంత ఇలాకా అయిన చిత్తూరులో దీక్షకు సిద్ధ‌మ‌వ‌డం ద్వారా ఓ రేంజ్‌లో మైలేజ్ కొట్టేద్దామ‌ని ప్ర‌య‌త్నించి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం ఇది. ఇంకా చెప్పాలంటే…ఆయ‌న క‌ల‌లో కూడా ఊహించ‌ని షాక్ అనుకోవ‌చ్చు. `త‌న అవ‌స‌రం కోసం క‌రివేపాకు లాగా ఎవ‌రినైనా వాడుకోవ‌డ‌మ‌నేది సిద్ధాంతానికి కేరాఫ్ అడ్ర‌స్ చంద్ర‌బాబు` అని ఆయ‌న విమ‌ర్శ‌కులు చేసే మాట‌ల‌కు అచ్చుగుద్దిన …

Read More »

వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, ఇటీవ‌ల కాలంలో ప‌లు మీడియా సంస్థ‌లు, రాజ‌కీయ నాయ‌కులు చేసిన స‌ర్వేల్లో కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ‌గా …

Read More »

బీజేపీలోకి టీడీపీ ఎంపీ ..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని దాదాపు నాలుగు యేండ్ల పాటు ఆ అధికారాన్ని అనుభవించిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇటివల విడిపోయిన సంగతి విదితమే .అయితే తాజాగా గత నాలుగు ఏండ్లుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన టీడీపీ ఎంపీ ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి . టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌వ‌న్నీ పిల్ల చేష్ట‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ మీడియాతో మాట్టాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల‌న్న ఆలోచ‌న మంచిదేన‌ని, తిరుప‌తి స‌భ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైఎస్ జ‌గ‌న్ ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌న్నారు. అయితే, ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టాల‌న్న ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వ‌ద్ద …

Read More »

వైసీపీలోకి టీడీపీ నేత -ముహూర్తం ఖరారు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇటివల కర్నూలు జిల్లాకు చెందినా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి దాదాపు నాలుగు వందల కార్లతో భారీ ర్యాలీగా మూడు వేలమంది కార్యకర్తలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే . మరోవైపు ప్రస్తుత …

Read More »

ఛార్లెస్ శోభ‌రాజ్‌ను మించిన చంద్ర‌బాబు..!!

ఛార్లెస్ శోభ‌రాజ్‌, తెలుగు జ‌నాల‌కు ఈ పేరు బాగా తెలుసు. అస‌లు ఆయ‌న ఎవ‌రో తెలియ‌క‌పోయినా రాజ‌కీయ నాయ‌కులు తిట్టుకోవ‌డానికి, నీవు గ‌జ‌దొంగ చార్లెస్ శోభ‌రాజ్‌ను మించిన వాడ‌వ‌ని అంటూ ఉంటారు. ఇంత‌కీ చార్లెజ్ శోభ‌రాజ్ అంటే నిజంగా అంత పెద్ద గ‌జ‌దొంగా..? నిజ‌మే, మోస్ ఇంటెలిజెంట్ క్రిమిన‌ల్ ఛార్లెస్ శోభ‌రాజ్‌. ప్ర‌పంచంలోనే ఇంత తెలివైన హంత‌కుడు, దొంగ‌, రాక్ష‌సుడు మ‌రొక‌రు ఉండరు. ఫారెన్‌లో ఛార్లెస్ శోభ‌రాజ్ అనే పేరుకంటే …

Read More »

జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు..!!

నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా.. ప‌దునైన మాట‌ల‌తో అధికార ప‌క్షానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే మాట‌ల‌తో రాజ‌కీయాల్లో త‌న‌దైన శైలిలో రాణిస్తున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. కాగా, ఇవాళ విశాఖ‌ప‌ట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో పాల్గొన్న అనీల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జన నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కోసం అలుపెర‌గ‌ని …

Read More »

జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat