కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లోని భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వ్యక్తిగత కక్షలు టీడీపీ పార్టీపై ప్రభావం చూపుతున్నాయని ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ టీడీపీఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. ఎవరు చేప్పిన ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలోటీడీపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొన్న సంగతి …
Read More »పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ నేతలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు .అసలు విషయానికి ఆ పార్టీ చైర్ పర్శన్ రత్నమాలతో సహా పదహారు మంది కౌన్సిలర్లు తమ పదవులకు ,పార్టీకి రాజీనామా చేసిన వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి .నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే సహకారంతో పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండటంతో తీవ్ర …
Read More »ఏపీలో మహిళలపై దాడి..మీకు సిగ్గుగా లేదా..? వైఎస్ జగన్ ట్వీట్
విజయనగరంలో అంగన్వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అదికారంలో టీడీపీ ప్రభుత్వం ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ… మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం …
Read More »”మంత్రి అఖిల ప్రియకు స్పాట్ ఫిక్స్” చేసిన ఏవీ సుబ్బారెడ్డి..!!
దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే. కొంత కాలం నుంచి కర్నూలులో రాజకీయ ఆధిపత్యం కోసం వీరిరువురి మధ్య అంతర్గత రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బహిరంగ సభలు పెట్టి మరీ.. వారి బలా బలాలను చూపించుకోవడంతోపాటు బహిరంగంగా ఒకరిపై …
Read More »చంద్రబాబు సభలో అపశ్రుతి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటిస్తున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో నిర్వహించిన చంద్రకాంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేదికకు సమీపంగా ఉన్న కాలువలపై నడవటానికి వీలుగా ఏర్పాటుచేసిన రేకులు విరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అమాంతం కాలువలోకి కూరుకుపోయిన బాధితులను పోలీసులు పైకిలాగారు. …
Read More »తెలుగు రాష్ర్టాల్లో బీజేపీకి దిమ్మతిరిగిపోయే షాకులు
తెలుగు రాష్ర్టాల్లో బలపడాలని…అధికార పక్షాన్ని గద్దెదించాలని…ఇప్పటికే ఉన్న ప్రతిపక్షాల కంటే తామే బలోపేతం అయిపోయి సత్తా చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోణంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీ నేతలు భారీ ప్రకటనలు ఇచ్చేస్తుంటారు. తాము బలపడిపోతున్నామని…ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని జోస్యం చెప్తుంటారు. తమ పార్టీలోకి ముఖ్య నేతలు చేరబోతున్నారని కూడా ప్రకటిస్తుంటారు. అయితే అంత సీన్ లేదని పైగా ఉన్న నేతలే …
Read More »వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీచ్చిన పార్టీ అధిష్టానం ..!
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలబై నాలుగు మంది (ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి విదితమే )ఎమ్మెల్యేలు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా తమ …
Read More »వైసీపీ ఎంపీ మేకపాటి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఇటివల ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా దాదాపు పదమూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టి అలుపు ఎరగని పోరాటం చేసి ..చివరికి కేంద్ర సర్కారు దిగిరాకపోతే తమ ఎంపీ పదవులకు వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీల అమలుకు ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న పలువురు రాష్ట్ర నేతలు, వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ …
Read More »