Home / ANDHRAPRADESH (page 818)

ANDHRAPRADESH

కేంద్రంలో చేతిలో బాబు జుట్టు..మరో రూ.120కోట్లతో అడ్డంగా బుక్..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జుట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ చేతిలో ఉందా ..అందుకే ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నేత నుండి ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు వరకు అందరూ కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తూ ..బీజేపీ పార్టీ ఓటమికి కష్టపడుతున్నారా అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు.మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు …

Read More »

మరో మైలురాయి దాటిన వైఎస్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ..!

గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’పేరుతో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం చేస్తున్నారు వైఎస్ జగన్. కొన్ని వేలమంది జగన్ తో కలసి అడుగులో అడుగు వేస్తు న్నారు . ఇందులో …

Read More »

బాబుకు గ‌ట్టి షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప్రాజెక్టుల పేరుతో ప్ర‌చారం చేసుకోవ‌డంపై మాత్ర‌మే శ్ర‌ద్ధ పెడుతూ అస‌లు విష‌యాల‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై ఊహించ‌ని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ టీం గ‌ట్టిగా ప్ర‌చారం చేసుకునే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ క‌న్నెర్ర చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. …

Read More »

సూర్యుడుని సైతం ఎదిరించ‌గ‌ల స‌త్తా గ‌ల నాయ‌కుడు జ‌గ‌న్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు స్వ‌యంగా చెప్పుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు త‌మ‌కు పింఛ‌న్ రావ‌డం లేద‌ని, నిరుద్యోగులు అయితే, చంద్ర‌బాబు స‌ర్కార్ ఉద్యోగాల …

Read More »

ఈ నిర్ణ‌యంతో బాబు కుట్ర‌కు మొద‌ట్లోనే చెక్ పెట్టిన ప‌వ‌న్‌

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌ను జ‌నసేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌ట్లోనే ప‌సిగ‌ట్టారా? బాబు మార్కు ఎత్తుగ‌డ‌ల‌ను ప‌సిగ‌ట్ట‌డం వ‌ల్లే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల …

Read More »

ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం..హైదరాబాద్‌ మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం..!

దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ‌్యభిచారం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో మరి దారుణం బహిరంగంగానే వ్యభిచారం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నాచారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మసాజ్‌ సెంటర్‌లో కొంతమంది యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందగా ఎస్‌వోటీ పోలీసులు దానిపై దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం.. …

Read More »

వైఎస్‌ జగన్‌ 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు… రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయమే ధ్యేయంగా.. గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గుంటూరు జిల్లాలో ముగిసిన ప్రజా సంకల్పయాత్ర ఈనెల 14 న కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. …

Read More »

కర్నూల్ జిల్లాలో ఇది టీడీపీకి అసలైన దెబ్బా.. వైసీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు..!

కర్నూల్ జిల్లాలో టీడీపీ ,కాంగ్రెస్ నుండి జోరుగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి.తాజాగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం గంజెళ్ల గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పారు. ప్రజల పట్ల అంకిత భావం చూపే వైఎస్‌. జగన్‌ నాయకత్వం, ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ నికర వైఖరి పట్ల తామంతా ఆకర్షితులమై మేము సైతం పార్టీకి అండగా నిలవాలని ముందుకు కదిలామంటూ ముక్తకంఠంతో …

Read More »

నేడు సీనియర్లతో జగన్ కీలక భేటీ.. కారణం ఇదే..!!

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.పాదయాత్ర నేటికి 139వ రోజుకి చేరుకుంది.ఈ క్రమంలో జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలు, పార్లమెంటు సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్ పాదయాత్ర …

Read More »

ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చింతమనేని హాల్ చల్

అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కు జైలు శిక్షపడినా కూడా అయన పవర్తనలో ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్‌ సెంటర్‌ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat