Home / ANDHRAPRADESH (page 824)

ANDHRAPRADESH

జగన్ విజయవాడలో అడుగు పెట్టగానే టీడీపీ నేతలు భయంతో ఏం చేశారో తెలుసా..

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా  విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది . జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. …

Read More »

మ‌రో భారీ కుంభ‌కోణం వెలుగులోకి..!!

న‌వంబ‌ర్ 8 2016, ఈ తేదీ ప్ర‌తి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుల‌ను ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డేలా చేసింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్ర‌తీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెల‌ల‌పాటు ప్ర‌తీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వ‌చ్చింది. ఆ ప‌రిస్థితి నుంచి తేరుకోవ‌డానికి సామాన్యుల‌కు మూడు నెల‌లు ప‌ట్టింది. …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై పంచ్‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, శుక్ర‌వారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జ‌గ‌న్ త‌ల కింద‌పెట్టి.. కాళ్లుపైకి పెట్టినా 2019లో సీఎం కాలేర‌ని విమ‌ర్శించారు. నిజాయితీకి నిలువుట‌ద్దం అయిన సీఎం చంద్ర‌బాబుపై వైఎస్ జ‌గ‌న్ లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌న‌ను బాధించాయ‌ని, వైఎస్ …

Read More »

అంబేద్కర్‌కు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి..!!

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర విజయవాడ కు చేరుకోనుంది.ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి  136వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమమలో ఇవాళ భారత …

Read More »

ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మరల సీఎం కావాలి -జేసీ ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ సీనియర్ నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు .గత కొంతకాలంగా టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి చేయలేదు .నాలుగు ఏండ్లుగా …

Read More »

షాక్ న్యూస్.. అనంతపురం కోచింగ్‌ సెంటర్‌లోని అమ్మాయిల బాత్రూమ్‌ల్లో ఏం చేస్తున్నారో తెలుసా

దేశంలో ఇలాంటి న్యూ సేన్సులు రోజురోజుకు ఎక్కువైపోతున్నయి. మహిళకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైపోతుంది. ఆడపిల్లకి ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో అని తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కామంధుల సంఖ్యా రోజురోజుకు పెరుగుతుంది కాబట్టి. అసలిప్పుడు ఇవన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నమంటే .. కోచింగ్‌ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్‌ …

Read More »

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్‌.. నేడు వైఎస్ జ‌గ‌న్ : ప్రొ.హ‌ర‌గోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

National Law School of India University ప్రొఫెస‌ర్‌, పౌర సంఘాల నేత హ‌ర‌గోపాల్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొ.హ‌ర‌గోపాల్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్ల‌లో నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కు ద‌క్కుతుంద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ అంటే త‌న …

Read More »

 రేపు 9 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్‌ జగన్‌ సమక్షంలో..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే ముమ్మడివరం అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మొత్తం మూడు వేల మంది కార్యకర్తలతో ,రెండు వందల మంది భారీ అనుచవర్గంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను.. తీవ్ర ప‌ద‌జాలంతో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిప‌డ్డారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం చూస్తుంటే.. దొంగే దొంగ అన్న‌ట్లు ఉంద‌న్నారు. జ‌గ‌న్‌తోపాటు, వైసీపీ నాయ‌కురాలు రోజా మాట్లాడుతున్న మాట‌లు.. మ‌హిళా లోకాన్ని త‌ల‌దించుకునేలా ఉన్నాయ‌న్నారు. ప‌ద‌హారు నెల‌లు జైల్లో ఉండి.. ప‌దుల సంఖ్య‌లో ఛార్జిషీట్లు వెంట‌పెట్టుకు తిరుగుతున్న …

Read More »

టీడీపీ బ్లాస్టింగ్ న్యూస్‌..! డేట్ ఫిక్స్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, అలాగే రాష్ట్ర విభ‌జన నాటి నుంచి నేటికీ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌న స్టాండ్‌ను మార్చుకోకుండా ఉద్య‌మాలు, ధ‌ర్నాలు చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో ప‌లు మీడియా స‌ర్వేలు, అలాగే రాజ‌కీయ నాయ‌కుల విశ్లేష‌ణ‌ల్లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌నే అన్న సూచ‌న‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat