కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత వ్యవహారం ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన నయానో ..భయానో ..నోట్ల కట్టలు ఆశచూపో..ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను చేర్చుకున్నాడు చంద్రబాబు.ఇప్పుడు అదే బాబుకు కష్టాలను తెచ్చి పెట్టింది.ఫిరాయింపుల ప్రోత్సాహంలో భాగంగా చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..!
ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రాగనే.. ప్రతి పక్ష అయిన వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఏంపీలు తెలుగదేశంలోకి భారీగా వలస వచ్చారు. మొట్టమొదటగా వలసలు స్టాట్ చేసింది కర్నూల్ జిల్లాలోనే. నంద్యాల పార్లమెంట్ సభ్యులు యస్ పి.వై.రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి చేరారు. తరువాత ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 22 మంది టీడీపీ లో చేరారు. కాని ఏపీ ప్రజలకు తెలుగదేశం ప్రభుత్వం …
Read More »చంద్రబాబు అవినీతిని తేల్చేసిన కాగ్..!!
CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఈ పేరు చెబితే అవినీతి అధికారులతోపాటు, పాలకులకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అధికారుల అవినీతిని, పాలకుల అవినీతిని ఆధారాలతో సహా ఎత్తి చూపడమే కాగ్ విధి విధానాలు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఖాతాలను పరిశీలించి వాటిలోని లోటుపాట్లను ఆధారాలతో సహా రాష్ట్రపతికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తుంది. see also : 2019లోనూ చంద్రబాబే సీఎం అవుతారు..!! తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి …
Read More »ఏపీ టీడీపీ సర్కారు మీద సీబీఐ విచారణ ..!
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన …
Read More »నారా లోకేష్ కేవలం అమ్మాయిలతోనే మందు తాగి… అమ్మాయిల నడుమును.. పోసాని సంచలన వాఖ్యలు
ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. టాలీవుడ్పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చలన చిత్ర ప్రముఖు లు సైతం టీడీపీని గట్టిగానే కడిగి పారేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి.. టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నచోట ప్రజా ఉద్యమాలు …
Read More »2019లోనూ చంద్రబాబే సీఎం అవుతారు..!!
2019లో మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం చంద్రబాబే 2019 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రతిపక్ష నాయకులకు అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పెడదారులు పట్టడానికి ముఖ్య కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లేనన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ …
Read More »ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్తో.. ఒక్కో చెప్పుదెబ్బ..!!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులకు గుడ్ న్యూస్. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం అంటూ అటు సీనియర్ రాజకీయ నేతలు, ఇటు సినీ ప్రముఖులతోపాటు ప్రజల్లో ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ సీబీఐ రిటైర్డ్ ఎస్పీ మీడియా సాక్షిగా చెప్పిన మాటలు శుభవార్తే అని చెప్పుకోవాలి. కాగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్పై …
Read More »అన్నది పోస్ట్ పెయిడ్ పార్టీ ..తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ ..
టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ చిరంజీవి ,అతని సోదరుడు ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ప్రజారాజ్యం పెట్టి రాష్ట్రాన్ని ఏదో ఉద్దరించాలని పార్టీ పెట్టిన చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ. అందుకే ఎమ్మెల్యేకి ఇంతా ..ఎంపీ కింతా అని డబ్బులు వసూలు చేసి ..తీరా గెలిచిన పద్దెనిమిది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి కాంగ్రెస్ …
Read More »ఒక్క”కథ”తో బాబు బట్టలు విప్పి బజారున నిలబెట్టిన జగన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదహారు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ యాత్రలో భాగంగా జగన్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో జరిగిన భారీ బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ అన్యాయమైన రాజు అనే కథ చెప్పి బాబు నిజస్వరూపం బయటపెట్టాడు .జగన్ …
Read More »నిరుద్యోగ యువతకు టీడీపీ సర్కారు శుభవార్త ..!
ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న టీడీపీ సర్కారు శుభవార్తను ప్రకటించింది.గత సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం గ్రామానికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా గంపెడు ఆశలు పెట్టుకున్న యువత ఆశలపై నీళ్ళు చల్లింది. అయితే తాజాగా రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం పదకొండు వందల తొమ్మిది అసిస్టెంట్ ప్రోపెషర్ల …
Read More »