తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం”వస్తున్నా మీకోసం “పేరిట పాదయాత్ర చేసిన సంగతి తెల్సిందే.అయితే అప్పటి నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర గురించి మంత్రి నారా …
Read More »అవును, అవినీతి చేస్తాం..! మీ కేంటి..!!
అవును, మేం అవినీతి చేస్తాం..! మీ కేంటి..!! టీడీపీ నేతలు అంటున్న మాట ఇదే..!! 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు… ప్రజలకు ఆకాశాన్ని చూపించి.. నేలను దోచేసిన తీరు చంద్రబాబుది.. అగ్రిగోల్డ్, విశాఖ భూ కుంభకోణం, ఇసుక దోపిడీ, ఏపీ రాజధాని అమరావతి వేదికగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఇలా చంద్రబాబు హయాంలో జరగని అవినీతి లేదంటూ సోషల్ …
Read More »వైఎస్ జగన్ గోడమీద పిల్లిలాంటి వాడు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గోడమీద పిల్లి రెండూ ఒకటేనన్నారు. వైఎస్ జగన్ అవసరం అయితే, కాంగ్రెస్తో కలవకలడు, అదే సమయంలో బీజేపీతోనూ కలవగలడు అంటూ ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు …
Read More »చిరంజీవి, పవన్ కల్యాణ్పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!
ప్రజారాజ్యం దారిలోనే.. జనసేన కూడా..! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్వయాన తన అన్న మెగాస్టార్ చిరంజీవి దారిలోనే వెళ్తున్నాడా..? అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి పట్టనుందా..? చిరంజీవి ఇక సినిమాలకే పరిమితం కానున్నారా..? జేఎఫ్సీ వేదికగా చంద్రబాబు అవినీతి చిట్టా బయటకు లాగుదామని యత్నించిన ఉండవల్లికి పవన్ …
Read More »నీరవ్ మోడీ, చంద్రబాబు భారీ కుంభకోణం సీబీఐ విచారణలో వెలుగులోకి ..!!
నీరవ్ మోడీ, ఇతనో వజ్రాల వ్యాపారి, అంతకు మించి ఓ స్కామ్ స్టార్. ఇటీవల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిన భారీ కుంభకోణంతో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ స్కామ్ స్టార్గా భారత్దేశంలోని అందరికి సుపరిచితుడయ్యాడు. నీరవ్ మోడీ పుట్టింది భారత్లోనే అయినా.. పెరిగింది మాత్రం బెల్జియంలోనే. అంతేకాదు, న్యూయార్క్లో ఏర్పాటు చేసిన తన వజ్రాల వ్యాపారానికి సంబంధించిన షాప్ ఓపెనింగ్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను సైతం …
Read More »పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పూనం కౌర్కు ప్రాణహాని..!
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్ మధ్య ఎలాంటి సంబంధం ఉందో..అతనికి పూనం కి మధ్య ఏమి జరిగాయో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిటిక్ ,నటుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇటు పవన్ ఫాన్స్ కు అటు తెలుగు సినిమా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.అందులో భాగంగా నటి పూనం …
Read More »వైసీపీలోకి ఆ ఫిరాయింపు ఎంపీ ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దక్కించుకోగా..వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూర్చుంది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్నారు అని వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.ప్రస్తుత రాష్ట్ర …
Read More »ఏపీ లో రేపటి సీఎం నారా లోకేష్ -టీడీపీ నేత జోష్యం ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు మీద పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ పార్టీ సీనియర్ నేత ,పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కురిపించారు .ఆయన మాట్లాడుతూ …
Read More »టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మద్దతు తెలిపారు.ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎన్డీఏ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడతాం అని ప్రకటించిన సంగతి తెల్సిందే . See Also:ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..! అందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ తోట నరసింహం లోక్ సభ …
Read More »ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటివల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే. See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..! తాజాగా గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా …
Read More »