ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ శ్యాంబాబుతో సహా మరో ఇద్దరిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఇన్పటికే వీరిని అరెస్టు చేయాలని డోన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది కూడాను. అయితే, డోన్ న్యాయ స్థానం కేఈ శ్యాంబాబును నారాయణరెడ్డి హత్య కేసులో అరెస్టు చేయాలని ఇచ్చిన …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్
ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అంటేనే సర్వేల పార్టీ… నాయకుల పని తీరు ఎలా ఉంది అనేది పార్టీలో సర్వేద్వారా వారి గ్రాఫ్ ను తెలుసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు… దాని ప్రకారం వారికి మంత్రి పదవులు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చే ఎన్నికలకు సంవత్సర సమయం ఉంది .కాని ఇప్పటి నుంచే ఆశావాదులు పార్టీలో సీట్ల కోసం కష్టపడతున్నారు. రాయబారాలు చేస్తున్నారు పార్టీ అధినేతలతో.. అయితే వైసీపీ …
Read More »చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అటు మోడీ ప్రభుత్వంపై, ఇటు చంద్రబాబు సర్కార్పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు. మోడీ, చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్దలవద్ద సాగిలపడి.. ప్రత్యేక హోదా కావాలన్న ఏపీ ప్రజల ఆకాంక్షను …
Read More »పవన్ కల్యాణ్పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్కు ముందు 160 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని, టాలీవుడ్లో 20 శాతం అనే అసోసియేషన్ ఉందని, ఎవరైనా సినిమా వల్ల 20 శాతం నష్టపోతే 80 శాతం హీరోకానీ, డైరెక్టర్కానీ ఇవ్వాలనేది ఆ అసోసియేషన్ నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయం మేరకు మీరు ఎంత మంది …
Read More »ప్రత్యేక హోదా ఇచ్చేదాకా ఏపీలో ఒక్క రైలు కదలదు..వైసీపీ
ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రజలతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 4ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు. see also :అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి …
Read More »నేను రెడీ….మీరు రెడీనా..? వైఎస్ జగన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పై వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు.ఇవాళ ఉదయం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..అరుణ్ జైట్లీ ప్రకటన పాతదేనని …రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు తలొగ్గడం శుభపరిణామమేనని అన్నారు.అయితే ఇంకా ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నారో చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. see also :బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, …
Read More »అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా..ప్రధానమంత్రికి సమర్పణ
కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం రాజీనామాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరామో అదే నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండటం వృథా అన్న ఉద్దేశంతోనే బయటకొచ్చేయాలనుకున్నామని అన్నారు. see also..ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..! ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారితో మాట్లాడి నిర్ణయం …
Read More »ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..!
ప్రత్యేక హోదాపై గురువారం సాయంత్రం అరుణ్ జైట్లీ ప్రకటన.. ఆ ప్రకటనపై చంద్రబాబు స్పందన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా సంతరావురులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ మీడియా సమావేశం ప్రారంభంలో ఆయన మీడియా ప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులు కూడా తన ప్రెస్మీట్కు రావడంపై జగన్ అభ్యంతరం తెలిపారు. see also..బిగ్ బ్రేకింగ్: జగన్పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన …
Read More »Big Breaking News: ఢిల్లీ గుండె అదిరేలా..! చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యేలా..!! జగన్ సంచలన ప్రకటన..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాక్ అయ్యేలా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాగా, బుధవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మీడియా సమావేశం పెట్టి మరీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పగా.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను సమర్ధిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »బిగ్ బ్రేకింగ్: జగన్పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
బిగ్ బ్రేకింగ్: జగన్పై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్) ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!! అవును, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టేసింది. అయితే, జగన్పై గత ప్రభుత్వాలు కక్షకట్టి మరీ అక్రమంగా పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇలా వైఎస్ జగన్పై ఒక్కొక్కటిగా వైఎస్ జగన్పై ఉన్న …
Read More »