Home / ANDHRAPRADESH (page 900)

ANDHRAPRADESH

ప‌ప్పు అని టైప్ చేయ‌కుండానే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు..! ఎలా..? ఎక్క‌డంటే..!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఇంట‌ర్‌నెట్‌లో ప‌ప్పు అని టైప్ చేస్తే ఓ ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కుల ఫోటోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వారిద్ద‌రిలో ఒక‌రు తండ్రి అండ‌తో మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తుండ‌గా.. మ‌రొక‌రు ప్ర‌ధాన‌మంత్రి సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారునుకోండి.. అది వేరే విష‌యం..!! ఇప్పుడు వీరిద్ద‌రిని ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న ఓ ప్రోగ్రామ్ లో పాటిస్పేట్ చేసే క‌మెడియ‌న్లు విచ్చ‌ల విడిగా …

Read More »

కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు..

ఏపీలో పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలకు ,ఎంపీలకు ప్రజల నుండి పలు అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్నాయి.నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మోసం చేసి..పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గిద్దలూరు అసెంబ్లీ నియోజక్ వర్గం నుండి గెలుపొంది అధికార టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు ఆశపడి ఫిరాయించిన ఎమ్మెల్యే …

Read More »

వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు

వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఫైర‌య్యారు. గాయ‌త్రి చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంచు మోహ‌న్‌బాబు చంద్ర‌బాబును ఇన్‌డైరెక్ట్‌గా ఏకి పారేశారు. see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు.. అయితే, ముక్కు సూటి త‌నానికి మంచు మోహ‌న్‌బాబు మారుపేర‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. …

Read More »

బీజేపీలోకి టీడీపీ కేంద్ర మంత్రితో సహా ఇద్దరు ఎంపీలు ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను …

Read More »

ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకి త్వరలోనే పదవీ గండం ఉంది.సెంట్రల్ విమెన్ వెల్ఫేర్ బోర్డులో ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు.అయితే నిజానికి ఈ బోర్డులో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటుగా ఒక చైర్ పర్సన్ ,కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..! ఈ …

Read More »

ఏపీలో అస‌లు.. ప్ర‌తిప‌క్ష‌మే లేదు :మ‌ంత్రి సోమిరెడ్డి

కేంద్రాన్ని ప్ర‌త్యేక హోదా అడిగే ద‌మ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కి ఉందా..? అని ప్ర‌శ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారింద‌న్నారు. వైసీపీని ఏపీ నుంచి త‌రిమి త‌రిమి కొట్టాల‌న్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని, విభ‌జ‌న హామీల‌పై …

Read More »

‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా స‌ర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!

ఏపీలో తాజా రాజ‌కీయా ప‌రిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు ప‌డిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేనా..? ఇప్ప‌టి వ‌ర‌కు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్క‌సారిగా చ‌తిక‌ల‌బ‌డిందా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాజా స‌ర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, స‌ర్వేలో చేయించి మంత్రుల‌కు ర్యాంకులు ఇస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ …

Read More »

”జ‌గ‌న్‌కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్ ర‌విశంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే గ‌త అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చెప్పారు. అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ఏపీ వ్యాప్తంగా ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. …

Read More »

నాడు వైఎస్‌ఆర్‌.. నేడు వైఎస్‌ జగన్‌ – 2019లో హిస్టరీ రిపీట్‌..!! ”ఇది ఫిక్స్‌”

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, …

Read More »

మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.నెల్లూరు జిల్లాలో గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . అయితే జిల్లాలో సూళ్ళూరు పేట నుండి మొదలైన జగన్ పాదయాత్ర గూడూరు,వెంకటగిరి ,సర్వేపల్లి,నెల్లూరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat