ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.దాదాపు రెండున్నర నెలలుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.పాదయాత్రలో భాగంగా రైతులు,మహిళలు ,ఉద్యోగులు ,నిరుద్యోగులు ,వృద్ధులు జగన్మోహన్ రెడ్డిను కల్సి తమ బాధలను చెప్పుకుంటున్నారు.తాజాగా యావత్తు తెలుగు జాతి కాలర్ ఎగరేసుకునే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. See Also:వైసీపీలో …
Read More »ఏపీకి ప్రత్యేక హోదాపై యంగ్ హీరో నిఖిల్ ఆసక్తికరమైన ట్వీట్..!
బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సోషల్మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే..! Im just an Actor nd many …
Read More »అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుంది… నారా లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి 2014 లో అమలు కాని హామీలు ఇచ్చి అదికారంలోకి వచ్చారు అని వైసీపీ నాయకులు అంటుంటే… ఆయన కొడుకు మాత్రం ఈ సారి ఏపీలో కాదు అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఈ వాఖ్యలు చేశారు . కార్యకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ ‘మీ …
Read More »రాహుల్ గాంధీ సర్వేలో జగన్కు షాకింగ్ రిజల్ట్..! ఎవరెవరికి ఎన్ని సీట్లు..!!
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గ పడుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఎవరి బలాబలాలు ఎంత..? అధికార పీఠం దక్కించుకునేది ఎవరు అన్న అంశాలపై సర్వేలు చేయడాన్ని ముమ్మరం చేశారు. రిపబ్లికన్ టీవీ సర్వే ఫలితాలు జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఏజెన్సీల ద్వారా చేసిన సర్వే ఫలితాలు మాత్రం టీడీపీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలు సోషల్ …
Read More »అసలు సీక్రెట్ బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ..
ఏపీలో ప్రస్తుతం టీడీపీ ,బీజేపీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు . See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ …
Read More »2019లో గెలుపు టీడీపీ భారీ కుట్ర ..మేల్కొకపోతే వైసీపీ పార్టీకి గెలుపు కష్టమే ..!
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం అమలు కానీ మోసపూరిత ఆరు వందలకు పైగా ఎన్నికల హామీలు అని ప్రధాన ప్రతి పక్ష పార్టీ వైసీపీ ,ఇతర పార్టీలు అయిన కాంగ్రెస్,సీపీఎం ,సీపీఐ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా గత …
Read More »That Is Jagan – కర్నూలు ..నిన్న చిత్తూరు ..నేడు కృష్ణా ..మూడో అభ్యర్థి ఖరారు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఎనిమిది రోజులకుపైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.అందులో భాగంగా ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటి చేసే అభ్యర్థిగా శ్రీదేవిని ఖరారు …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే పనుల్లో బిజీగా ఉంటుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు ,ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడంలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో ఇటివల గుంటూరులో ఒమేగా అనే ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వగానే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరరావుతో …
Read More »ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సింది.గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడి వారికి అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. See Also:వైసీపీలోకి టీడీపీ …
Read More »టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.ఈ క్రమంలో వైఎస్ఆర్ కడప టీడీపీ పార్టీకి చెందిన పదిమంది కార్పొరేటర్లు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా కడప మున్సిపల్ కార్పోరేషన్లో పదిమంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. See Also:ఏపీ ప్రజలకు న్యాయం …
Read More »