Home / ANDHRAPRADESH (page 920)

ANDHRAPRADESH

ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా.. “ఇది సాధ్యమా? అనే వారి కోసం దరువు ప్రత్యేక కథనం

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. మూడువేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు వైసిపి అధినేత జగన్ మోహన్ శ్రీకారం చుట్టినపుడు “ఇది సాధ్యమా? ఈ రోజుల్లో కూడా పాదయాత్రలు అవసరమా? ” అని అనుకున్న …

Read More »

వైఎస్ జగన్ వస్తుంటే…..మేడలు, మిద్దెలు, దారులు, చెట్లు అన్నీ ప్రజా సమూహాలతో నిండి

ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా..అన్యాయాలు,దోపిడిలు, భూకభ్జాలు, రేప్ లు,హత్యలు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత దారుణంగా చేసిన పాలన కనబడుతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టెలా ఒక సరియైన నీజాయితి గల నాయకుడు ఏపీ ప్రజల్లో రాజకీయం అంటే నమ్మకం కుదిరేలా నిరంతరం ప్రజల కోసం తపన పడుతున్న ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. టీడీపీకి నా స‌పోర్ట్ ఉండ‌దు.. తేల్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ‌కీయ యాత్రను తెలంగాణ‌లో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత ఏపీలో మొద‌లు పెట్టిన ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో జ‌న‌సేనాని తన రాజకీయ భవిష్యత్తు పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వేడిని పెంచింది. ఇక ప‌వ‌న్ మాట్లాడుతూ.. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ టీడీపీ, వైఎస్ …

Read More »

ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

 2014 ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి కర్నూలులో ఎక్కువ స్థానాలొచ్చాయి. 2019 లో వాటిని తగ్గించాలని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల కొట్లు ఆశ చూపి టీడీపీ కండువ కప్పుతున్నారు. ఇందులో బాగంగానే రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపించి సీమ ఉద్యమాన్ని నడిపిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరెందుకు సిద్ధమైపోయారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. అయితే తన రాజకీయ ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్‌ …

Read More »

నాడు వైఎస్‌తో న‌డిచాం.. నేడు జ‌గ‌న్‌తో న‌డుస్తాం.. వైసీపీలోకి ప‌న‌బాక దంప‌తులు.. ఎంట్రీ ముహుర్తం ఫిక్స్‌..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ఏపీ రాజ‌కీయాల్లో క‌ల్లోలం సృష్టిస్తోంది. జ‌గ‌న్ ఒక వైపు పాద‌యాత్ర‌ను ఉదృతం చేస్తూనే మ‌రోవైపు పార్టీని బ‌లోపేతం చేసే ప‌నిలో పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యారు. అందులో భాగంగానే బ‌ల‌మైన నేత‌ల‌ను వైసీపీ వైపు తిప్పుకునేందుకు త‌న‌దైన వ్యూహాలు ర‌చించుకుంటున్నారు. ఇక తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌కాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన మాజీ …

Read More »

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కి.మీ పూర్తి…ఏం సాధించాడో తెలుసా

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర ప్రారంభించి వెయ్యి కిలోమీటర్ల మైలురాయి అందుకున్నారు. నవంబర్ 6 నుండి ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల చేరుకున్నాడు. వైయస్‌ జగన్‌ రాక కోసం నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యికిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంటున్నందున స్థానిక ప్రజలు 25 అడుగుల స్థూపాన్ని వైఎస్ జగన్ తో ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat