Home / ANDHRAPRADESH (page 931)

ANDHRAPRADESH

2019లో మిగిలేది…టీడీపీ ఒక్క‌టేన‌ట‌..!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. 2019 ఎన్నిక‌ల త‌రువాత మిగల‌బోయేది తెలుగుదేశం పార్టీ ఒక్క‌టేనంట‌. మిగ‌తా పార్టీల‌న్నీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి వ‌చ్చే భారీ మెజార్టీతో కొట్టుకు పోతాయ‌ట‌. ఈ మాట‌ల‌న్న‌ది ఎవ‌రోకాదు. స్వ‌యాన టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడే. అయితే, ఇటీవల జ‌రిగిన మీడియా స‌మావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాకుండా. జ‌గ‌న్ వైద్యుల సూచ‌న‌ల మేర‌కే పాద‌యాత్ర చేస్తున్నార‌ని, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను …

Read More »

బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అటు టీడీపీ, ఇటు బీజేపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రులుగా కొన‌సాగ‌డం దారుణ‌మ‌ని, వారు వెంట‌నే రాజీనామా చేయాల‌ని వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫారాయించిన …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..71వ రోజు షెడ్యూల్‌ ఇదే

  నెల్లూరు జిల్లాకు చేరుకున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అక్కడి పార్టీ శ్రేణులు అఖండరీతిలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో జగన్ సుమారు 20 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపధ్యంలో ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది . వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నుంచి …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ ఎమ్మెల్యేకి నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌..!

ఏపీ అధికార టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ పేరుతో అనేక‌మంది వైసీపీ నేత‌ల‌ను టీడీపీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు …

Read More »

పవన్‌ కల్యాణ్‌ యాత్రలో అపశృతి.. ఓ అభిమాని ..యస్ఐ కాళ్లు విరిగి..లాఠీ ఛార్జ్‌

జనసేన అధినేత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ యస్ఐ చిరంజీవి కాలుపైకి ఏక్కిన సినీహీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారు…కొత్తగూడెం నుండి ర్యాలీ గా ఖమ్మం వస్తుండగా స్థానిక గోపాలపురం వద్ద యస్ఐ చిరంజీవి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండగా ఎడమ కాలుపైకి ఎక్కడం తో మడమ విరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు …

Read More »

నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాల్లో సంచలనం ..

వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు .అయితే కల్సింది మాములు కార్యకర్త కాదు ఏకంగా టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి .కౌన్సిలర్ …

Read More »

అలా చేస్తే కాంగ్రెస్‌కు స‌పోర్ట్… ప‌వ‌న్ తిక్క వ్యాఖ్య‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ‌కీయ యాత్ర‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్య‌ల పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ కళ్యాణ్ది జ‌న‌సేన కాదు.. భ‌జ‌న సేన అని వీహెచ్ విమ‌ర్శించారు. అయితే హ‌నుమంత‌రావు వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …

Read More »

జ‌గ‌న్ పార్టీకి చాన్సే లేద‌ట‌.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!

పవన్ కల్యాణ్ తెలంగాణ‌లో రాజ‌కీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక‌ జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేద‌ని.. టీడీపీ నిర్వ‌హిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …

Read More »

ప‌వ‌న్ పై చెప్పుతో దాడి.. ఊపిరి పీల్చుకున్న కార్య‌క‌ర్త‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్నవిష‌యం తెలిసిందే. అయితే ఈ యాత్ర‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ప‌వ‌న్ పై చెప్పుతో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. బుధవారం తెలంగాణ‌లోని కొత్త గూడెం నుండి ఖమ్మంకు భారీ ర్యాలీతో పవన్ కాన్వాయ్ పై ఓ వ్య‌క్తి చెప్పువిసిరాడు. పవన్ వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఇక ఆ జన …

Read More »

గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి అమ్మాయిలను రప్పించి

ఏపీలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. తాజాగా పట్టణంలోని బాలాజీనగర్‌లోని శ్రీనివాసనగర్‌ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని షీ..టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణానగర్‌కు చెందిన లక్ష్మి, వీకర్‌సెక్షన్‌ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్‌రావు, శరీన్‌నగర్‌కు చెందిన మన్నెపోగు ప్రవీణ్‌కుమార్, రామచంద్రానగర్‌కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat