విలువలతో కూడిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాలు, కుట్రలతో నిండిన చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం దగ్గర పడడంతో వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరి వశం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు వస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మేరకు తమ ఆశలు సాకారం అవుతాయి? వంటి అంశాలపై సర్వేలు వస్తున్నాయి. …
Read More »దళితుల కోసం వైఎస్ జగన్ సంచలనాత్మక నిర్ణయం..!!
ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గతంలో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాఖ్యలు ప్రతి దళితుడుని బాధించడమే కాకుండా.. చంద్రబాబుపై విమర్శలను ఎక్కుపెట్టారు. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలపై మరింత లోతుగా విశ్లేషించేందుకు చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో.. దళితుల సంక్షేమం కోసం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర …
Read More »ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే జగన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అధికార పార్టీ …
Read More »పవన్ కళ్యాణ్ ఓ బఫూన్.. మహేష్ బాబాయ్ సంచలన వ్యాఖ్యలు…!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్వయానా బాబాయ్, కృష్ణగారి సోదరుడు.. ఆదిశేషగిరిరావు. రాజకీయంగా వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక స్థానికి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిశేషగిరిరావు పవన్ పై చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈయన మాట్లాడుతూ జనసేన పార్టీ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్.. రాజకీయ పరంగా కేతిగాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేతిగాడు …
Read More »అరెరే.. తప్పు చేశామే..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే దెబ్బకు…దిగొచ్చిన టీడీపీ ప్రభుత్వం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలం ఇప్పించడానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దశలవారిగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అంతేగాక వైసీపీ అధినేత, ప్రతి పక్షనేత వైఎస్ జగన్ నే స్వయంగా ఉరవకొండ తీసుకొచ్చి ఇంటి పట్టాల కోసం ధర్నా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశారు. ఓ వైపు ప్రజా పోరాటాలు సాగిస్తూనే.. మరోవైపు పేదలకు న్యాయం …
Read More »ఏపీలో ప్రభావం కోల్పోతున్న టీడీపీ ..పుంజుకుంటున్న వైసీపీ ..?
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని ఓట్లు వస్తాయో అనే అంశం మీద ప్రముఖ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి .ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో సదరు ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్లానే..!! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్ లానే అంటూ ఉండవల్లి అరున్కుమార్రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి లానే తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని, అలాగే. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏదైన మాట ఇస్తే దానిపైనే నిబడేవారని, వైఎస్ జగన్ కూడా వైఎస్ఆర్లానే ప్రజా సంకల్ప యాత్రలో అమలుపరిచ గలిగే హామీలను …
Read More »ఇది విన్నార…2019 ఎన్నికల్లో టీడీపీకి 145..వైసీపీకి 30 స్థానాలంట…!
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అద్యక్షడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రతో ఇటు ప్రజల్లో…ఆటు వైసీపీ నాయకుల్లో కొత్త ఉత్సహం వచ్చింది. 2019 ఎన్నికల్లో విజమం వైసీపీదే అని వారు చెప్పుకుంటున్నట్లు సమచారం. మరో పక్క టీడీపీనే అధికారంలోకి వస్తాదని కొంతమంది పాయకులు అంటున్నారు. అంతేకాదు ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ …
Read More »ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా
తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై …
Read More »