ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటివల మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేరిస్తే బీజేపీ పార్టీతో కల్సి పని చేయడానికి తాము సిద్ధమే అని ప్రకటించిన సంగతి తెల్సిందే.జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు టీడీపీ అటు బీజేపీ పార్టీకి చెందిన నేతల నుండి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. …
Read More »అన్న చిరంజీవి చేయలేనిది.. తమ్ముడు కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు..?
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరికి ఏం చేశాడో అందరికీ తెలిసిందే. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి విరగదీస్తా, ప్రశ్నిస్తానని.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి చంద్రబాబు అడుగుజాడల్లో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ క్రితమే పార్టీ పెట్టి.. ఆ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగకుండా.. జనసేన పక్క పార్టీలకు మద్దతు ఇచ్చింది. పార్టీ పెట్టిన వెంటనే …
Read More »వైఎస్ జగన్కు ధీటుగా.. సైకిల్ యాత్ర చేస్తాడట..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో ఎంతో ఆదరణ పొందుతూ.. విజయవంతంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తన పాదయాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మంగళవారం తన పాదయాత్రతో నెల్లూరులోకి ఎంటరయ్యాడరు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనీల్ వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఇలా ప్రజల అండదండలతో.. ప్రజల …
Read More »టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా..!!
టీడీపీ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి.. తమ తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా..? ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సక్యతతో ఉన్న చంద్రబాబు ఇప్పుటు రూటు మారుస్తున్నారా..? ఏపీలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి బీజేపీ కూడా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో ఎన్నికల …
Read More »బ్రేకింగ్ : వైసీపీలోకి కొణతాల రామకృష్ణ..
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు రడీ అయ్యారు . ఈ మేరకు అయన ఇవాళ విశాఖలోవిజయసాయిరెడ్డితో భేటి అయ్యారు.అయితే అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.గతంలో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన విషం తెలిసిందే…అయితే మొదటగా అయన తెలుగుదేశ పార్టీలో లేదా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. ఆయన ఇప్పటి వరకు …
Read More »మంత్రి కేటీఆర్ సర్ప్రైజ్తో..ఆశ్చర్యపోయిన బాబు,లోకేష్
ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆశ్చర్యపోయారు. దావోస్ వేదికగా సాగుతున్న ఈ సదస్సుకు `అధికారిక` ఆహ్వానం అందడంతో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే… ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అదే రీతిలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ …
Read More »వైసీపీ స్తూపం ఎర్పాటు….ఎక్కడ ..ఎప్పుడో తెలుసా…!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈరోజు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఘనస్వాగతం పలికారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టారు వైఎస్ జగన్ . అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర ఈ నెల …
Read More »కాంగ్రెస్ పార్టీ నేతలంతా నాకు అన్న తమ్ముళ్ళు..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన పీకే అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ,పవన్ చేపట్టనున్న ప్రజాయాత్ర రూట్ మ్యాప్ ,పార్టీ బలోపేతం లాంటి పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో …
Read More »జగన్ అవినీతి పరుడు ..అతనితో మేము కలవము ..ఏపీ మంత్రి కామినేని
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత ఇలాఖా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభించింది.దాదాపు అరవై ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం చిత్తూరు జిల్లాలో ముగిసి నేడు బుధవారం నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు జగన్ . ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ …
Read More »చంద్రబాబు మీరు కల్సి ఆంధ్రుల గొంతు కోశారంటూ సంచలన లేఖ…
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన వీరాభిమాని రాసిన లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.మీరు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కల్సి ఆంధ్రుల గొంతు కోశారు అని అంటూ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఆ లేఖ పూర్తి సారాంశం మీకోసం ఉన్నది ఉన్నట్లుగా .. “గౌరవనీయులైన జనసేన పార్టీ అద్యక్షులు పవన్ …
Read More »