Home / ANDHRAPRADESH (page 939)

ANDHRAPRADESH

2019 కూడా చంద్ర‌బాబుదేన‌ట‌..!!

తెలుగు రాష్ట్రాల్లో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకొక ఏడాది మాత్ర‌మే గడువు ఉండ‌టంతో ఇరు పార్టీల వారు వారి వారి బ‌లాలు.. అలాగే.. ఎదుటి వారి బ‌ల‌హీన‌త‌ల‌ను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ వైర‌ల్ అయింది. జ‌గ‌న్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివ‌రాల ప్ర‌కారం జ‌గ‌న్‌కు అధికారం క‌ట్ట‌బెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి …

Read More »

SBI లో 8వేల ఉద్యోగాలు..!

భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు.అయితే ఈ సంస్థ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: ఆంధ్రప్రదేశ్‌లో …

Read More »

”జగన్ CM అవడం ఖాయం” అంటూ తేల్చి చెప్పిన TDP MP

2014 ఎన్నిక‌ల్లో బూట‌క‌పు హామీలు చెప్పి అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌లో ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పై ఓ టీడీపీ నేత స్పందించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇటీవ‌ల రైల్వే అధికారుల స‌మావేశానికి ఏపీ ఎంపీలు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి అనంత‌పురం ఎంపీ …

Read More »

పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ ఆరోగ్య ర‌హ‌స్యం ఇదే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొన‌సాగ‌నుంది. అయితే, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి అయి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు జ‌గ‌న్‌. దీంతో ప్ర‌జ‌లు వైఎస్ …

Read More »

ప‌వ‌న్ ఆవేద‌న..పార్టీపై కుట్ర జ‌రుగుతోంది

త‌న పార్టీ గురించి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న పార్టీపై కుట్ర జ‌రుగుతోంద‌ని వాపోయారు. ఈ మేర‌కు ఏకంగా అభిమానుల‌కు లేఖ రాశారు. అంతేకాకుండా..వివాదాల్లోకి వెళ్ల‌వ‌ద్ద‌ని కోరారు. ఈ మేర‌కు ప‌వ‌న్ లేఖ‌ను విడుద‌ల ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు విడుద‌ల చేశారు. ఇదే ఆ లేఖ సారాంశం. `జనసేన పార్టీ నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక …

Read More »

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ రాదు కాబ‌ట్టి…న‌రేంద్ర మోదీ వైఎస్ జ‌గ‌న్ తో దోస్తీ

2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ స‌ర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని …

Read More »

రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన‌…మోహన్ బాబు

టాలీవుడ్ సినీ నటుడు అగ్ర హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ …

Read More »

రాజేష్ నపుంసకుడు కాదు.. శోభనం రోజు రాత్రి గదిలో శైలజను ఎందుకు కొట్టాడో తెలుసా

గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో చోటు చేసుకున్న చిత్తూరు ఘ‌ట‌న‌లో రాజేష్‌, శైల‌జ ఉదంతం సంచ‌ల‌న వార్త‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే.. అయితే శాడిస్ట్ భ‌ర్త‌కు రాజేష్‌కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వైద్య నివేదిక తర్వాత రాజేష్ తరపు న్యాయవాది చేసిన వాదనతో కొంత ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే రాజేష్‌కు రెండు నెలల క్రితం …

Read More »

కలెక్టరేట్‌ ముందు కౌలు రైతు ఆత్మహత్య..! ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హత్యే

ఏపీలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు…రోజు రోజుకు పెరుగుతున్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. చాల దారుణంగా టీడీపీ న్ర‌భుత్వం రైతుల గొంతు నొక్కుతుంది. తాజాగా అప్పులపాలైన ఓ కౌలు రైతు ఏకంగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని జేబులో ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది. తాను గత …

Read More »

మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat