Home / ANDHRAPRADESH (page 965)

ANDHRAPRADESH

That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు . వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …

Read More »

టీడీపీ వారు చేసినప్పుడే ఆరోగ్యం సహకరించలేదా..నన్నపనేని

ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసింది టీడీపీ నేతలే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. పెందుర్తి ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు. : మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పవర్ ఫుల్ షాక్‌..మూడో భార్య సంచల నిర్ణయం..

జ‌న‌సేన అధినేత‌.. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్… ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే తాజా సినీ రాజ‌కీయాల‌కు సంబంధం లేని ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే త‌న పెళ్లిళ్ళ పై అనేక ర‌చ్చ‌లు జ‌రుగున్న టైమ్‌లో తాజాగా ప‌వ‌న్‌ ఇప్పుడు మ‌రొక కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. ప‌వ‌న్ మూడ‌వ భార్య అన్నా లెజీనోవో …

Read More »

ఎవరో యూరప్‌లో ఉన్న ఓ మహిళ మెసేజ్ చేస్తే పవన్ కల్యాణ్ కు తెలిసిందంట…!

పెందుర్తి ఘటన జరిగి మూడు రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎసి లొ కూర్చుని నామ మాత్రానికి ట్విట్టర్ లొ మెసెజ్ చెస్తున్నారు అంటూ వైసీపీ మహిళ నాయకురాలు మండి పడుతున్నారు. టిడిపి ప్రభుత్వం అంటె మీకు ఎందుకయ్య ఇంత భయ్యం ఎందుకయ్య అని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో దళిత మహిళపై జరిగిన దాడి గురించి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ శనివారం ఉదయం నుంచి వరుసగా ట్వీట్లు …

Read More »

బాబుకు నిద్రలేకుండా చేస్తున్న శిల్పా బ్రదర్స్ స్కెచ్ ..

ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగానే అప్పుడే హీటేక్కాయి.ఇటివల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ,మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా బ్రదర్ శిల్పా చక్రపాణి రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ఇటివల జరిగిన …

Read More »

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే..బాబుకు షాకింగ్ సర్వే …

ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై మూడు ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను ,ఒక ఎమ్మెల్సీను పసుపు కండువా కప్పి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెల్సిందే .మరో ఏడాదిన్నర సమయంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఇరవై మూడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు …

Read More »

ఆ ఊరి పేరును ప్రెస్ చేస్తే అందమైన అమ్మాయిల ఫొటోలు..పక్కనే ఫోన్ నంబరు

ఏపీలో తమ బిజినెస్ పెంచుకోవడానికి టెక్నాలజీని జోరుగా వాడుకుంటున్నారు. ఎలాంటి టెక్నాలజీని వాడుకుంటున్నారో తెలుసా… రాజధాని ప్రాంతంలో వ్యభిచార నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఈజీగా విటులను, కాల్ గర్ల్స్ ను కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ముఠాకు చెందిన ఒక వ్యక్తి గుంటూరు పోలీసులకు పట్టుబడటంతో హైటెక్ వ్యభిచారం బట్టబయలైయ్యింది. గుంటూరులో వెలుగు చూసిన ఈ అడ్వాన్స్ డ్ సెక్స్ రాకెట్ టెక్నాలజీ చూసి పోలీసులే విస్తుపోయారు. ఆన్ లైన్ …

Read More »

వైసీపీలో ఆయ‌న, ఆయ‌న‌ త‌ల్లి, చెల్లి త‌ప్ప ఇంకెవ‌రూ మిగ‌ల‌ర‌ట‌.!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పూర్తిగా అధ్యాయ‌నం చేసేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి చెప్పినా ప‌రిష్కారం కావ‌డం లేద‌ని, మీరె ఎలాగైనా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అర్జీల ద్వారా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు ప్ర‌జ‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్‌ను కూడా …

Read More »

42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్‌ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. 42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. యాకాల చెరువు …

Read More »

చంద్ర‌బాబుకు ఝ‌ల‌క్‌..! వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే!!

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం త‌మ పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌పై తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ఉన్నారు. కేవ‌లం చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అకార‌ణంగా ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించే ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. జ‌గ‌న్ చెంత‌కు చేరే ప‌నిలో ఉన్నారు. ఈ మాట‌ల‌కు రుజువు కూడా లేక పోలేదు. అవేమిటంటే.. ఇటీవ‌ల జ‌రిగిన టీడీపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బోండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat