Home / ANDHRAPRADESH (page 971)

ANDHRAPRADESH

జగన్ కు లేఖలు రాసే అర్హత లేదు..టీడీపీ మంత్రి

ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్‌ కు ప్రజల కష్టాలు తెలియవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసే వ్యక్తికి లేఖలు రాసే అర్హత లేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా పాదయాత్ర చేపట్టాడని ఆయన విమర్శించారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్‌కు అభివృద్ధిని అడ్డుకోవడమే …

Read More »

టీడీపీలోకి వలసలు …

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కురుపాం అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మావయ్య ,మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ అధికార టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు . నిన్న శుక్రవారం నియోజక వర్గ పరిధి చినమేరంగి కోటలో పార్టీ పరిశీలకులు …

Read More »

జగన్ ఈసారైనా అక్క‌డ వైసీపీ జెండా ఎగుర‌వేస్తారా..?

ఏపీలో పాద‌యాత్ర‌తో బిజీగా ఉన్న‌ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ని కొన‌సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. శ‌నివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ధ‌ర్మ‌వ‌రం విష‌యానికి …

Read More »

కర్నూల్ జిల్లాలో 50 కుటుంబాలు వైసీపీలోకి…టీడీపీకి పాదయాత్ర ఏఫెక్ట్

కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి వలసలు మొదలైయిన్నాయి. టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుశ్సేనాపురం గ్రామానికి చెందిన ఎద్దింటి గూడుబాయి, చాంద్‌బాషా, రఫీ, చిన్నా, ఇదుర్‌సా, రాజా హుస్సేన్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి రామిరెడ్డి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన …

Read More »

9న కర్నూలులో, 20న పుట్టపర్తిలో, 21న విజయవాడలో వైసీపి నాయకులు ఏం చేయబోతున్నారు.

వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 21న వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా వైసీపీ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ విభాగం, స్థానిక పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్‌ 19న కర్నూలులో, 20న పుట్టపర్తిలో, 21న …

Read More »

చంద్ర‌బాబు సొంత స‌ర్వే.. టీడీపీ నుండి 80 మంది ఎమ్మెల్యేల ఖేల్ ఖ‌తం..!

ఏపీలో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమ‌లు కాని హామీలను గుప్పించి.. అడ్డ‌దారులు తొక్కి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోఅధికారంలోకి వ‌చ్చిన తెలుగు దేశం పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఘోర ఓట‌మి త‌ప్పేట్టు లేదని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ న‌డుస్తోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌గానికి పైగా తెలుగు త‌మ్ముళ్లు బోల్తా కొట్ట‌డం ఖాయ‌మ‌ని.. అంతే కాకుండా చంద్ర‌బాబు క్యాబినేట్‌లో ఉన్న మంత్రులు కూడా పెద్ద …

Read More »

కర్నూల్ జిల్లాలో దారుణ హత్య .. టీడీపీనేతను కత్తులతో పోడిచి

ఏపీలోని కర్నూల్ జిల్లాలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. ఫ్యాక్షన్ తో రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీనేతను కత్తితో పొడిచిన సంఘటన జిల్లాలోని పాణ్యంలో చోటుచేసుకుంది.. నిధుల విషయంలో ఏర్పడ్డ విభేదాలతో టీడీపీ జిల్లా నాయకుడు పుల్లారెడ్డిని కత్తితో దాడి చేసారు బీజేపీ నాయకుడు సుబ్బారాయుడు.. దీంతో పుల్లారెడ్డికి గాయాలు కాగా ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈ నేపథ్యంలో కత్తితో దాడి చేసిన సుబ్బారాయుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో …

Read More »

ప్రజాసంకల్పయాత్ర 36వ రోజు షెడ్యూల్‌ ఇదే…!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ,చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా ప్రజా అభిమానంతో ముందుకు సాగుతుంది. ఈ ప్రజా సంకత్పా యాత్ర 36వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్‌ రోడ్‌ …

Read More »

టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి…ఇదిగో నగ్న సత్యాలు

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో హాట్ టాపిక్ న‌డుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో వైసీపీ నుండి అనేక‌మంది నేత‌ల‌ను టీడీపీలోకి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సీన్ రివ‌ర్స్ అవుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. తాజాగా ఏపీ అధికారం ప‌క్షం టీడీపీ నుండి వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయ‌ని ఓ వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా …

Read More »

చంద్ర‌బాబుకు న‌యా షాక్.. ప‌ట్టు బిగించిన ఏసీబీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు నయా షాక్ త‌గ‌ల‌నుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మ‌రో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat