Home / ANDHRAPRADESH (page 976)

ANDHRAPRADESH

2019 తర్వాత అత‌నే ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ ఉంద‌ట‌.. వేణుస్వామి నుండి మ‌రో సంచ‌ల‌న జ్యోస్యం..!

సోష‌ల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వేణుస్వామి ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలు తెలుసుకునే వారందరికీ బాగా సురపరిచితం అయిపోయాడు. అయితే ఈ జ్యోతిష్కుడు సామాన్యుల జాతకాలు చెప్తాడో లేదో గానీ.. సెలబ్రిటీల గురించి వారు అడక్కుండానే చెప్పడ‌మే కాకుండా.. యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేస్తాడు… యూట్యూబ్‌లో అన్నీ సంచలనాత్మక టాపిక్స్‌కి మాత్రమే వేణుస్వామి ఛానల్‌లో ప్లేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో హాట్ …

Read More »

పవన్ ముఖ్య‌మంత్రి అవ‌కాశాల పై.. వేణుస్వామి సంచ‌ల‌న జ్యోస్యం..!

ఏపీ రాజ‌కీయాల్లో సీయం కుర్చీ పై హాట్ టాపిక్ న‌డుస్తోంది.. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో సీయం కుర్చీ కోసం ఒక‌వైపు ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ నువ్వా-నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతున్నారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వ‌స్తున్నా అంటూ అప్పుడ‌ప్పుడు హ‌డావుడి చేస్తున్నారు. అయితే చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల గురించి ప‌క్క‌న పెడితే.. …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ లాగా నాకు కుల గ‌జ్జి లేదు – క‌త్తి మ‌హేష్‌

టాలీవుడ్ సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి మ‌రో సారి జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఫైర‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ లైవ్ షోలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించే స్థాయి నీది కాదంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని మ‌హేష్‌క‌త్తిపై లైవ్ షోలోనే బండ‌బూతులు తిట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌క‌న్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నాన‌ని స‌మాధానం ఇచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కేవ‌లం 12 …

Read More »

లైవ్‌లో బండ్ల గ‌ణేశ్.. పళ్లు రాలగొడతానన్న రోజా.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

ఏపీలో వార‌స‌త్వ‌ రాజ‌కీయాల పై జ‌రుగుతున్న‌ చ‌ర్చ‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజ‌గా ఓ ప్ర‌ముఖ న్యూస్ చాన‌ల్ వార‌స‌త్వ రాజ‌కీయాల పై నిర్వ‌హించిన డిబేట్‌లో సినీ నిర్మాత న‌టుడు బండ్ల గ‌ణేష్ ప‌ళ్ళు రాల‌గొడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. అస‌లు విష‌యం ఏంటంటే.. లైవ్‌లో వార‌స‌త్వ రాజ‌కీయాల పై చ‌ర్చించ‌డానికి బండ్ల గ‌ణేష్ వ‌చ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చ‌ర్చ‌లో పాల్గొన్నారు. దీంతో వార‌స‌త్వ సినీ …

Read More »

”మోడీ అంటే చంద్ర‌బాబుకు భ‌య‌మ‌ట‌..!” ఎందుకో తెలుసా??

రాష్ట్ర‌ ప్ర‌యోజ‌నాలను గాలికొదిలేసి మ‌రీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న స్వ‌ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా నాడు హ‌డావుడిగా అమ‌రావ‌తి నిర్మాణాన్ని మొద‌లు పెట్టార‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాజ‌ధానిలో ప‌ది సంవ‌త్స‌రాలు ఉండొచ్చు క‌దా..?, అయినా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వ‌చ్చింది అంటూ చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం …

Read More »

‘చంద్ర‌బాబు డ‌బ్బు… అజ్ఞాత‌వాసి డ‌ప్పు’పై – క‌త్తి మ‌హేష్ షాకింగ్ రివ్యూ..!!

అవును మీరు విన్న‌ది నిజ‌మే. చంద్ర‌బాబు స‌ర్కార్ డ‌బ్బు ఇస్తే చాల‌ట‌.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన అధినేత ఎప్పుడెప్పుడు డ‌ప్పుకొడ‌దామా..! అంటూ రెడీగా ఉంటార‌ట‌. ఈ విష‌యం ఎవ‌రో చెప్ప‌లేదు.. స్వయాన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ద‌గ్గ‌రి బంధువు క‌త్తి మ‌హేష్ చెప్పాడు. అదేంటో ఈ మ‌ధ్య‌న క‌త్తి మ‌హేష్ కేవ‌లం సినిమాల‌కే కాకుండా రాజ‌కీయాల‌కు కూడా రివ్యూలు రాస్తూ రేటింగ్ కూడా ఇచ్చేస్తున్నాడు. గ‌త వారంలో ప‌వ‌న్ …

Read More »

నీ స్థానంలో ఇంకొకరు ఉంటారు ..అఖిలకు బాబు వార్నింగ్ ..

అఖిల ప్రియ.. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం..టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపించన తాయిలాలకు ఆశపడి టీడీపీ పార్టీలో చేరారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ఏపీలో ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు షెడ్యూల్‌… రాప్తాడులో జెండాఆవిష్కరణ

వైసీపీ అధ్యక్షుడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం పాపం పేట బైపాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రుద్రమ పేట, సవేరా ఆసుపత్రి క్రాస్‌, కాకల్లపల్లి క్రాస్‌, డాల్ఫిన్స్‌ హోటల్‌ రోడ్డు మీదుగా ప్రసన్న పల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. అనంతరం 3 …

Read More »

జగన్ గెలిచాడు..బాబు ఓడిపోయాడు ..

ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విజయం సాధించారు .గతంలో కర్నూలు జిల్లా నుండి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు .ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ్ముడు చక్రపాణి రెడ్డి …

Read More »

కర్నూలులో మరో ఉప ఎన్నిక…ఈసారి గెలుపేవరిది…?

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్ప‌టికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహ‌న్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్క‌డే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా క‌ర్పూలు జిల్లాలో మ‌రో ఉప ఎన్నిక‌కు తెర‌లేవ‌నుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat