ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది . ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో …
Read More »పార్టీ మార్పుపై ఎంపీ శివప్రసాద్ క్లారీటీ ..
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ శివప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరబోతున్నారు అని వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే …
Read More »వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..
వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …
Read More »ఓ అభిమాని జగన్ వద్దకు వచ్చి టీ, బన్ ఇవ్వగా అప్యాయంగా ఏమన్నాడో తెలుసా..?
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి అనంతపురం, ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు …
Read More »ఆంధ్రజ్యోతి ఎండీ రాథాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్.. అరెస్టుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్యాలను ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాథాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, చంద్రబాబు సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుందని, అంతేకాక, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాంటూ వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు సర్కార్తో కుమ్మక్కై తప్పుడు …
Read More »రేయ్.. నా.. కొడకా.. నాది కడప.. బాంబులు తెచ్చి మీ ఆఫీసుమీద వేస్తా..!!
సినీ దర్శకులకు రాయలసీమ పేరు చెబితే చాలు.. వెంటనే కెమెరాను బాంబులు, వేటకొడవళ్ల వైపు తిప్పేస్తారు. కానీ, ఆ సన్నివేశాలను చూసిన సినీ అభిమానులు మాత్రం.. అరెరే రాయలసీమలో ఫ్యాక్షన్ గురించి చాలా అతిగా చూపిస్తున్నాడే అనుకోవడం సహజమే. మరికొందరు రాయల సీమలో ఫ్యాక్షన్ అనేది గతం. కానీ.. ఇప్పుడు అలా లేదు అంటూ బుకాయించేవారు లేకపోలేదు. అయితే, అవన్నీ అసత్యాలే… రాయల సీమలో ఫ్యాక్షన్ ఇంకా బతికే ఉంది …
Read More »కర్నూల్ జిల్లా హత్యలో టీడీపి సీనియర్ నాయకుడు హస్తం
కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల …
Read More »అమ్మ వారి జాతరలో..అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు
అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. అమ్మవారి జాతరలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు. అంటే వీరు చేసే నీచమైన పనికి ఎవరు ఏమీ అనరు అనే ధీమాతో మరి రెచ్చిపోతున్నారు. తాజాగా తూ..గో జిల్లాలో కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో తెలుగు తమ్ముళ్లు అమ్మవారి జాతర సందర్భంగా బాగా …
Read More »గుత్తి బహిరంగ సభలో జగన్
నవంబర్ 6న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 26వ రోజు అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్ లో అడుగుపెట్టాడు. సాయంత్రం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…గడిచిన నాలుగెళ్లలో చంద్రబాబు పాలన చూశాం.. ఇంత దారుణంగా ఏవరైనా రాష్ట్రాన్ని పరిపాలించారని ప్రజలు అడిగాడు …
Read More »వైసీపీకి మరో నేత రాజీనామా…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మరో నేత రాజీనామా చేశారు .రాష్ట్రంలో ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార టీడీపీ పార్టీలో చేరిన విషయం మరవకముందే మరో నేత రాజీనామా చేశారు . ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు లోని కుప్పం కు చెందిన మాజీ జెడ్పి చైర్మన్ సుబ్రహ్మణ్యం …
Read More »