Home / ANDHRAPRADESH (page 988)

ANDHRAPRADESH

రాధాకృష్ణకు, అసెంబ్లీ సమావేశాలకు ఏం సంబంధమని ఆగ్రహించిన కోర్టు

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ భేటీపై ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు కథనాల ప్రచురణ కేసులో ఆయనకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టుకు హాజరుకాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలన్న క్యాష్ పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా …

Read More »

టీడీపీలో మహిళలకు కనీసం మర్యాద ఇవ్వడంలేదు…

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలిచిన కొత్తపల్లి గీత మూడు నెలలు తిరక్కముందే అధికార టీడీపీలో చేరారు . తాజాగా ఆమె టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలో ఇటీవల అరకు లో టీడీపీ సర్కారు ఎంతో అట్ట హాసంగా జరిగిన బెలూన్ ఫెస్టివల్ కి స్థానిక ఎంపీ అయిన …

Read More »

కోడలితో మామ మాట్లాడిన మాటలు…అత్యంత నీచంగా

పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం చూపిస్తే.. చివరకు ప్రాణాలను దక్కించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభాగ్యురాలికి మరోసారి తేరుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించి ఆమె బాగోగులు చూడాల్సిన భర్త రాజేష్ తండ్రి కుమారస్వామి రెడ్డి వల్గర్‌గా మాట్లాడారు. ఐదు నిమిషాల సుఖం కోసం ఇంత రాద్దాంతం చేయడం అవసరమా. నా కొడుకు నపుంశకుడే.. నిన్ను చూసుకోవడానికి నేనున్నాగా.. ఎందుకింత రాద్దాంతమంటూ …

Read More »

చంద్ర‌బాబుకు మ‌రో షాక్.. పోల‌వ‌రంపై సీబీఐ విచార‌ణ‌కు మోడీ స‌ర్కార్ ఆదేశం..!?

కేంద్ర ప్ర‌భుత్వంతో పోట్లాడి మ‌రీ.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ను తీసుకున్న చంద్ర‌బాబు స‌ర్కార్.. ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తుందా..? ఇదే ఇప్పుడు నీటి రంగ నిపుణుల‌ను, రైతు సంఘాల నేత‌ల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌. నిజం చెప్పుకోవాలంటే పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఎప్పుడో జాతీయ హోదా పొందింది. అయితే, దీని నిర్మాణ బాధ్య‌త‌ను తామే చూసుకుంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అంటున్నా.. వినిపించుకోని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. లేదు.. …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు

తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్ధం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రామ్ …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 26వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్‌కు …

Read More »

చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పత్తికొండ నియోజక వర్గం ఎర్రగుడిలో రైతులతో వైఎస్ జగన్‌ ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని ప్రశ్నించారు. పట్టి సీమలో నీళ్లు పోసి, ప్రకాశం బ్యారేజీ వద్ద 50 టీఎంసీలు సముద్రంలో విడిచి పెడితే ఫలితం ఏముంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాస్తున్నా, ఆ వివాదాన్ని పరిష్కరించడం లేదన్నారు. దీంతో 45 టీఎంసీల నీరు …

Read More »

షేర్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు..ఏమనో తెలుసా…?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏమిటి అంటే..ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతుంటే నిద్రబోతున్న ఎమ్మెల్యేలు పోటో. ఏపీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు సాగుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలపై మంత్రులను నిలదీస్తున్నారని ప్రభుత్వం ఎంతగా చెప్పుకున్నా, నెటిజన్లు ఎక్కడో ఒకచోట తప్పును వెతుకుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వేళ, పలువురు ఎమ్మెల్యేలు కునుకు తీస్తున్న ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. …

Read More »

2019లో టీడీపీని గెలిపిస్తే 15 లక్షల ఉద్యోగాలా…?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏన్ని హామీలు ఇచ్చాడో అందరికి తెలిసిందే…అందులో ఒకటి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికి కూడ ఇవ్వలేదు. గడిచిన రోజుల్లో ఇవ్వలేదుగాని ఇంక ఒకటిన్నర సంవత్సరంలో 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాడో ఆయనకే తెలియాలి మరి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో పదిహేను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat