హైదరాబాద్ మహానగరంలో మరో సెక్స్ రాకెట్ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎల్పీనగర్లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటీపై పోలీసులు దాడిచేసి ఓ నిర్వాహకుడు, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు బాధిత యువతులను రక్షించి రెస్క్యూహోంకు తరలించారు. చైతన్యపురి ఠాణా పరిధిలోని నాగోలులో స్టూడియో 11 పేరిట నిర్వహిస్తున్న స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు దాడిచేశారు. స్పా ఇన్ఛార్జి శంషాబాద్ …
Read More »బస్సులో ఆమెకు నీలి చిత్రాలు చూపించాడు అంతే..!!
గ్రామస్థాయి నుంచి.. దేశరాజధాని వరకు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు, చర్యలు తీసుకున్నా అవేవీ ఫలితాలన్ని ఇవ్వడం లేదు. అంతేగాక, ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు తమను ఏమీ చేయలేవన్నట్టుగా కామాంధులు విర్రవీగుతున్నారు. మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. అయితే, తాజాగా ఇటువంటి సంఘటనే కోల్కతాలో చోటు చేసుకుంది. కాగా, అనన్య ఛటర్జీ అనే యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. రోజూలాగే తన విధులు నిర్వహించేందుకు ఇంటి నుంచి బస్సులో …
Read More »పెళ్లి అయిన రెండో రోజే తమ్ముడి భార్యపై అన్న దారుణం
ఉత్తర ప్రదేశ్లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని …
Read More »నలుగురు విద్యార్థులు టీచరమ్మను ఇంటి వద్ద దింపుతామని కారులో ఏం చేశారో తెలుసా….?
ఉపాద్యాయురాలు అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడుతో సమానమంటారు. కానీ బెంగళూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలినే దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత హత్య చేశారు.దీంతో వీరికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… బెంగళూరు నగర శివారు బసవనపురలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 29 ఏళ్ల ఉపాధ్యాయురాలు విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తుండేవారు. ఈ క్రమంలో ఆమె …
Read More »సంధ్యారాణి ని అందుకే చంపా..సంచలన విషయాలు వెల్లడించిన కార్తీక్
నిన్న ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి సంధ్యారాణి ఇవాళ గాంధీ ఆసుపత్రి లో మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో పోలీసుల విచారణలో నిందితుడు కార్తీక్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సంధ్యారాణితో మూడేళ్ల నుంచి నాకు పరిచయం ఉంది. సంధ్యను ప్రాణంగా ప్రేమించా. కానీ తను నా ప్రేమను ఒప్పుకోలేదు. సంధ్య నాతో మాట్లాడటం బంద్చేసింది. తనకు ఫోన్ చేస్తే కొలీగ్ ఫోన్ మాట్లాడి సంధ్య …
Read More »విద్యార్థితో శృంగారం.. గర్భవతైన టీచర్.. తరువాత ఏమి జరిగిందంటే..!!
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాల్సిన ఉపాధ్యాయురాలే నీచానికి ఒడిగట్టింది. అతి పిన్న వయస్సు గల విద్యార్థితో అక్రమ సంబంధం కొనసాగించిన టీచర్ చివరకు గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టుమెట్లెక్కి.. పది సంవత్సరాల జైలుశిక్షను అనుభవిస్తోంది. ఈ ఘటన అమరికాలోని టెక్సాస్ నగరంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాఇ.. టెక్సాస్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న 25 …
Read More »ప్రేమోన్మాది దాడిలో సంధ్య మృతి…!
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట …
Read More »భర్తకు చెప్పలేని విషయాన్ని డాక్టర్కు చెప్తే.. ఏం చేశాడంటే..!!
ప్రపంచంలో ఎక్కువ గౌరవాన్ని పొందే వృత్తి ఏమిటంటే.. ఆలోచన లేకుండా వచ్చే సమాధానం వైద్య వృత్తి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వైద్యుడ్ని సంప్రదించాల్సిందే. తమకు వైద్యం చేసిన డాక్టర్ను కృతజ్ఞతతో తలుచుకోవడం కూడా సర్వసాధరణమే. వైద్యం చేసినందుకుగాను ఆ సదరు డాక్టరు డబ్బును, గౌరవాన్ని పొందుతాడు కూడా. అయితే, తమిళనాడు రాజధాని చెన్నైలో అందుకు విరుద్దంగా జరిగింది. వైద్యం నిమిత్తం వచ్చిన ఓ మహిళను …
Read More »సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే..ఛీఛీ దారుణం
ఆస్తి కొసం ఏమైన చేయ్యడానికి కొంత మంది దుర్మర్గులు పాటుపడుతుంటారు. మరోప్క చంపాడనికైన సిద్దంగా ఉంటారు. ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే అతి కిరాతకంగా చంపేశాడు. అమ్మను లారీతో తొక్కించి హత్యచేశాడు. ఈ విషాదకర ఘటన బెంగళూరు శివారు విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కెంపమ్మతిమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిపై కేసు నమోదుచేసిన విశ్వనాథపుర పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. …
Read More »ఏపీలో అత్యంత వేగంగా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతున్న జిల్లా
చిత్తూరు జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన …
Read More »