మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా మట్టి పెళ్లలు పడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగునూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చెదళ్ళ చెరువులో ఇటీవల ఇసుక తవ్వకాలను చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా పై నుంచి మట్టి పెళ్లలు పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై మట్టి పెళ్లలు ఎక్కువగా పడటంతో జెసిబి సాయంతో …
Read More »విజయవాడలో అర్థరాత్రి మరో దారుణ హత్య
బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. జన సంచారం రద్దీగా ఉండే సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. నగరంలోని రాఘవేంద్ర థియేటర్ వద్ద ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చందా వెంకటేశ్వర రాజు(55)ను అతి దారుణంగా పొడిచి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాజు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, …
Read More »మాజీ ఎమ్మెల్యే కొడుకు దారుణహత్య
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ (గిప్పీ తివారీ) కుమారుడు వైభవ్ తివారీ(36)ని ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సమీపంలోని కస్మాండా హౌస్లో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ కథనం ప్రకారం.. వైభవ్ తివారీ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాక వ్యాపారం ప్రారంభించాడు. సూరజ్ అనే పార్ట్నర్తో కలిసి …
Read More »కేకలేస్తూ చీరను గబగబా శరీరానికి చుట్టుకుని ఇంట్లోకి పారిపోయిన మహిళ…
తాను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్రూమ్లోకి తొంగి చూశారు. ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్కు గురిచేసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం కల్గించింది. అసలే ఏం జరిగిందంటే…క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భన్వరీలాల్ …
Read More »ఎవరికి చెప్పొద్దని కూతురిని తల్లి ఏం చేసిందో తెలుసా…?
దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వాటి వల్ల హత్యలు జరుగుతున్నాయి.బయట పడిందని,బయట పడుతుందని… అడ్డుడా ఉన్నారని ఇలా రకరకాల కారణలవల్ల హత్యలు జరుగుతున్నాయి. తాజాగా పడక గదిలో తన ప్రియుడితో సాగిస్తున్న రాసలీలలను కన్నబిడ్డ చూసింది. దీంతో తమ అక్రమ సంబంధం గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కన్నబిడ్డను ఆ కసాయి తల్లి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వివరాలను …
Read More »వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన ఇద్దరు ప్రముఖ డైరెక్టర్ల్ …ముగ్గురు మోడల్ అమ్మాయిలు
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం మరిచిపోకముందే మళ్లీ ఇప్పుడు ముగ్గురు మోడళ్ళు, దర్శకుడు, అసిస్టెంట్ దర్శకుడు దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది. ఓ ఇంట్లో వ్యబిచారం నిర్వహిస్తూ ముగ్గురు మోడళ్లు, ఓ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్షిప్లో ఓ ఇంట్లో వ్యభిచారం …
Read More »‘కాయ్ రాజా కాయ్’ పునాదులతో సహా పెకలించారు..!!
విజయవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాగా, క్రికెట్ బెట్టింగ్కు సంబంధించి వివరాలను విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మీడియాకు వెల్లడించారు. వీరు ప్రస్తుతం బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న బీపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఇక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకుని నున్న, అజిత్సింగ్ నగర్, సత్యనారాయణపురం పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. అయితే, నిందితులు …
Read More »స్వాతీ ప్రేమ కథా చిత్రం.. నోరు విప్పిన ప్రియుడు..!
నాగర్ కర్నూలులో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో.. ఆయన భార్య స్వాతి ప్రియుడు అసలు నిజాలు చెప్పాడు. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చడమే కాకుండా అతని స్థానంలో ప్రియుడిని తీసుకురావడానికి విఫలయత్నం చేసిన ఇల్లాలు స్వాతి కథ అందరికీ తెలిసిందే. భర్త పట్టించుకోవడంలేదంటూ.. అడ్డదారులు తొక్కిన స్వాతి.. పచ్చని సంసారంలో మంట పెట్టుకుంది. అటు భర్తను హతమార్చి.. ఇటు ఆమె కటకటాల వెనక్కి వెళ్లి ఇద్దరు …
Read More »సొంత వదినతో ఇలా చేయ్యడం దారుణం…
దేశంలో నేరాలు..హత్యలు..ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వదినతో బలవంతంగా తన పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేని వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిహార్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గయా జిల్లా వినోబానగర్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మహదేవ్ దాస్(15)కి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తన సొంత వదినతో ఇటీవల వివాహం జరిపించగా.. ఈ తంతు పూర్తయిన కొద్దిగంటల్లోనే మహదేవ్ తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలు, తన కంటే పదేళ్లు పెద్దవయసు ఉన్న …
Read More »కమెడియన్ ఆత్మహత్య.. అసలు నిజం తెలిస్తే సిగ్గుపడతారు..!!
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి యూసఫ్గూడ పరిధిలోగల తన అపార్ట్మెంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఓ పక్క విజయ్సాయి మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురికాగా.. మరో పక్క విజయ్ సాయి ఆత్మహత్యకు సంబంధించి పలు రకాల కారణాలు వినవస్తున్నాయి. విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడటానికి రెండు రోజుల ముందర భార్య వనితారెడ్డి లాయర్లు, మెకానిక్తో ఇంటికి వచ్చిందని, ధౌర్జన్యం చేసి మరీ విజయ్సాయి …
Read More »