“మా దగ్గర మీకు నచ్చిన నగని ఎంచుకోండి, ఫోటో కూడా తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. అలాగే నాలుగైదు షాపుల్లో రేట్ ని కంపేర్ చేసుకోండి, మీకు ఎక్కడ ధర తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి. డబ్బులు ఊరికినే రావు” అంటూ రోజు ఎక్కడో ఒకచోట మనకు కనిపించే లలితా జ్యూవెలరీ అధినేత కిరణ్ కుమార్ షాప్ లో దొంగలు పడ్డారు.ఇవాళ సాయంత్రం బురఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు …
Read More »భార్య జననాంగాలపై…భర్త దారుణం
దేశంలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కొంత మంది దుర్మార్గులు కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక నేరం చేసి జైలుకు వేళ్లి వచ్చిన …లేదా నలుగురితో మాట పడి..తన్నులు తిన్న మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ఇకపోతే కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కట్టుకున్న భార్య కాళ్లూ, చేతులు..చివరికి జననాంగాలపై ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టాడు. ఆ కిరాతకుడి పేరు రంగనాథ్. ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే …
Read More »అమ్మా..!! నేను చేసిన నేరమేమిటి..??
ఒక వైపు స్కాములతో భ్రూణ హత్యలతో.. వరకట్న చావులతో.. పుట్టిన పసిపాపలను నీళ్లలో పడవేసే సంస్కృతిలో నగరాలు నాల్గడుగుల ముందున్నాయి. మరో వైపు మనస్సు లేని మనుషుల మధ్య మంచితనాన్ని కాటేసే కాలనాగుల మధ్య నలిగిపోతూ మానవత్వం మరో వైపునకు అడుగులు వేస్తోంది అన్నాడో మహాకవి. సరిగ్గా ఈ వ్యాఖ్యలను రుజువు చేస్తూ కడప జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి, నవ శిశువుకు జన్మనిచ్చిన ఓ …
Read More »హైదారబాద్ వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో గుట్టుచప్పుడు కాకుండా
డబ్బు మాత్రం నెల కాగనే వెంటపడి..ముక్కుపిండి మరి వసూలు చేస్తారు.భద్రత,కనీస అవసరాలు కూడ తీర్చ కుండా హాస్టల్ను నడుపుతున్నారు. ఇది నగరంలో ఉమెన్ హాస్టళ్లను నడుపుతున్నావారు చేస్తున్న పని ..అంతేగాక అమ్మాయిల విషయంలో అజాగ్రత్త గా ఉన్నారు. ఉమెన్ హాస్టల్ నడుపుతున్నపుడు ఏంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి సెక్యూరిటి సిబ్బందిని పెట్టాలి….కాని చేయ్యడం లేదు అందుకే నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను ఉంటోన్న వర్కింగ్ …
Read More »ఈ మహిళ వ్యభిచారం మాత్రమే కాదు…అంతకు మించి
ఓ కేసు కోసం పోతే మరోక కేసు బయగపడింది… అది కూడ పోలీసులు షాక్ అయిన కేసు. వ్యభిచారం నిర్వహిస్తున్నావారిని పట్టుకుందామని వెళ్లిన పోలీసులకు అంతకుమించి షాకింగ్ విషయం తెలిశాయి. సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళ ఓ హంతకురాలు అని కూడా గుర్తించి అవాక్కయ్యారు. గాలింపులు నిర్వహించిన పోలీసులకు అస్తిపంజరం లభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన భర్తను 13 ఏళ్ల కిందటే హత్య చేసి సెప్టిక్ …
Read More »అనంతపురంలో వైసీపీ నేత దారుణ హత్య
ఏపీలో ఫ్యాక్షన్ హత్యలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు వైసీపీ నేతలను దారుణంగా హత్య చేస్తున్నారు. రాయలసీమలో మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగలు విప్పింది. జిల్లాలోని ధర్మవరం మండలం వడంగపల్లిలో వైసీపీ నేత చెన్నారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పథకం ప్రకారం కాపు కాచి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన ఇప్పుడు ధర్మవరంలో కలకలం సృష్టిస్తోంది. విషయం …
Read More »హైదరాబాద్ హాస్టల్ లో దంత వైద్యురాలు ఆత్మహత్య…..కారణం ఇదే
యువకుడి చేతిలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాగ్య నగరంలోని చైతన్యపురిలో గీతాకృష్ణ అనే దంత వైద్యురాలు ఆత్మహత్యకు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నరేష్ అనే వ్యక్తితో జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. దిల్సుఖ్నగర్లో ఆమె ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. అమె మంగళవారం ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బలవన్మరణానికి ముందు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లో తనకు …
Read More »అమ్మాయిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా
యావత్తు విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు భువనేశ్వర్లో కొందరు స్టూడెంట్స్. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాలేజ్ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. చేతులతో తాకుతూ నానా ఇబ్బందులు పెట్టారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ …
Read More »ఇతర మహిళతో భర్త…. పడకపై అలా ఉండగా భార్య చేసిన పని
దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలిసి కూడ తప్పు చేస్తున్నారు. ఇదే తరహలో తాజాగా 30 సంవత్సరాల మహిళ కట్టుకున్న భర్తపై మర్మాంగాలపై బాగా వేడి వేడి నునే పోసిన ఘటన జరిగింది. వేడి వేడి నూనె పోయడంతో భర్త ప్రైవేట్ పార్ట్స్పై కాలిన గాయాలు అయ్యాయి. అతను ఆటో రిక్షా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గాయాలతో బాధపడుతున్న …
Read More »ప్రముఖ బాలీవుడు నటుడు శశికపూర్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు గానూ.. 2011లో పద్మభూషణ్ అవార్డుతో శశికపూర్ను భారత ప్రభుత్వం సత్కరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించింది.
Read More »