తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే …
Read More »మార్గమధ్యలో ప్రత్యర్థులు కాపు కాచి హత్య…గ్రామంలో టెన్షన్ టెన్షన్
గత మే నెలలో పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. అలాంటి ఘటనే మళ్లి అదే కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో …
Read More »నాలుగు రోజుల కిందటే పూడ్చిపెట్టడానికి గుంత తవ్విన దుర్మార్గుడు
వివాహమై విడాకులు తీసుకున్న యువతిని మోసం చేయడంతో పాటు పెళ్లికి ఒత్తిడి చేయడంతో దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్ జిల్లా డోన్ లోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ …
Read More »కర్నూల్ జిల్లా డోన్ లో దారుణం…!
ఏపీలో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా జరగడంతో పోలీసులకు అంతు చిక్కడం లేదు. తాజాగా డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ మధ్య …
Read More »అమీర్పేట్ మెట్రో రైల్వేస్టేషన్లో బాంబు కలకలం.. ఇంతకీ బ్యాగ్లో ఏముంది..?
హైదరాబాద్ మెట్రో రైలు అలా మొదలైందో..లేదో ఇలా బాంబు బెదిరింపులొచ్చాయ్. అమీర్పేట్ మెట్రో స్టేషన్కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. స్టేషన్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.బాంబు స్క్వాడ్ వెంటనే స్టేషన్కు చేరుకుంది. తనిఖీలు చేపట్టింది. ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికుల మధ్యే బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల్లో భాగంగా.. స్టేషన్లో ఓ గుర్తు తెలియని …
Read More »అక్రమ సంబంధం ముందు.. తల వంచిన తల్లి ప్రేమ..!
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి …
Read More »అత్త మత్తుమందు కలిపిన జ్యూస్ను కోడలుకు ఇస్తే…మామ వెళ్లి అత్యాచారం
కన్న కూతురిగా చూడాల్సిన కోడలిపై భార్య సహకారంతోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ దాస్ అనే 60 ఏళ్ళ వ్యక్తి.ఈయనకు ముగ్గురు భార్యలు. అయినా కన్న కొడుకు భార్యపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకోని తన భార్య సహయంతో దారుణానికి ఒడిగట్టాడు.దీని కారణంగానే కోడలు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాబు, ఆ వృద్ధుని రక్తనమూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపారు. …
Read More »శ్రీనివాస్ కూచిభొట్ల హత్యలో కొత్త షాకింగ్ ట్విస్ట్
గత ఫిబ్రవరిలో అమెరికాలోని తెలుగు ఇంజినీర్ హత్య ఉదంతం కొత్త మలుపు తిరిగింది. అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల(32) హత్యకేసులో నిందితుడు ఆడం ప్యూరింటన్(52) తాను తప్పు చేశానన్న భావనను వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్ పట్టణంలోని ఒక బార్లో ప్యూరింటన్ అనే మాజీ నేవీ ఉద్యోగి శ్రీనివాస్ను జాతిపరమైన వివక్షతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణ శుక్రవారం …
Read More »20 వేలు కోసం ..ముగ్గురు రేప్ చేశారని చేప్పిన మహిళ….ఎవరు ఇస్తామన్నారు…?
దేశంలో రేప్ కు గురైనా మహిళలు ఏవ్వరికైనా చెప్పాలంటేనే కొంచెం జంకుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి కేసులు వేస్తున్నారు. కాని ఓ మహిళ తనను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ కొత్త ట్విస్ట్ తో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ క్షణం నుంచే రంగంలోకి దిగారు. దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ గ్యాంగ్రేప్నకు సంబంధించిన ఏ ఒక్క సమచారం కూడా వారి …
Read More »లావయ్యావని ఓ మహిళను భర్త ఇలా అనడం న్యాయమేనా…?
లావయ్యావని ఓ మహిళను భర్త నిరాకరించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు శుక్రవారం మహిళ సంఘాలతో అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్కు రాజచంద్ర డెలాయిట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 2015లో నవంబర్లో ఉప్పల్కు చెందిన రంగయ్య, అనిత దంపతుల కుమార్తె అమూల్యతో వివాహం జరిగింది. పెళ్లయిన మూడు …
Read More »