మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ(48)పై రాజేంద్రనగర్ ఉప్పర్పల్లికి చెందిన మరో గిరిజన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో నివాసముండే తన కుమారుల వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం …
Read More »కానిస్టేబుల్…..గుట్టురట్టు
తనను పుట్టింట్లో వదిలేసి మరో యువతితో ఉన్న కానిస్టేబుల్ భర్తను పట్టించింది ఓ భార్య. ఈ సంఘటన శనివారం ప్రహ్లాదపురంలో చోటు చేసుకుంది. తాను తప్పుచేయలేదని, స్నేహితురాలు తన సమస్యను చెప్పుకునేందుకు ఇంటికి వస్తే కుట్రపన్ని అక్రమ సంబంధం అంటగట్టారని గాజువాక ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రసాద్ అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవకు చెందిన కె.ప్రసాద్, దుర్గలకు 2014లో వివాహమైంది. రెండేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. …
Read More »బస్సును ఢీకొన్న రైలు, చిన్నారితోపాటు 19మంది మృతి
శుక్రవారం తెల్లవారుజామున రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెటుషిన్స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద రైలు.. బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు 19మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు.. బస్సును …
Read More »మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని.. ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్పీకి
ఓ మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిందితుడి చెవితో సీనియర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఆయన లేకపోవడంతో ఎస్పీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి బోరుమంది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఆమె తీసుకురావడంతో ఆయన వెంటనే కేసు నమోదుకు ఆదేశించారు. తొలుత ఆమె ఫిర్యాదు నమోదు చేయని పోలీసులను గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని గోండా అనే …
Read More »సాయంత్రం ఇద్దరు ఇంట్లో ఉండగా…మేనమామలే
తెలంగాణలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారనే ఒకే ఒక్క కారణంతో ఆ కొత్త జంటను యువతి తరపు బంధువులే రాక్షసంగా హత్య చేశారు. పెంచి పెద్ద చేశామన్న తమ ప్రేమను కూడా మర్చిపోయి ఆ కొత్త జంట ప్రాణం తీసి హంతకులయ్యారు. పెళ్లిన నాలుగు నెలలకే అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని బాల్రాజుపల్లికి చెందిన …
Read More »కృష్ణనగర్లో అది ఫ్యామిలీ సెలూన్ కాదు… వ్యభిచారం
హైదరబాద్ నగరంలో వ్యభిచారం పెరిగిపోతున్నది. రోజు పోలీసులు దాడులు జరిపి ఆరెస్ట్ లు జరుగుతున్న … మరోసటి రోజే మరో వీధిలో చిక్కుతున్నారు. తాజాటగా ఫ్యామిలీ సెలూన్ అంటూ వ్యభిచార దందా నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రవణ్ అనే వ్యక్తి ఎల్బీనగర్లోని కృష్ణనగర్లో డైమండ్ ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తున్నాడు. అయితే, అందులో మసాజ్ల పేరుతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. …
Read More »బాలికను శారీరకంగా… ప్రతీ రోజు నరకం..తట్టుకోలేక
పని పేరుతో తన దగ్గరకు తెచ్చుకున్న మైనర్పై ఓ యువతి అతికిరాతకంగా వ్యవహరించింది. రెండేళ్లుగా శారీరకంగా తీవ్రంగా హింసిస్తుండటంతో ఆ వేధింపులు తట్టుకోలేక బాలిక పై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించింది. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిహార్కు చెందిన యువతి(23) ఫరిదాబాద్ లో చదువుకుంటోంది. తన స్వగ్రామంలోని ఇంట్లో పని చేసే దంపతుల కూతురిని తన అవసరాల నిమిత్తం రెండేళ్ల క్రితం …
Read More »ఇప్పటినుండి అలా చేస్తే కేసులే…?
ప్రయివేట్ వెబ్సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ‘మా’ ఫిర్యాదు మేరకు అశ్లీల వెబ్ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని ‘మా’ అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి …
Read More »చీటింగ్కి కేరాఫ్ @ కరాచీ బేకరీ..!
గతం లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుందా? మనల్ని గతకాలంలోకి, భవిష్యత్ కాలంలోకి వెళ్లే టైం మిషన్ అందులో ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన కరాచీ బేకరీ వాళ్ల దగ్గర కూడా అలాంటి టైం మెషిన్ ఉన్నట్లు తెలుస్తోంది! అందుకు ఈ బ్రెడ్ ప్యాకెట్ పై అతికించిన కాగితమే నిదర్శనం. అసలు విషయం ఏమిటంటే .. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో కరాచీ బేకరిలో ఓ వ్యక్తి …
Read More »ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం..!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు అనుచరుడిగా వ్యవహరించిన లైసెన్సెడ్ సర్వేయర్ సీహెచ్.గోవిందరాజులు ఇంట్లో మంగళవారం ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐ గణేష్తో పాటు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆశీలు మెట్టలో గల గోవిందరాజులు ఇంట్లో పలు కీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్పీఎస్ ఇన్ఫ్రా అనే కంపెనీని …
Read More »