Home / CRIME (page 82)

CRIME

షాక్ న్యూస్.. అనంతపురం కోచింగ్‌ సెంటర్‌లోని అమ్మాయిల బాత్రూమ్‌ల్లో ఏం చేస్తున్నారో తెలుసా

దేశంలో ఇలాంటి న్యూ సేన్సులు రోజురోజుకు ఎక్కువైపోతున్నయి. మహిళకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైపోతుంది. ఆడపిల్లకి ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో అని తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కామంధుల సంఖ్యా రోజురోజుకు పెరుగుతుంది కాబట్టి. అసలిప్పుడు ఇవన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నమంటే .. కోచింగ్‌ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్‌ …

Read More »

అయ్యో ..10 రోజుల్లో నీ పెళ్లి.. ఇంతలోనే..!

ప్రస్తుత సమాజంలో ఎంతోమంది క్షణికావేశంలో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేరళకు చెందిన విద్యార్థిని తను అద్దెకు ఉంటున్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కేరళకు చెందిన మంజు షా(24) పట్టణ శివారులోని కొడిగేహళ్లి సమీపంలోని ఆత్రేయ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్‌ చదువుతోంది. కొడిగేహళ్లిలో దేవరాజు అనే వ్యక్తి ఇంట్లో ఒక్కత్తే అద్దెకు ఉంటోంది. మంజు షాకు కేరళకు చెందిన …

Read More »

కడప లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..!

గత నాలుగేళ్లుగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కడపజిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుమన్నమలై జిల్లా ఆరణి గ్రామానికి చెందిన సత్యనారాయణ గడచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని కడపజిల్లా నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు …

Read More »

తాడిపత్రి వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్‌ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్‌ లైసెన్స్‌ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్‌ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …

Read More »

అత్యంత ఘోర ప్రమాదం సైనిక విమానం కూలి..257 మంది సైనికులు మృతి

అల్జీరియాలో సైనిక విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం ఇలిషిన్‌ – 76 విమానం ఉత్తర అల్జీరియాలోని బుఫారిక్‌ సైనిక స్థావరం నుండి టేకాఫ్‌ అయిన వెంటనే విమానాశ్రయానికి సమీపంలో ఒక పొలంలో సైనిక సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. . అల్జీర్స్‌ సమీపంలోని బౌఫారిక్‌‌ విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోగా 257 మంది చనిపోయారని స్థానిక టీవీ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యపై అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. విమానం …

Read More »

‘పటాస్’ కామెడీ షో ఆర్టిస్టు..డబ్బు కోసం గబ్బు బుద్ది..!

ఈటీవిలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో ‘పటాస్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ ఆర్టిస్ట్ విలాసవంతమైన జీవితం కోసం అతను దొంగగా మారినట్టు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బరి నాగరాజు అలియాస్‌ నరేందర్‌ ఇందిరానగర్‌లో నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఇటీవలే ఇతను పటాస్‌ కామెడీ షోలో అవకాశం దక్కించుకుని పాపులర్ అయ్యాడు. అప్పటినుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదే …

Read More »

హైదరాబాద్‌ లో కామంతో కళ్లు మూసుకుపోయి యాచకురాలిపై

కామంతో కళ్లు మూసుకుపోవడం అంటే ఏమిటో నిరూపించాడో ఓ వ్యక్తి. అత్యంత దారుణంగా యాచకురాలిపై కర్కశంగా వ్యవహరించాడు. అత్యాచారం చేయడంతోపాటు..హత్య చేసి పారిపోయాడు. హైదరాబాద్‌ బాలానగర్‌లో సోమవారం రాత్రి ఘటన జరిగింది. సీఐ బి.కిషన్‌కుమార్‌ చెప్పిన వివారాలు ప్రకారం..సంగారెడ్డి జిల్లా ఆంథోల్‌కు చెందిన దుర్గమ్మ ముగ్గురు కుమార్తెలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ పొట్టుపోసుకుంటున్నారు. సూరారం ప్రాంతంలో యాచించే మూడో కుమార్తె (40) సోమవారం రాత్రి కల్లుతాగి గుడెన్‌మెట్‌ …

Read More »

విదేశాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి…సెక్స్ రాకెట్

దేశంలో ఎక్కడ చూసిన వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతున్నది.జంట నగరాల్లో మరి దారుణం… పట్టపగలు కూడ సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఎన్నో సార్ల్ పోలీసులకు పట్టుబడిన మళ్లి అదే వ్యబిచారం చేస్తున్నారు. తాజాగా గోవాలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. గోవా రాష్ట్రంలోని కాలాన్‌గుటే బీచ్ కేంద్రంగా ఉన్న గ్రీన్ పీస్ హాలిడే హోమ్ గెస్ట్‌హౌస్‌లో ఓడిశాకు చెందిన ఇద్దరు యువకులు విదేశీ వనితలతో గుట్టుగా వ్యభిచారం …

Read More »

ఏపీలో విషాదం..ఒకేసారి 56 ఆవులు మృతి..ఏలా జరిగింది..?

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గురజాల మండలం దైదాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తూ 56 ఆవులు మృతి చెందాయి. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాల తీసుకువచ్చాడు. ఇవాళ పొలంలో మొక్కజొన్న పంట తీశాక వచ్చిన పిలకలను తిని ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. 56 ఆవులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా… మిగతావి అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఘటనకు స్పష్టమైన కారణం …

Read More »

మద్యం మత్తులో అమ్మాయి చేసిన హల్ చల్ అంత ఇంత కాదు..వీడియో

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు మందుకొట్టి వస్తున్న అమ్మాయిలు చుక్కలు చూపుతున్నారు. మద్యం తాగి.. మత్తులో తమపై దాడులకు దిగుతున్నమహిళలు, అమ్మాయిలను వారేమీ చేయలేక, తామే ” బాధితులు ” గా మారుతున్నారు. తాజాగా వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 7 వతేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat