ఏపీలోని అనంతపురం జిల్లా లో సోమవారం ఆర్ధరాత్రి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. ఒకే ఒక్క చిన్న కారణంతో దారుణంగా దాడి చేశారు. బైక్ హారన్ కొట్టారని కారణంతో నలుగురు యువకులను విచక్షణా రహితంగా చితకబాదారు. నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే …
Read More »కర్నూలు జిల్లాలో భార్యకు అక్రమ సంబంధం ఉందని..కొడుకును
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. నేరాలు సంఖ్య విపరితంగా పెరుగుతంది. మరి ఎక్కువగా కర్నూల్ జిల్లాలో నేరాలు జరుగుతున్నాయి. హత్యలు,దోపిడిలు, రేప్ లు ,అక్రమ సంబంధాలు ఇలా అన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్పల్లెలో జరిగింది. …
Read More »కర్నూలు లాడ్జీలో రేవ్పార్టీ..పోలీస్ సీఐ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు
రేవ్ పార్టీ… ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే పేరు. విదేశాలకే పరిమితమైన ఈ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఈ రేవ్పార్టీల విష సంస్కృతి ఏపీలోని కర్నూలుకు పాకింది. నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ …
Read More »బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలో వ్యభిచారం..నాగేంద్రబాబు అరెస్ట్
హైదరాబాద్ లోని బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వేర్వేరు ముఠాలను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యభిచార స్థావరాలు సంబంధించి శనివారం రాత్రి సమాచారం అందగానే పోలీసులు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ ఖానామెట్లోని క్యాజిల్ అపార్ట్మెంట్పై పోలీసులు దాడి చేశారు.అపార్ట్మెంట్ లోని ఫ్లాట్నెంబర్-503లో నాగేంద్రబాబు,జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు …
Read More »ముఖ్యమంత్రి నన్ను రేప్ చేశాడు… న్యాయం కోసం నా తుదిశ్వాస వరకు పోరాడుతా..మహిళ
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ అత్యాచారం చేశాడని ఓ మహిళా జాతీయ కమిషన్ (ఎన్సీడబ్ల్యు) తో ఫిర్యాదు చేసింది. 2008 లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు పెమా ఖండు ఆ సమయంలో ముఖ్యమంత్రి కాలేదని తన సహచరులలో ఇద్దరు ముఠా అత్యాచారం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను స్పృహలో లేనని తెలిపింది. see also…జూనియర్ ఎన్టీఆర్కు రెండో సంతానం..! ‘ఈ విషయంలో నాకు …
Read More »విజయవాడ ఓ హోటల్లో వ్యభిచారం.. ముంబాయి నుండి అమ్మాయిలు
ఏపీలో ఈ మద్య విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఉక్కువగా రాజధాని చుట్టు ప్రక్కల నగరాలు అయిన ,అమరావతి, గూంటురు, విజయవాడలో జుగా సాగుతున్నది. తాజాగా విజయవాడ నగరంలో ఓ హోటల్లో వ్యభిచారం చేసేందుకు దిగిన ముంబైకు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన ఓ వేశ్యను హనుమానాయక్ అనే వ్యక్తి ఆన్లైన్లో బుక్ చేసుకుని నగరానికి రప్పించాడు. అతడు చేసిన సూచనల ప్రకారం ఆమె పటమటలోని ఓ …
Read More »కడప జిల్లా ఒంటిమిట్టలోని చెరువులో 7 మృతదేహాలు కలకలం
ఆంధ్ర ప్రదేశ్ లోని కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. కడప – రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులు ఎర్రచందనం కూలీలు అయి ఉంటారని పోలీసులు అనుమానంతో చెబుతున్నారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో …
Read More »అమ్మాయి హాస్టల్ గదిలో..లైవ్ లో లవర్ తో వీడియో కాల్ …అతను చూస్తుండగానే
హైదరాబాద్ నగరంలో ఈ మద్య అమ్మాయిల హాస్టల్ ల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాల వల్ల తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కొంపల్లిలో ఉన్న శివశివానీ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీఐ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి అనే అమ్మాయి కాలేజీ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని తనువు చాలించింది. హనీషాది అనంతపురం జిల్లా. ఆమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి. ఆత్మహత్యకు ముందు …
Read More »సొంత పిన్నితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నకొడుకు..!
సొంత పిన్నితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తనకు అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో పినతండ్రినే హతమార్చాడు. ఈ నెల 13న విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసకు చెందిన బాడిదపోయిన రాములప్పడు (30) విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లిలో హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు గౌరి అందించిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఆనందపురం పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. విచారణ పూర్తి చేసిన సీఐ ఆర్.గోవిందరావు …
Read More »పెళ్లింట్లో…వంట గ్యాస్ పేలి 9 మంది సజీవ దహనం
రాజస్థాన్లోని బీవర్లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్తో నిండుగా ఉన్న సిలిండర్ ఉండటం వల్ల …
Read More »