సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి నిన్న సీఎం జగమ్ మోహన్ రెడ్డిని తన నివాసంలో చిరు దంపతులు కలిసిన విషయం తెలిసిందే. సైరా సినిమా సక్సెస్ తో జోష్ మీదున్న చిరు ఆ సినిమాను చూడాల్సిందిగా సీఎంను అడిగేందుకు తాను వెళ్లినట్టుగా చెప్పారు. దాదాపుగా గంటకు పైగా జగన్ తో భేటీ అయిన చిరు ఆ తరువాత డైరెక్ట్ గా హైదరాబాద్ కు వెళ్లారు. అయితే తాజాగా జగన్ తో …
Read More »151 సినిమాలు చేసిన రీల్ హీరో…151 సీట్లు గెలిచిన రియల్ హీరోని కలిసిన వేళ !
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ గెలిచిన సీట్ల సంఖ్య 151. ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి తో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర తో చిరంజీవి చేసిన సినిమాల సంఖ్య 151. ప్రస్తుతం ఈ సినీ రాజకీయ దిగ్గజాల కలయిక ఒక నెంబర్ తో ముడిపడి ఉండడం పట్ల అందరూ చర్చించుకుంటున్నారు. జగన్ 175 సీట్లలో పోటీ చేయగా 151 సీట్లు గెలిచారు. అలాగే చిరంజీవి తన కెరీర్ …
Read More »వైఎస్ భారతికి ప్రత్యేక కానుక ఇచ్చి తన ప్రేమను చాటుకున్న మెగాస్టార్…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి తనకు సోదర సమానులురావాలని మెగాస్టార్ చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తాజాగా జగన్ కుటుంబాన్ని కలిసిన సందర్భంలో చిరంజీవి మరోసారి సహోదరి భారతిపై తన ప్రేమను వ్యక్తపరిచారు. మొదటినుంచి వైయస్ భారతికి చిరంజీవి పై అభిమానం ఉండేది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హాజరు కాకపోవడంతో భారతి ఆయనకు చాక్లెట్స్ పంపి తన ప్రేమను వ్యక్త పరిచింది. చిరంజీవి …
Read More »మెగాస్టార్కు సీఎం జగన్ దంపతుల సాదర స్వాగతం..ఇంతకీ చెర్రీ ఎక్కడా..!
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య విందు సమావేశం జరిగింది. ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా.. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది కాన్సిల్ అయ్యింది. జగన్ కలవడానికి భార్య సురేఖాతో పాటు మెగాస్టార్ అమరావతికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి చిరంజీవికి ఆత్మీయ స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్లో రోజూ ఆరు షోలను ప్రదర్శించడానికి ‘సైరా’ కి అనుమతి ఇచ్చినందుకు …
Read More »పొలిటికల్ మెగాస్టార్ కోసం వచ్చిన సినీ మెగాస్టార్..!
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్టార్ కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి అక్కడి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లారు. పెద్దఎత్తున చిరంజీవి అభిమానులు ఆయనను చూడటానికి చేరుకున్నారు. చిరంజీవి తనయుడు, సైరా నిర్మాత రామ్ చరణ్ తేజ్ కూడా సీఎంను కలుస్తున్నారు. అయితే చిరంజీవిని సినిమాల్లో అభిమానించే అభిమానులకు చాలా మందికి రాజకీయంగా జగన్ ని …
Read More »ఇప్పటికీ ఆయన వెంటే పడుతున్న దర్శకుడు..కాని నో ఛాన్స్ ?
పరశురామ్…గీతాగోవిందం సినిమాతో ఒక వెలుగు వెలిగిన దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ దర్శకుడు ప్రస్తుతం మహేష్ తో సినిమా తియ్యాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క అక్కినేని అఖిల్ తో తర్వాత ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయినప్పటికీ ఇంకా మహేష్ వెనకాలే తిరుగుతున్నాడని తెలుస్తుంది. మహేష్ కు కధ …
Read More »నేడు సీఎం జగన్ తో చిరంజీవి భేటీ…!
మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్ను తాడేపల్లిలో కలవనున్నారు. ఆయనతో పాటు కొడుకు రామ్ చరణ్ కూడా సీఎం ను కలవనున్నాడు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా దీనిని రూపొందించారు.ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. అసలు ఈ భేటీ నాలుగురోజుల …
Read More »నటుడు శ్రీనివాస రెడ్డికి కాదు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలను ఏపీ ప్రభుత్వం నియమించిందంటు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలుపై నటుడు శ్రీనివాస రెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆ పదవి దక్కింది తనకు కాదని.. ‘ఢమరుకం’ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అని ట్వీట్ చేశారు. గతంలో నటుడు పృథ్వీరాజ్ బాలిరెడ్డి ని …
Read More »‘లస్ట్ స్టోరీస్‘ తెలుగులో అమలా పాల్ అత్యంత బోల్డ్ గా
ఈ మధ్య సినిమాల కంటే వెబ్ సిరీస్ ల మీదే ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అటు సినీ దర్శకులు, నటీనటులు సైతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడుతున్నారు. హిందీలో హిట్ అయిన ఒరిజినల్స్ లో లస్ట్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. నాలుగు భిన్న నేపధ్యాల కథను ఇందులో డీల్ చేసిన విధానం అదిరిపోతుంది. ఈ ఒరిజినల్స్ లో నాలుగు భిన్న నేపధ్యాలను నలుగురు …
Read More »పూజా పూనకానికి బన్నీ తట్టుకోగలడా…!
టాలీవుడ్ లో ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అరుజున్ కు జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తుంది. అయితే ఈరోజే పూజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పూజ బాక్సింగ్ గ్లోవ్స్ తో …
Read More »